<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/ram-reddy/author-1" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Ram Reddy - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/author/1/rss</link>
                <description>Ram Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>రైతులు  విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 : </strong></span></p>
<p>విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని, అమ్మిన ప్రతి ప్యాకెటుకు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. విత్తనాలు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలన్నారు.<br />*పంట మార్పిడితో లాభాలు*<br />రైతులు తప్పని సరిగా పంట మార్పిడి పాటించాలని ఏడీఏ కరుణశ్రీ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పేరుపల్లిలో రైతులకు పంటమార్పిడి, పంట అవశేషాలను సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవటంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పంట అవశేషాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/farmers-should-follow-the-rules-in-the-sale-of-seeds/article-7459"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0194.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 : </strong></span></p>
<p>విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని, అమ్మిన ప్రతి ప్యాకెటుకు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. విత్తనాలు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలన్నారు.<br />*పంట మార్పిడితో లాభాలు*<br />రైతులు తప్పని సరిగా పంట మార్పిడి పాటించాలని ఏడీఏ కరుణశ్రీ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పేరుపల్లిలో రైతులకు పంటమార్పిడి, పంట అవశేషాలను సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవటంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పంట అవశేషాలు కాల్చి భూమి సారాన్నిదెబ్బతీయవద్దన్నారు. అధిక నత్రజని ఉన్న యూరియా వంటి ఎరువులను వాడకం తగ్గించటం, సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా భూసారం పెరిగి పదికాలల పాటు నాణ్యమైన పంట పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ఏవో భట్టు అశోక్ కుమార్ ,  పేరుపల్లి సర్పంచ్ బానోత్ పద్మావతి వీరభద్రం , ఏఈవో మున్నీ , ఎరువులు , విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు సురేందర్ మనియార్  తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/farmers-should-follow-the-rules-in-the-sale-of-seeds/article-7459</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/farmers-should-follow-the-rules-in-the-sale-of-seeds/article-7459</guid>
                <pubDate>Sat, 30 May 2026 22:00:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0194.jpg"                         length="35344"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు</title>
                                    <description><![CDATA[ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్లు 

- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p><span style="color:rgb(53,152,219);">మహబూబ్నగర్ మే 30 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)</span></p>
<p>మహబూబ్‌నగర్ నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో “ *మహిళా శక్తి సూపర్ మార్కెట్లు* ” ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం కలుగుతుందని ఆయన చెప్పారు.</p>
<p>           మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా, ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి గారు* సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/mahila-shakti-supermarkets-with-women-participation/article-7458</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/mahila-shakti-supermarkets-with-women-participation/article-7458</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:19:13 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిద్దిపేట కమిషనరేట్‌లో పదోన్నతి పొందిన పోలీసు అధికారులకు సీపీ అభినందనలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(185,106,217);"><strong>సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మే 30:</strong></span></p>
<p>సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన కె. మురళి, బి. రామ్ ప్రసాద్, ఎం. మధుసూదన్ రెడ్డి, అలాగే ఏఎస్ఐ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన మహమ్మద్ బాకీ, యు. నాగేశ్వర్ రావు, జె. జగదీశ్వర్, బి. వెంకటరమణ రెడ్డి లను సీపీ అభినందించారు.ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా మరింత బాధ్యతను కూడా తీసుకువస్తాయని పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/cp-congratulates-police-officers-who-have-been-promoted-in-siddipet/article-7457"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0159.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(185,106,217);"><strong>సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మే 30:</strong></span></p>
<p>సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన కె. మురళి, బి. రామ్ ప్రసాద్, ఎం. మధుసూదన్ రెడ్డి, అలాగే ఏఎస్ఐ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన మహమ్మద్ బాకీ, యు. నాగేశ్వర్ రావు, జె. జగదీశ్వర్, బి. వెంకటరమణ రెడ్డి లను సీపీ అభినందించారు.ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా మరింత బాధ్యతను కూడా తీసుకువస్తాయని పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో, ప్రజా సేవే పరమావధిగా విధులు నిర్వహించాలని సూచించారు.పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యత, విధుల పట్ల నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఆమె అన్నారు. పెరిగిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొని పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/cp-congratulates-police-officers-who-have-been-promoted-in-siddipet/article-7457</link>
                <guid>https://www.localguidenews.com/district-news/cp-congratulates-police-officers-who-have-been-promoted-in-siddipet/article-7457</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:16:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0159.jpg"                         length="1135601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు...</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><br /><span style="color:rgb(53,152,219);"><strong>బెల్లంపల్లి (లోకల్ గైడ్)</strong></span></p>
<p>  </p>
<p>బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు,శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్న మంతెన భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో జరిగిన సంగీత కార్యక్రమంలో 22దేశాల నుండి సుమారు 2వేల మంది కీబోర్డు సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వహించారు.అందులో అత్యద్భుతంగా ప్రతిభ కనపరచిన కొంతమందిని నిర్వాహకులు గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.వారిలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు మంతెన భాస్కర్ గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం విశేషం,ఆయనకు ఈనెల 29న హైదరాబాదులోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో జరిగిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి,గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్,మెడల్ అందజేశారు.</p>
<p><br />కష్టాల్లోనుండి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/singareni-worker-who-achieved-the-guinness-world-record/article-7456"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0163.jpg" alt=""></a><br /><p> </p>
<p><br /><span style="color:rgb(53,152,219);"><strong>బెల్లంపల్లి (లోకల్ గైడ్)</strong></span></p>
<p> </p>
<p>బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు,శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్న మంతెన భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో జరిగిన సంగీత కార్యక్రమంలో 22దేశాల నుండి సుమారు 2వేల మంది కీబోర్డు సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వహించారు.అందులో అత్యద్భుతంగా ప్రతిభ కనపరచిన కొంతమందిని నిర్వాహకులు గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.వారిలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు మంతెన భాస్కర్ గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం విశేషం,ఆయనకు ఈనెల 29న హైదరాబాదులోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో జరిగిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి,గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్,మెడల్ అందజేశారు.</p>
<p><br />కష్టాల్లోనుండి కార్మికుడిగా.</p>
<p>ఇష్టపడి కీబోర్డు ప్లేయర్ గా ఎదిగిన మంతెన భాస్కర్...</p>
<p>బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన మంతెన రాజయ్య పోసమ్మ దంపతుల 3వ సంతానమే మంతెన భాస్కర్,అన్న రమేష్,అక్క రమ,తమ్ముడు సంజీవ్ లు ఉన్నారు.పదేళ్ల వయసులోనే1996లో తండ్రి రాజయ్య శాంతిఖనిలో గని ప్రమాదంలో మృతి చెందారు.అప్పట్నుండి తల్లి పోసమ్మే 4గురు పిల్లలను ధైర్యంతో పెంచి పెద్ద చేస్తు వచ్చింది.అన్న రమేష్ కు వారసత్వంగా తండ్రి ఉద్యోగం వచ్చింది.రమేష్ తన చెల్లెలు,ఇద్దరు తమ్ముళ్లకు తండ్రి స్థానంలో ఉండి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎన్నో కష్టాలు పడి చదివించాడు.ఎన్నో అవమానాలు ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటు రమేష్ తన తల్లి సహకారంతో చెల్లెల్ని తమ్ముళ్లను ఏ లోటు లేకుండా చూసుకున్నారు.ఈ కష్టాల్ని,త్యాగాల్ని గమనిస్తు పెరుగుతూ వచ్చిన భాస్కర్ ఉన్నత విద్యను చదువుకొని సింగరేణి సంస్థ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎలక్ట్రిషియన్ గా  ఉద్యోగం సాధించాడు.2018లో శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధుల్లో చేరారు.2023లో సుప్రియను వివాహమాడారు.వీరికి కుమారుడు లియోనార్డో ఉన్నాడు.</p>
<p>గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిననందుకు కుటుంబసభ్యులు ఎంతగానో అభినంధించారు.ఆనందంలో కుటుంబసభ్యులు సంబారాలు చేసుకున్నారు.ఆయన పనిచేస్తున్న సింగరేణి సంస్థ ఉన్నత అదికారులు,శాంతిఖని గని అధికారులు,తోటి కార్మికులు,యూనియన్ నాయకులు,బంధువులు,మిత్రులు ప్రశంసించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/singareni-worker-who-achieved-the-guinness-world-record/article-7456</link>
                <guid>https://www.localguidenews.com/district-news/singareni-worker-who-achieved-the-guinness-world-record/article-7456</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:14:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0163.jpg"                         length="622116"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఏటూరునాగారం : లోకల్ గైడ్ :</strong></span><br />ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి హాజరై లక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన బడే నాగజ్యోతి, "అధైర్యపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగదీష్, కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, మండల మాజీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్, మాజీ సర్పంచులు ఈసం రామ్మూర్తి, పూసం నరేష్ కుమార్, నాయకులు పూజారి కిషోర్, బక్కయ్య, ఆలం సురేష్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/bade-nagajyoti-who-participated-in-the-rituals-of-madari-lakshmi/article-7455"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0180.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఏటూరునాగారం : లోకల్ గైడ్ :</strong></span><br />ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి హాజరై లక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన బడే నాగజ్యోతి, "అధైర్యపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగదీష్, కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, మండల మాజీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్, మాజీ సర్పంచులు ఈసం రామ్మూర్తి, పూసం నరేష్ కుమార్, నాయకులు పూజారి కిషోర్, బక్కయ్య, ఆలం సురేష్, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/bade-nagajyoti-who-participated-in-the-rituals-of-madari-lakshmi/article-7455</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/bade-nagajyoti-who-participated-in-the-rituals-of-madari-lakshmi/article-7455</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:12:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0180.jpg"                         length="183319"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహణ</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కామారెడ్డి జిల్లా మే 30 లోకల్ గైడ్</strong></span></p>
<p>ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా మహిళా వారోత్సవాల లో భాగంగా <br />గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్‌మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడోలెసెంట్  కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ సంఘాల ద్వారా మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు.<br />ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br />ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.<br />స్నేహ కార్యక్రమం ద్వారా కిశోర, కిశోరీలలో ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. తమ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/conduct-of-mock-parliament-under-the-auspices-of-sneha-sanghas/article-7454"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0166.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కామారెడ్డి జిల్లా మే 30 లోకల్ గైడ్</strong></span></p>
<p>ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా మహిళా వారోత్సవాల లో భాగంగా <br />గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్‌మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడోలెసెంట్  కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ సంఘాల ద్వారా మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు.<br />ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br />ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.<br />స్నేహ కార్యక్రమం ద్వారా కిశోర, కిశోరీలలో ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. తమ సమస్యలను ధైర్యంగా వ్యక్తపరచడంతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడేలా యువత ముందుకు రావాలని సూచించారు.<br />మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న సభ్యులు విద్య, ఆరోగ్యం, బాల్య వివాహాల నిరోధం, మహిళా సాధికారత, పరిశుభ్రత తదితర అంశాలపై చర్చించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. <br />కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులను కలెక్టర్ అభినందించి, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.<br />అనంతరం<br />ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం<br />మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్<br />ఉల్లాస్  కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో అక్షరాస్యత పరీక్షలు రాసిన మహిళలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.<br />శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల అక్షరాస్యత కుటుంబం, సమాజ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. చదువుకోవాలనే సంకల్పంతో ముందుకు వచ్చి అక్షరాస్యత పరీక్షలు రాయడం అభినందనీయమని పేర్కొన్నారు.<br />జిల్లాలో ఉల్లాస్ ద్వారా  16331 మంది మహిళలు అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు వ్రాసారని తెలిపారు.<br />విద్య ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి కుటుంబ నిర్ణయాల్లో భాగస్వాములు కావడంతో పాటు సామాజిక, ఆర్థిక రంగాల్లో మరింత పురోగతి సాధించగలరని తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.<br />‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు రాసిన మహిళల కృషిని కలెక్టర్ అభినందించారు. అనంతరం వారికి శాలువాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్ప  నరసింహ రెడ్డి, అదనపు కలెక్టర్ NV గిరి, drdo దామోదర్ రెడ్డి, DPM శ్రీనివాస్, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులు, స్నేహ సంఘాల ప్రతినిధులు,  ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/conduct-of-mock-parliament-under-the-auspices-of-sneha-sanghas/article-7454</link>
                <guid>https://www.localguidenews.com/district-news/conduct-of-mock-parliament-under-the-auspices-of-sneha-sanghas/article-7454</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:11:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0166.jpg"                         length="973145"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.2.00 కోట్ల గ్రంథాలయ</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం :లోకల్ గైడ్</strong></span> :</p>
<p>జిల్లా గ్రంథాలయ సంస్థకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వసూలు చేసిన గ్రంథాలయ సెస్ నిధులలో పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం.డి. ఖాదర్ బాబా , కార్యదర్శి శ్రీమతి కె. కరుణ కుమారి, కార్యాలయ సిబ్బంది వి. అఖిల్, జె. భాస్కర్ రావులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.<br />ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని కేంద్ర, శాఖ మరియు గ్రామీణ గ్రంథాలయాల నిర్వహణకు గ్రంథాలయ సెస్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున పెండింగ్ నిధులను విడుదల చేయడం అత్యవసరమని వివరించారు. గ్రంథాలయాల నిర్వహణ, పాఠకులకు మెరుగైన సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధుల అవసరాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.<br />వినతిపై సానుకూలంగా స్పందించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న గ్రంథాలయ సెస్ నిధులలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/200-crore-library-for-khammam-district-library-corporation/article-7453"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0175.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం :లోకల్ గైడ్</strong></span> :</p>
<p>జిల్లా గ్రంథాలయ సంస్థకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వసూలు చేసిన గ్రంథాలయ సెస్ నిధులలో పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం.డి. ఖాదర్ బాబా , కార్యదర్శి శ్రీమతి కె. కరుణ కుమారి, కార్యాలయ సిబ్బంది వి. అఖిల్, జె. భాస్కర్ రావులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.<br />ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని కేంద్ర, శాఖ మరియు గ్రామీణ గ్రంథాలయాల నిర్వహణకు గ్రంథాలయ సెస్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున పెండింగ్ నిధులను విడుదల చేయడం అత్యవసరమని వివరించారు. గ్రంథాలయాల నిర్వహణ, పాఠకులకు మెరుగైన సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధుల అవసరాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.<br />వినతిపై సానుకూలంగా స్పందించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న గ్రంథాలయ సెస్ నిధులలో రూ.2.00 కోట్లను త్వరలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ ఖమ్మం ఖాతాకు బదిలీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు . మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన హామీ పట్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. ఖాదర్ బాబా హర్షం వ్యక్తం చేస్తూ, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/200-crore-library-for-khammam-district-library-corporation/article-7453</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/200-crore-library-for-khammam-district-library-corporation/article-7453</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:08:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0175.jpg"                         length="829697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...</title>
                                    <description><![CDATA[<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>  లోకల్ గైడ్' ఖమ్మం</strong></span><br />రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర డీజిపీ శ్రీ సివి ఆనంద్ అన్నారు.</p>
<p>పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్ లో డీజిపీ మాట్లాడుతూ...మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ నియంత్రణను ఛాలెంజ్ తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులలో మాదకద్రవ్యాలను  వినియోగం కట్టడి చేయకుంటే యువత భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.</p>
<p>జిల్లాలోని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. డ్రగ్స్‌ వల్ల కలిగే విపరీత పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వాటి నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని  తెలిపారు. </p>
<p>సాధారణ దొంగతనం కేసుల కంటే సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని,. సమాజంలో మారుతున్న సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ళు వేల కోట్లు దోచుకుంటున్న నేపథ్యంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/office-of-police-commissioner-khammam/article-7452"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0178.jpg" alt=""></a><br /><p><br /><span style="color:rgb(224,62,45);"><strong> లోకల్ గైడ్' ఖమ్మం</strong></span><br />రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర డీజిపీ శ్రీ సివి ఆనంద్ అన్నారు.</p>
<p>పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్ లో డీజిపీ మాట్లాడుతూ...మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ నియంత్రణను ఛాలెంజ్ తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులలో మాదకద్రవ్యాలను  వినియోగం కట్టడి చేయకుంటే యువత భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.</p>
<p>జిల్లాలోని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. డ్రగ్స్‌ వల్ల కలిగే విపరీత పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వాటి నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని  తెలిపారు. </p>
<p>సాధారణ దొంగతనం కేసుల కంటే సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని,. సమాజంలో మారుతున్న సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ళు వేల కోట్లు దోచుకుంటున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్ని ప్రజలను చైతన్యం పరచాలని సూచించారు. </p>
<p>రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి <br />రహదారి భద్రతను మెరుగుపరచడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ఖచ్చితమైన అమలు చేయాలన్నారు.</p>
<p>మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ లైంగిక వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు వంటి సమస్యలను అరికట్టడానికి షీ టీమ్స్  భరోసా కేంద్రాలు వంటి ప్రత్యేక విభాగాలు నిరంతరం పనిచేయాలని అన్నారు.</p>
<p>విజిబుల్ పోలీసింగ్ ద్వారా రాత్రి వేళల్లో గస్తీ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, విస్తృత వాహన తనిఖీలు చేపట్టాలన్నారు.</p>
<p>సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు వ్యవస్థకు పారదర్శకత అనేది అత్యంత ప్రాముఖ్యమైనదని, ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందిస్తుందన్నారు.</p>
<p>నేర రహిత సమాజం, కఠినమైన చట్టాల అమలు కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరమని అన్నారు.</p>
<p>ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ <br />పలు అంశాలపై వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/office-of-police-commissioner-khammam/article-7452</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/office-of-police-commissioner-khammam/article-7452</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:05:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0178.jpg"                         length="157559"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అత్యవసర వైద్యం కోసం ఎల్ఓసి మంజూరు  చేయించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p>  షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని వైద్య సహాయం కొరగా  స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు 75 వేల విలువగల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.ఈ సందర్భంగా మంజూరైన ఎల్ ఓ సి ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యాలయంలో షాద్ నగర్ పట్టణ కౌన్సిలర్ గౌస్ జానీ,మొగిలిగిద్ద మాజీ  ఎంపిటిసి రాధాకృష్ణ,బీఆర్ఎస్ యువ నాయకులు హనుమారి రాజు,బాబా,యండి సమీర్,సుఫాన్  తదితరులు లబ్ధిదారునికి అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/mlc-naveen-reddy-who-granted-loc-for-emergency-treatment/article-7451"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0179.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p> షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని వైద్య సహాయం కొరగా  స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు 75 వేల విలువగల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.ఈ సందర్భంగా మంజూరైన ఎల్ ఓ సి ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యాలయంలో షాద్ నగర్ పట్టణ కౌన్సిలర్ గౌస్ జానీ,మొగిలిగిద్ద మాజీ  ఎంపిటిసి రాధాకృష్ణ,బీఆర్ఎస్ యువ నాయకులు హనుమారి రాజు,బాబా,యండి సమీర్,సుఫాన్  తదితరులు లబ్ధిదారునికి అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/mlc-naveen-reddy-who-granted-loc-for-emergency-treatment/article-7451</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/mlc-naveen-reddy-who-granted-loc-for-emergency-treatment/article-7451</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:03:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0179.jpg"                         length="213938"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పబ్లిక్ గార్డెన్‌లో ఆరోగ్య అవగాహన సదస్సు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*:</strong></span></p>
<p>హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో ప్రెసిడెంట్ రాజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విశిష్ట ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ అసోసియేట్ పార్ట్నర్ రమేష్ మాట్లాడుతూ మార్కెట్‌లోని ఇతర కంపెనీలు అందించని అనేక విశిష్ట ఫీచర్లను నివా బుపా పాలసీలు కల్పిస్తున్నాయని వాకర్స్‌కు సవివరంగా వివరించారు.నివా బుపా పాలసీ ప్రత్యేక ఆకర్షణలలలో భాగంగా అన్‌లిమిటెడ్ పాలసీలో భాగంగా కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా అన్‌లిమిటెడ్ పాలసీని వినియోగించుకునే వెసులుబాటు ఉందని,ఇది ఎంతో ప్రయోజనకరమైన ఫీచర్ అని, ఎటువంటి నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్ ) లేకుండా, సుమారు 142 రకాల ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండే కవరేజ్ లభిస్తుందని,ఈ పాలసీని కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/health-awareness-seminar-in-public-garden/article-7450"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0177.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*:</strong></span></p>
<p>హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో ప్రెసిడెంట్ రాజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విశిష్ట ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ అసోసియేట్ పార్ట్నర్ రమేష్ మాట్లాడుతూ మార్కెట్‌లోని ఇతర కంపెనీలు అందించని అనేక విశిష్ట ఫీచర్లను నివా బుపా పాలసీలు కల్పిస్తున్నాయని వాకర్స్‌కు సవివరంగా వివరించారు.నివా బుపా పాలసీ ప్రత్యేక ఆకర్షణలలలో భాగంగా అన్‌లిమిటెడ్ పాలసీలో భాగంగా కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా అన్‌లిమిటెడ్ పాలసీని వినియోగించుకునే వెసులుబాటు ఉందని,ఇది ఎంతో ప్రయోజనకరమైన ఫీచర్ అని, ఎటువంటి నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్ ) లేకుండా, సుమారు 142 రకాల ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండే కవరేజ్ లభిస్తుందని,ఈ పాలసీని కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా వినియోగించుకునే వెసులుబాటును 'బోర్డర్-లెస్' ఆప్షన్ ద్వారా సంస్థ కల్పించిందన్నారు. <br /> క్లెయిమ్ బోనస్ పరంగా కస్టమర్లకు ఇదొక వరం కాగా, వరుసగా ఐదేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ చేయని కస్టమర్లకు, ఆరో సంవత్సరంలో ప్రీమియంపై ఏకంగా 30 శాతం రాయితీ లభిస్తుందని,చెల్లింపు సౌలభ్యంలో కస్టమర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం భారం కాకుండా ఉండేందుకు ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అద్భుతమైన సదుపాయం కూడా ఉందన్నారు.<br />*మనిషి కి నడక ఎంత ముఖ్యమో.. బీమా కూడా అంతే ముఖ్యం*<br />ఈ సందర్భంగా  వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ మన ఆరోగ్యకరమైన నడక ఎంత ముఖ్యమో, మన నిత్యజీవితంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ఆరోగ్య భీమా కూడా అంతే ముఖ్యం అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుచూపుతో పాలసీని తీసుకోవాలని, తద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సదస్సులో వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ గౌరు రాజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆకినెపల్లి రవిగుప్త, జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం ట్రెజరర్ సుంకర రవి,  సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి, ఇ.సి. సభ్యులు రమణారెడ్డి , హరికృష్ణ, వీరితో పాటు ఈ ప్రతిష్టాత్మక అవగాహన సదస్సులో డాక్టర్ రమేష్, డాక్టర్ భగీరథ, వేణు, గోపి,స్రవంతి రెడ్డి , సత్యా మౌళిక, పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/health-awareness-seminar-in-public-garden/article-7450</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/health-awareness-seminar-in-public-garden/article-7450</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:01:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0177.jpg"                         length="272962"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అందరి సహకారంతో నే  బాల్య వివాహాల నిర్మూలన</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);">నారాయణపేట మే 30:</span></p>
<p>అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని అందరి కృషితో<br />నారాయణ పేట ను  బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. బాలికల చదువుతోనే బాల్య వివాహా లను నిర్మూలించడం సాధ్యం అవుతుందన్నారు.  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన  సంస్థ ఆధ్వర్యంలో  వయోజన విద్య అమ్మకు అక్షర మాల, స్నేహ సంఘాల ద్వారా మాక్  పార్ల మెంట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తో  కలిసి కలెక్టర్ హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  కిశోర బాలికల సంఘాలను ఏర్పా టు చేయడం జరిగింద న్నారు.  బాలికలు ఉన్నత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/eradication-of-child-marriage-with-everyones-cooperation/article-7449"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0134.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);">నారాయణపేట మే 30:</span></p>
<p>అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని అందరి కృషితో<br />నారాయణ పేట ను  బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. బాలికల చదువుతోనే బాల్య వివాహా లను నిర్మూలించడం సాధ్యం అవుతుందన్నారు.  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన  సంస్థ ఆధ్వర్యంలో  వయోజన విద్య అమ్మకు అక్షర మాల, స్నేహ సంఘాల ద్వారా మాక్  పార్ల మెంట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తో  కలిసి కలెక్టర్ హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  కిశోర బాలికల సంఘాలను ఏర్పా టు చేయడం జరిగింద న్నారు.  బాలికలు ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని సూచించారు. ఈ సారి పది ఫలితాలలో జిల్లా లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు  అమ్మా యిలే కావడం గర్వించదగ్గ విషయం అన్నారు.  ఎప్పు డూ  పది ఫలితాల్లో బాలి కలదే హావా అని  చూస్తుం టాం కానీ ఉద్యోగాలలో మాత్రం బాలికలు వెనకబడి పోతారని,  పదో తరగతి తర్వాత ఆరేళ్ల లో బాలికలు తీసుకునే నిర్ణయాలతో  భవిష్యత్తును మార్చుకోవ ద్దని తెలిపారు.  రేపు  జరగ బోయే దాని గురించి  ఈ రోజు ఆలోచించ వద్దన్నారు.  అమ్మకు అక్షర మాల ద్వారా వయోజనులకు చదువు చెప్పే వీ వో లకు ఈ సంద ర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మహిళా అక్షరాస్యత పెరగాలని ఆమె సూచించారు.  జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ  జిల్లా లో బాల్య వివాహాల నిర్మూలన కు  మిషన్ మోడ్ లో పనిచేయాలన్నారు.  ప్రభుత్వ శాఖల నుంచి సహకారం ఉంటుందని చెప్పారు.  బాలికలు తమ కోసం తాము ఫైట్ చేయా లని, తమ తోటి స్నేహితు రాలి కోసం కూడా ఫైట్ చేయాలన్నారు. మహిళలు చదువుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.  కాగా అంతకు ముందు   బాల్య వివాహాల నిరోధక చట్టం పై   మాక్ పార్ల మెంట్  నిర్వహించిన కిశోర బాలి కలను జిల్లా కలెక్టర్,ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.  విధుల నిర్వహణ లో ఉత్తమ ప్రతిభ చాటిన సి సి లు, సిబ్బందికి కలెక్టర్, ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజే శారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ వెంకట్ రాములు, జెడ్పీ సీ ఈ వో శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయ చంద్ర మోహన్, డీ ఈ ఓ గోవింద రాజులు,  డీ పీఎం, ఏ పీ ఎం లు తదితరులు పాల్గొన్నారు.<br />ఫోటో రైట్ అప్:7.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ <br />---------------------------------------</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/eradication-of-child-marriage-with-everyones-cooperation/article-7449</link>
                <guid>https://www.localguidenews.com/district-news/eradication-of-child-marriage-with-everyones-cooperation/article-7449</guid>
                <pubDate>Sat, 30 May 2026 19:59:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0134.jpg"                         length="147127"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే  కేంద్రంపై నిందలు తగదు</title>
                                    <description><![CDATA[<p><br /><span style="color:rgb(53,152,219);"><strong>నారాయణపేట మే 30: </strong></span></p>
<p>రైతు పండించిన ధాన్యం ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది నందు నామాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కానీ కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర మంత్రులు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నా రు.తెలంగాణ రాష్ట్రంలో రైతు లు ఎంతో కష్టపడి పండించి న వడ్లు కొనుగోలు కాక కొనుగోలు కేంద్రాల వద్దే పేరుకుపో తున్నాయనీ రైతుల బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు సరైన సదుపా యాలు లేక తీవ్ర ఇబ్బందు లు పడు తున్నారని ఆవేశం వ్యక్తం చేశారు. ఇప్ప టికే అకాల వర్షాలతో వడ్లు తడిసిపోవ డంతో రైతులు భారీ నష్టా లను చవిచూస్తు న్నారన్నా రు.పండించిన పంటకు ధర రాక, కొనుగోలు ఆలస్యం కావడం, తడిసిన ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతు ఆవేదనలో ఉన్నా డనీ అన్నారు.రైతు చెమట</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/the-state-government-is-responsible-for-buying-each-nut-and/article-7448"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260511-wa0098.jpg" alt=""></a><br /><p><br /><span style="color:rgb(53,152,219);"><strong>నారాయణపేట మే 30: </strong></span></p>
<p>రైతు పండించిన ధాన్యం ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది నందు నామాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కానీ కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర మంత్రులు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నా రు.తెలంగాణ రాష్ట్రంలో రైతు లు ఎంతో కష్టపడి పండించి న వడ్లు కొనుగోలు కాక కొనుగోలు కేంద్రాల వద్దే పేరుకుపో తున్నాయనీ రైతుల బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు సరైన సదుపా యాలు లేక తీవ్ర ఇబ్బందు లు పడు తున్నారని ఆవేశం వ్యక్తం చేశారు. ఇప్ప టికే అకాల వర్షాలతో వడ్లు తడిసిపోవ డంతో రైతులు భారీ నష్టా లను చవిచూస్తు న్నారన్నా రు.పండించిన పంటకు ధర రాక, కొనుగోలు ఆలస్యం కావడం, తడిసిన ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతు ఆవేదనలో ఉన్నా డనీ అన్నారు.రైతు చెమట తో పండిన ప్రతి గింజకు విలువ ఇవ్వాల్సిన ప్రభు త్వం, రైతు ల కన్నీళ్లు కనిపిం చకపో వడం దురదృష్ట కరనన్నా రు.రైతుల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?అని ప్రశ్నించారు.రైతు కష్టం గుర్తు కురాకపోతే, రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నా రు.వెంటనే వడ్ల కొను గోళ్లను వేగవంతం చేయా లనీ, అకాల వర్షాలతో నష్ట పోయి న రైతులకు తక్షణ పరిహారం అందించాలనీ, రైతును ఆదుకునే చర్యలు వెంటనే చేపట్టాలనీ డిమాం డ్ చేశారు.కానీ ఆడలేక మద్దెల ఓడిందన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరి స్తున్నదని అన్నారు.రైతులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు.<br />ఫోటో రైట్ అప్:8.నందు నామాజీ <br />_______________________</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/the-state-government-is-responsible-for-buying-each-nut-and/article-7448</link>
                <guid>https://www.localguidenews.com/district-news/the-state-government-is-responsible-for-buying-each-nut-and/article-7448</guid>
                <pubDate>Sat, 30 May 2026 19:57:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260511-wa0098.jpg"                         length="121463"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        