అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు 

 ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్ఠీకరణ 

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు 

 తను పుట్టిన సొంత ఊరిలో పర్యటించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

 చర్లఅంతి రెడ్డి గూడ, వీర్లపల్లి గ్రామంలో పండగ వాతావరణం 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ అందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఊరి పేదలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భరోసా ఇచ్చారు. బుధవారం నందిగామ మండలం చర్ల అంతిరెడ్డిగూడ, వీర్లపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ వేడుకల్లో ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ సింగ్, మాజీ ఎంపీపీ ఏం శివశంకర్ గౌడ్, హౌసింగ్ పిడి సిడి నాయక్ ,వీర్లపల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,  రాములమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు, యూత్ కాంగ్రెస్ వెంకటచారి.మాజీ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, దేపల్లె కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్, కావలి కృష్ణ,అన్వర్ , సి మల్లేష్, సీతారాం,ప్రభు, ప్రభాకర్, మంకాల శ్రీశైలం, గుండాల వేణుగోపాల్,ఆవులశివ, సట్టి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జి నవీన్ గౌడ్, బుగ్గ నర్సింలు, బుగ్గ శ్రవణ్, సాములయ్య,ఈదులపల్లి సర్పంచ్ రాజు, సాలయ్య,గడ్డం జంగయ్య, చీకూర్తిదర్శన్, శేఖర్ రెడ్డి తదితరలన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News