<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/nizamabad/category-223" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Nizamabad - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/223/rss</link>
                <description>Nizamabad RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి </title>
                                    <description><![CDATA[<p>  నిజామాబాద్ (లోకల్ గైడ్); ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తన అనుమతి తీసుకుని, తమ కింది స్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. <img src="https://www.localguidenews.com/media/2025-09/9c9c7641-0b64-4ab7-b5e5-590da4df490e.jpg" alt="9c9c7641-0b64-4ab7-b5e5-590da4df490e" width="1200" height="1200" /><br />              సోమవారం ఐ.డీ.ఓ.సీలో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 74 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు.  ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కాకూడదని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో డీఆర్డీఓ<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/district-officials-should-attend-the-public/article-5574"><img src="https://www.localguidenews.com/media/400/2025-09/9c9c7641-0b64-4ab7-b5e5-590da4df490e.jpg" alt=""></a><br /><p> నిజామాబాద్ (లోకల్ గైడ్); ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తన అనుమతి తీసుకుని, తమ కింది స్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. <img src="https://www.localguidenews.com/media/2025-09/9c9c7641-0b64-4ab7-b5e5-590da4df490e.jpg" alt="9c9c7641-0b64-4ab7-b5e5-590da4df490e" width="2560" height="1705"></img><br />       సోమవారం ఐ.డీ.ఓ.సీలో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 74 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు.  ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కాకూడదని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మెప్మా పీ.డీ రాజేందర్, ఏ.సీ.పీ రాజా వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/district-officials-should-attend-the-public/article-5574</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/district-officials-should-attend-the-public/article-5574</guid>
                <pubDate>Mon, 01 Sep 2025 19:24:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-09/9c9c7641-0b64-4ab7-b5e5-590da4df490e.jpg"                         length="1002204"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ</title>
                                    <description><![CDATA[<p>నిజామాబాదు (లోకల్ గైడ్); నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.<br />తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు , నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టి ఏ ఎస్ కె ) యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ నగరంలోని ఐటి టవర్స్‌లో ఏర్పాటు చేశారు .<br />ఈ సందర్భంగా, టిఏఎస్ కె ప్రాంతీయ కేంద్రాల యొక్క ముఖ్య అధికారి సవీన్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉన్నత స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/skill-training-for-unemployed-youth/article-5573"><img src="https://www.localguidenews.com/media/400/2025-09/c6494d45-5227-4c33-a802-bfeed9033d57.jpg" alt=""></a><br /><p>నిజామాబాదు (లోకల్ గైడ్); నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.<br />తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు , నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టి ఏ ఎస్ కె ) యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ నగరంలోని ఐటి టవర్స్‌లో ఏర్పాటు చేశారు .<br />ఈ సందర్భంగా, టిఏఎస్ కె ప్రాంతీయ కేంద్రాల యొక్క ముఖ్య అధికారి సవీన్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉన్నత స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. <br />అంతేకాకుండా, నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల రిలేషన్షిప్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలకు సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు.<br />టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో అందించబడే శిక్షణ కార్యక్రమాలు ఈ కింది విధంగా ఉన్నాయి .<br />1.     అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమైన అర్థమెటిక్ మరియు లాజికల్ రీజనింగ్‌పై సమగ్ర శిక్షణ.<br />2.    సాంకేతిక శిక్షణలో భాగంగా జావా, డేటా బేస్, పైథాన్ వంటి ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ.<br />3.    సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ.<br />4.    అన్ని రకాల ఉద్యోగాలకు అవసరమైన ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు.<br />5.    ప్రస్తుత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ICET కోచింగ్ కూడా అందుబాటులో ఉంది.<br />ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిజామాబాద్‌లోని టాస్క్ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి, దరఖాస్తు రుసుము ₹599/- చెల్లించి శిక్షణ కార్యక్రమాలలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. <br />* ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు.<br />పైన తెలిపిన శిక్షణ కార్యక్రమాల యొక్క కొత్త బ్యాచ్‌లు ప్రతి నెలా ప్రారంభమవుతాయి. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.<br />మరింత సమాచారం కోసం, దయచేసి ఈ  : 9154252588,          7013675052 నంబర్లను సంప్రదించాలని సూచించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/skill-training-for-unemployed-youth/article-5573</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/skill-training-for-unemployed-youth/article-5573</guid>
                <pubDate>Mon, 01 Sep 2025 19:19:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-09/c6494d45-5227-4c33-a802-bfeed9033d57.jpg"                         length="273750"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>నిజామాబాదు ,లోకల్ గైడ్ :</strong></span></p>
<p>    ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు సంబంధం లేకున్నా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనవసర ఆరోపణలు కేటీఆర్ పై చేస్తున్నారని మాజీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు . కేటీఆర్ కూడా చాలా సార్లు చెప్పారు ,ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేని అంశం అధికారులకు సంబంధించింది అని అయిన బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని నిజామాబాదు బిఆర్ ఎస్ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల గోష్టిలో మాట్లాడుతూ అన్నారు .<br />ఒక కేంద్ర మంత్రి స్థాయి హోదాలో ఉండి బజారు బాషా మాట్లాడుతున్నాడని విమర్శించారు . ఇలాగే మాట్లాడితే తెలంగాణ ప్రజలు, బిఆర్ ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు .<br />                    మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ<br />ఒకప్పుడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/former-minister-bandy-sanjay-condemns-comments-on-ktr/article-5271"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/img-20250810-wa0110.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>నిజామాబాదు ,లోకల్ గైడ్ :</strong></span></p>
<p>  ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు సంబంధం లేకున్నా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనవసర ఆరోపణలు కేటీఆర్ పై చేస్తున్నారని మాజీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు . కేటీఆర్ కూడా చాలా సార్లు చెప్పారు ,ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేని అంశం అధికారులకు సంబంధించింది అని అయిన బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని నిజామాబాదు బిఆర్ ఎస్ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల గోష్టిలో మాట్లాడుతూ అన్నారు .<br />ఒక కేంద్ర మంత్రి స్థాయి హోదాలో ఉండి బజారు బాషా మాట్లాడుతున్నాడని విమర్శించారు . ఇలాగే మాట్లాడితే తెలంగాణ ప్రజలు, బిఆర్ ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు .<br />          మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ <br />ఒకప్పుడు తెలంగాణ  వ్యవసాయం అంటే ఎత్తిపోయిన బోరు బావులు,చాలీ చాలని కరెంట్ తో రైతులు గోస పడేవారు.దిక్కుతోచని స్థితిలో  మొగులుకి మొఖం పెట్టి మా బీడు భూములు తడపడానికి ఒక చినుకు పడకపోతుంద అని  రైతులు ఎదురు చూసేవారు. వ్యవసాయం దండగలా ఉండేది . ఇప్పుడు<br />గడిచిన గత 10 ఏండ్ల కేసీఆర్  పాలనలో మిషన్ కాకతీయ తో చెరువులు బాగు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి, చెరువులు నింపి,వాగులు వంకల్లో చెక్ డ్యామ్ లు కట్టి నీటిని ఆపి ఎత్తిపోయిన బోర్లలో నీటి ధార వచ్చేట్టు చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు . కడుపు నిండా కరెంటుతో ,రైతు భీమాతో ,ఊరూరా కొనుగోలు కేంద్రాలలో వ్యవసాయం పండగల మారిందని అన్నారు .<br /> కాళేశ్వరం తో ఆంధ్రా ప్రాంతం లోనే కాదు మాకు కూడా చివరి ఆయకట్టుకు కాలువల ద్వారా సాగు నీరు వస్తది , మేము కూడా దర్జాగా రెండు లేదా వీలైతే మూడు పంటలు కూడా పండించుకోవచ్చు అని తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా కలిగింది అంటే కారణం ఒకే ఒక్కడు అది కేసీఆర్ అని అన్నారు .</p>
<p> *తన సంకల్ప దీక్షతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ సాగు బతుకు మార్చిన అపర భగీరథుడు పెద్ద రైతు కేసీఆర్.*<br />        తెలంగాణ దేశం లోనే సాగులో ఆకాశమంత సంపద సృష్టించిన కేసీఆర్ కు కాంగ్రెస్ బురద అంటించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు . తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ పడ్డ తాపత్రయం  తండ్లాట అర్ధం కానివారే తప్పుడు కూతలు కూస్తారని అన్నారు .<br />ఉమ్మడి రాష్ట్రం లో అనుభవాలను గమనించి దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా పోవడం చూసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో సాగునీటి రంగాన్ని శీఘ్ర గతిన పనులయ్యే రంగం గా మార్చారని అన్నారు . ఎంత త్వరగా అయితే అంత తొందరగా తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించాలే అనే తాపత్రయంతో కేవలం మూడు సంవత్సరాల కాలంలో కాళేశ్వరం నిర్మించారు  తప్ప ఇంకోటి కాదు, అందులో ఏ తప్పు జరుగలేని అన్నారు . చీమంత సమస్య కూడా జరగని కాళేశ్వరం ప్రాజెక్టులో కొండంత సమస్యగా జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు .<br />        మెడిగడ్డను పండబెట్టి గోదావరి నీళ్లను ఆపకుండా నేరుగా క్రిందకు పోనిచ్చి (ఆంధ్రాకు) బనక చర్ల కు గోదావరి నీళ్లను దోచిపెట్టి చంద్రబాబు కు గురుదక్షిణగా ఇవ్వడం కోసమే కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి సర్కార్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు . దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల అప్పుడు కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నాని మాజీ మంత్రి పేర్కొన్నారు . ఆ దుష్ప్రచారంలో భాగమే ఈ ఘోష్ కమిషన్ నివేదిక అంటూ లీకులు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెర లేపిందని అన్నారు .  కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదు, అందులో  3 బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు,<br />203 కిలోమీటర్ల సొరంగాలు,1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్,98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్<br />141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్,240 టిఎంసీల ఉపయోగం వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వెల్లడించారు .<br />ఇన్ని ఉంటే అందులో ఒకే  ఒక బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే దానిని బాగు చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సింది పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అని అవినీతి అని నానా రాద్దాంతం చేస్తున్నదని అన్నారు . మెడిగడ్డ బ్యారేజ్ మొన్నటికీ మొన్న 5 లక్షల క్యూసెక్స్ వరదకు కూడా గట్టిగా తట్టుకొని నిటారుగా నిలబడ్డది రా చూసొద్దాం అన్నారు .<br />      కాళేశ్వరం ప్రాజెక్టు తో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని పనికి మాలిన మాటలు<br />మాట్లాడుతున్నారు . ప్రజా ధనం కాళేశ్వరం ప్రాజెక్టు తో వృధా కాలేదు . రెండు పిల్లర్లకు సమస్యలు వస్తే రిపేర్ చేయించలేని కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్లే ప్రజా ధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు . కళ్ళ ముందు గోదావరి నదిలో లక్షల క్యూసెక్కులు నీళ్లు కిందకు పోతున్నా వాడుకోకుండా గుడ్లప్పగించి చూస్తున్న  ఈ కుటిల బుద్ది కాంగ్రెస్ సర్కార్ వల్లే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని విమర్శించారు . కాళేశ్వరం పై ఇచ్చిన ఘోస్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ రేవంత్ రెడ్డి,చంద్రబాబు,బిజెపి కలిపి వండిన ఘోస్ట్ కమిషన్ రిపోర్ట్ అని అన్నారు . ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అది కోర్టులో చెల్లదని పేర్కొన్నారు . రిపోర్ట్ షీల్డ్ కవర్ లో ఉండగానే దాంట్లో ఏముందో పిసిసి  అధ్యక్షుడు చెప్తాడు. రేవంత్ రెడ్డి,చంద్రబాబు కి డబ్బా కొట్టే కొన్ని పత్రికలు దాంట్లో ఏముందో బ్యానర్ ఐటమ్ లో ముందే రాస్తాయి .<br />దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ? <br />దీన్ని పిసిసి రాసిచ్చిన  రిపోర్ట్ అనుకోవాలా? అని ప్రశ్నించారు .<br />       గత రెండు ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే కమిషన్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అందుకే ఇది ఘోస్ కమిషన్ విచారణ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ , రేవంత్ రెడ్డి మౌత్ టాక్ కమిషన్ రిపోర్ట్ అని హెద్దేవా చేశారు .<br />        మొత్తం 665 పేజీలు ఘోస్ కమిషన్ నివేదికలో కేవలం 60 పేజీలతో అందులో కూడా వారికి అనుకూలమైన పేరాలతో బయటపెట్టి కేసీఆర్ పై కుట్రలు చేయాలని చూస్తోంది.అందుకే ఇది పొలిటికల్ కమిషన్ రిపోర్ట్ గా భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు .<br />ఘోస్ కమీషన్ నివేదిక లో పదే పదే తమ్మిడీ హట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టకుండా మెడిగడ్డ కు ఎందుకు మార్చారు అని అన్నారు.<br />అసలు తమ్మిడీ హట్టి దగ్గర కావాల్సినంత నీటి లభ్యత లేదు అని సి డబ్ల్యు సి చెప్పింది. 2007 లో వారు మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు వచ్చాయా ? రాకపోతే ఎందుకు రాలేదు ? <br />ఒకవేళ అన్ని అనుమతులు ఉండి ఉంటే 2007 నుండి 2014 వరకు 7 సంవత్సరాలు  ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ,మహారాష్ట్ర లో మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా ? అని ప్రశ్నించారు . మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ 7 సంవత్సరాల కాలంలో తమ్మిడీ హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ ఎందుకు కట్టలేకపోయిందని అన్నారు . కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా ? అందుకె గోదావరి లో ప్రాణహిత కలిసే చోట నీళ్లు పుష్కలంగా ఉంటాయి అని WAPCOS డబ్ల్యు ఎ పి సి వో ఎస్ సూచనల ప్రకారం మెడిగడ్డ దగ్గర బ్యారేజి కట్టామని అన్నారు .<br />కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ అనుమతులు లేవు అన్నారు . వివిధ సందర్భాల్లో 5 సార్లు క్యాబినెట్ లో చర్చించి ఆమోదం పొందింది అని హరీష్ రావు ఆధారాలతో సహా గతంలో చూయించారు. కాగా ఎన్నికలు అయిన మరుసటి రోజు నుండే ముఖ్యమంత్రి<br />రేవంత్ రెడ్డి డెబ్భై వేల కోట్లతో, లక్ష కోట్లతో, లక్షా యాభై వేల కోట్లతో మూసి సుందరీకరణ చేద్దాం అని ప్రకటించారు.వాటికి క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా ? అని ప్రశ్నించారు . కొండంగల్ లిఫ్ట్  కి జి.ఓ ఇచ్చాక క్యాబినెట్ రాటిఫికేషన్ చేశారని గుర్తు చేశారు .<br />         ఫ్యూచర్ సిటీ అని సంవత్సరం నుండి చెప్తూ దానికోసం 1600 కోట్లతో రోడ్ కు టెండర్ పిలిచారు. ఫ్యూచర్ సిటీ కి క్యాబినెట్ అప్రోవల్ ఉందా? ఉంటే ఎప్పుడు చేశారు ! <br /> మీకోక నీతి కేసీఆర్ కి ఒక నీతా ? అని అన్నారు .<br />           విచారణ కమిషన్ వాస్తవాల ఆధారంగా కాకుండా కాంగ్రెస్ ,బిజెపి నేతల ఆరోపణలు మరియు చంద్రబాబు నాయుడు బాజా పత్రికల రాతల ప్రభవానికి లోనై నివేధిక ఇచ్చింది అనేది స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు .<br />న్యాయ నిపులను సంప్రదించి, ప్రముఖ సౌత్ ఇండియా డిజిటల్ మీడియా సంస్థ “సౌత్ ఫస్ట్” ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం<br />కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కోర్టులలో చెల్లదని అన్నారు . కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం, సెక్షన్ 8B కింద రిపోర్ట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున కేసీఆర్ ని , హరిష్ రావు ని  వివరణ కోరలేదు కాబట్టి, అది సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధమని పేర్కొన్నారు .<br />గతంలో అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇదే ఉచ్చరించిందని అన్నారు .<br />ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టిన కమిషన్ రిపోర్టును కూడా ఎన్ డి ఎస్ ఏ రాలేదు ,<br />కాంగ్రెస్ బిజిపి కలిపి కేసీఆర్ మీద కక్ష్య కట్టిండ్రు అని అన్నారు .<br />కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ లో ఒక్క మెడిగడ్డ బరాజ్ లో రెండు పిల్లర్లు కుంగితే ఎన్ డి ఎస్ ఏ  ఆగమేఘాల మీద వచ్చి రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు . ఏ పి  లో పోలవరం రెండు సార్లు కొట్టుకుపోతే ఎన్ డి ఎస్ ఏ  ఎందుకు రాలేదు ? అని ప్రశ్నించారు .<br />     రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక ప్రాజెక్ట్ లు కూలినాయి , సుంకిషాల గోడ,ఎస్ ఎల్ బి సి  టన్నెల్ కూలిపోయినాయి , మరి వాటి మీద ఎందుకు ఇప్పటికి ఎన్ డి ఎస్ ఏ  రాలేదు ? ఇది కాంగ్రెస్ BJP మిలాఖత్ కి ఉదాహరణ <br />కాదా ?అని అన్నారు .<br /> కాళేశ్వరం లో చిన్న నష్టం జరిగితే కేసీఆర్ , హరీష్ రావు లదే బాధ్యత అంది కమిషన్ రిపోర్ట్.<br />మరి పెద్దవాగు కు గండి పడినా, సుంకిషాల కూలినా,ఎస్ ఎల్ బి సి  టన్నెల్ మొత్తం కూలి ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయినా చనిపోయిన వారి ఆచూకీ ఇప్పటికీ దొరక్కపోయినా..ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ ల పై కమిషన్ వేసి వించారణ ఎందుకు చేయటం లేదు ? అని అన్నారు .<br />రేవంత్ రెడ్డి ని, ఉత్తమ్ ను ఎందుకు బాధ్యులను చేయరు ? పోలవరం డయాఫ్రమ్ వాల్ 2 సార్లు కొట్టుకుపోతే కట్టిస్తున్న చంద్రబాబు,డబ్బులిస్తున్న ప్రధాని పై కమిషన్ వేసి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ? అని అన్నారు .<br />ఒక్క కేసీఆర్ పైనే కమీషన్ లు ఎందుకు వేస్తున్నారు ? అంటే కాంగ్రెస్ ,బిజెపి,చంద్రబాబు అందరి టార్గెట్ కేసీఆర్. కాగా రేవంత్ ఢిల్లీ 51 సార్లు పోయారు .విదేశాలకు మూడు నాలుగు సార్లు వెళ్లారు .<br />21 నెలల పాలనలో మూడు నెలల పైనే బయటే గడిపారు .<br />సీఎం కు ట్రిప్పుల మీద ఉన్న మోజు రైతుల తిప్పలు తీర్చడం లో లేదు ,<br />హామీలు ఏమయ్యాయని అడిగితే కుట్రలు కుతంత్రాలకు తెర లేపుతున్నారని అన్నారు .<br />కమీషన్ ల పేరిట, ఎంక్వైరీ ల పేరిట, అరెస్టుల పేరిట అడిగే వారిని బయపెట్టాలని చూస్తున్నారు.ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారు.<br />కుంటిసాకులతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప రైతుల కడుపు నింపే పనులు చేయడం లేదు అన్నారు .<br />రుణ మాఫీ నుంచి రైతు భరోసా దాకా రేవంత్ ది అంత మోసమే <br />చారాణా పని కూడా చేయలేదు బారాణా ప్రచారం చేసుకుంటున్నారు అని పేర్కొన్నారు . రాష్ట్రం లో రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తోంది .<br />మాఫీలు అమలు కాలేదు . కానీ హామీల మాఫీ అమలవుతోంది .<br />రైతు ప్రభుత్వం పోయి రద్దుల ప్రభుత్వం ,రాక్షస ప్రభుత్వం వచ్చింది.<br />ఎన్నికలప్పుడు ఎన్నో చెప్పారు . పాలనలో అన్నీ తప్పారు .<br />ఎన్నికలప్పుడు గాలి మాటలు  , గద్దెనెక్కినాక కూడా గాలి మాటలే .<br />ఇపుడు గాలి మాటలకు తోడు గాలి మోటార్లల్ల తిరుగుడు , ఇంతకు మించి ఏం జరగలేదని అన్నారు .<br />          మార్పు తెస్తామంటే ఏమో అనుకున్నారు , తెలంగాణ ఏర్పడకముందు ఉన్న పరిస్థితి తెచ్చాడు మళ్ళీ పాత రోజులు వచ్చాయని అన్నారు .<br />ఎరువుల కోసం రైతులు చెప్పులు క్యూలో మళ్ళీ వచ్చినయి.<br />కరెంటు సరిగా లేక ,ఇచ్చే ఆ అరకోర కరెంటు కూడా లోవోల్టేజ్ లతో న్మోటార్లు కాలుతున్నాయ్ ,<br />కాలిన మోటార్లతో రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి . నీళ్లిచ్చే అవకాశమున్నా నీళ్లు ఇవ్వక పంటలను ఎండబెడుతున్నాడు . ప్రభుత్వాలు మారాక మాజీ సీఎం ల మీద ,మాజీ మంత్రుల మీద విచారణ కొత్తకాదు .<br />వై ఎస్ ,చంద్రబాబు ల మీద కూడా కమిషన్ల విచారణ జరిగింది . వై ఎస్ ,చంద్రబాబు, ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీల మీద కూడా కమిషన్లు వేశారు . వారు ఏ విధంగా కమిషన్ల పై న్యాయస్థానాల్లో తేల్చుకున్నారో కేసీఆర్ కూడా అలాగే తేల్చుకుంటారని అన్నారు .<br />రిటైర్డ్ జడ్జి ఘోష్ విచారణ జరిగిన 16 నెలల కాలం లోనూ కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం పై విమర్శలు ఆరోపణలు మానలేదు . ఘోష్ విచారణ అయిపొయింది కదా ! ఇపుడైనా మేడి గడ్డ బ్యారేజ్ ను వాడుకోండి .  కన్నె పల్లి మోటార్లు ఆన్ చేయండి . రైతులకు నీరు ఇవ్వండి అని సూచించారు . కేసీఆర్ మీద కక్ష తో రైతుల పాలిట కల్ప వృక్షంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కూకటి వేళ్ళతో పెకిలించడాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకుంది . విచారణలు ఎన్నైనా చేసుకోవచ్చు .మీ కడుపు లో ఉన్న విషం బయటకు వచ్చే దాకా ఏమైనా మాట్లాడుకోండి .తెలంగాణ పొట్ట మాత్రం కొట్టొద్దు అని రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేస్తున్నానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు . ఈ విలేకర్ల సమావేశంలో నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , జెడ్ పి మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు , బిఆర్ ఎస్ నాయకులు బాజిరెడ్డి జగన్ ,సుర్జీత్ సింగ్ ఠాకూర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/former-minister-bandy-sanjay-condemns-comments-on-ktr/article-5271</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/former-minister-bandy-sanjay-condemns-comments-on-ktr/article-5271</guid>
                <pubDate>Sun, 10 Aug 2025 20:28:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/img-20250810-wa0110.jpg"                         length="148549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>13న ఇందిరమ్మ ఇళ్ల &quot;మార్కింగ్ మహా మేళా</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">నిజామాబాద్ , లోకల్ గైడ్ : </span></strong><br />      ఈ నెల 13వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల "మార్కింగ్ మహా మేళా" నిర్వహించడం జరుగుతుందని నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్ళ మార్కింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు.<br />ప్రొసీడింగ్స్ పూర్తి అయి  మార్కింగ్ చేసుకోలేకపోయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 13వ తేదీన మార్కింగ్ పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా 17,301మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, వాటిలో ఇప్పటికే 9486 ఇండ్లు గ్రౌండింగ్ జరిగాయని కలెక్టర్ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పొందిన లబ్ధిదారులు మార్కింగ్ మహా మేళాను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/indiramma-houses-marking-maha-mela-on-the-13th/article-5249"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/img-20250810-wa0039.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">నిజామాబాద్ , లోకల్ గైడ్ : </span></strong><br />   ఈ నెల 13వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల "మార్కింగ్ మహా మేళా" నిర్వహించడం జరుగుతుందని నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్ళ మార్కింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు.<br />ప్రొసీడింగ్స్ పూర్తి అయి  మార్కింగ్ చేసుకోలేకపోయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 13వ తేదీన మార్కింగ్ పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా 17,301మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, వాటిలో ఇప్పటికే 9486 ఇండ్లు గ్రౌండింగ్ జరిగాయని కలెక్టర్ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పొందిన లబ్ధిదారులు మార్కింగ్ మహా మేళాను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/indiramma-houses-marking-maha-mela-on-the-13th/article-5249</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/indiramma-houses-marking-maha-mela-on-the-13th/article-5249</guid>
                <pubDate>Sun, 10 Aug 2025 17:07:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/img-20250810-wa0039.jpg"                         length="57503"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు</title>
                                    <description><![CDATA[క్రీడా స్ఫూర్తి చాటిన జర్నలిస్టులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/sports-competitions-of-journalists-who-started-enthusiastically/article-5247"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/img-20250810-wa0035.jpg" alt=""></a><br /><p> </p>
<p><br />  <strong><span style="color:rgb(224,62,45);">నిజామాబాదు ,లోకల్ గైడ్ :</span></strong><br /> రానున్న స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని<br />నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న క్రీడా పోటీ లు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.<br />జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్ <br />విజేతగా సాక్షి రాజు టీం, రన్నర్ గా నిలిచిన సతీష్ జట్టు .<br />జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు  ముఖ్యమని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైర శేఖర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడల్లో భాగంగా మొదటి రోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్లో కట్ట సతీష్ జట్టు, సాక్షి రాజ్ కుమార్ జట్టు పోటీ పడగా టాస్ గెలిచిన కట్ట సతీష్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 12 ఓవర్లలో 89 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సాక్షి రాజు టీం 8 ఓవర్లలో 90 పరుగుల లక్ష్యాన్ని చేదించి విజయం సాధించారు. సాక్షి రాజు జట్టు 1 వికెట్ కోల్పోగా ఓపెనర్ గా బ్యాటింగ్ చేసిన  10 టీవీ కృష్ణ 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుగపుల రామకృష్ణ, బైర శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం( జనవరి 26), స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), జర్నలిస్టులకు నిర్వహించే క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా యధావిధిగా నిర్వహించామని తెలిపారు. నిర్విరామంగా ప్రతిరోజు వార్తలలో జర్నలిస్టులు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ పోటీ లు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు . క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.      అదేవిధంగా జర్నలిస్టుల క్రీడాల కోసం పోలీసు మైదానం కేటాయించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు, ఏ ఆర్ హెడ్ క్వార్టర్ పోలీసులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే క్రికెట్ మ్యాచ్ ను ఆర్గనైజింగ్ చేసిన కట్ట సతీష్, షేక్ హైమద్లకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Sports</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/sports-competitions-of-journalists-who-started-enthusiastically/article-5247</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/sports-competitions-of-journalists-who-started-enthusiastically/article-5247</guid>
                <pubDate>Sun, 10 Aug 2025 16:58:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/img-20250810-wa0035.jpg"                         length="167431"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>*ఉమ్మడి జిల్లాలో ఘనంగా రక్షా బంధన్*</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>      నిజామాబాదు ,లోకల్ గైడ్ : </p>
<p>                              రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో శనివారం రక్షా బంధన్ కార్యక్రమాలు ఘనంగా జరుపుకొన్నారు . స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆయా ఊర్లకు వెళ్ళడానికి ప్రయాణికులతో ఆర్టీసీ ప్రాంగణాలు కిక్కిరిసి పోయాయి . సోదరీసోదరుల ఆత్మీయతకు అద్దం పట్టేదే రక్షాబంధన్. కష్టసుఖాల్లో మేమ మీకు అండగా ఉంటామనే భరోసాను సోదరులు అక్కాచెల్లెళ్లకు కల్పించడమే రాఖీబంధం. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ చిహ్నానికి వారి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.</p>
<p>              నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ జవాన్లకు, కార్మికులకు మహిళా సిబ్బంంది రాఖీలు కట్టారు.</p>
<p>          రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు.</p>
<p>ఆర్మూర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/raksha-bandhan-is-a-grandeur-in-the-joint-district/article-5229"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/img_20250809_195651.jpg" alt=""></a><br /><p> </p>
<p>   నిజామాబాదు ,లోకల్ గైడ్ : </p>
<p>               రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో శనివారం రక్షా బంధన్ కార్యక్రమాలు ఘనంగా జరుపుకొన్నారు . స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆయా ఊర్లకు వెళ్ళడానికి ప్రయాణికులతో ఆర్టీసీ ప్రాంగణాలు కిక్కిరిసి పోయాయి . సోదరీసోదరుల ఆత్మీయతకు అద్దం పట్టేదే రక్షాబంధన్. కష్టసుఖాల్లో మేమ మీకు అండగా ఉంటామనే భరోసాను సోదరులు అక్కాచెల్లెళ్లకు కల్పించడమే రాఖీబంధం. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ చిహ్నానికి వారి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.</p>
<p>       నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ జవాన్లకు, కార్మికులకు మహిళా సిబ్బంంది రాఖీలు కట్టారు.</p>
<p>     రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.</p>
<p>ఆర్మూర్ పట్టణంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి ఆయన సోదరి రాఖీ కట్టారు. ఆర్మూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులంతా సామూహికంగా యజ్ఞం చేశారు.</p>
<p>నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ వినూత్న రీతిలో అన్నాచెల్లెల బంధాన్ని గుర్తుచేశారు. రాఖీ పండుగ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఆయన కూతురు వర్షిణి, కొడుకు సాయితేజ స్వయంగా రాఖీ కట్టారు. సమాజంలో సమానత్వం, సోదరభావం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేడ్కర్ అని, ఆయనను అన్నగా భావించి రాఖీ కట్టడం తమకు గర్వకారణమని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/raksha-bandhan-is-a-grandeur-in-the-joint-district/article-5229</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/raksha-bandhan-is-a-grandeur-in-the-joint-district/article-5229</guid>
                <pubDate>Sat, 09 Aug 2025 19:57:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/img_20250809_195651.jpg"                         length="638162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి</title>
                                    <description><![CDATA[మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కలెక్టర్లతో వీ.సీ ద్వారా సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/solar-power-generation-on-a-wide-range/article-5209"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/img-20250809-wa0170.jpg" alt=""></a><br /><p>నిజామాబాద్, లోకల్ గైడ్ : <br />     రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనం నుంచి మొదలుకుని రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల భవనాల పై సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని  వెల్లడించారు.  శనివారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్  మిట్టల్, ఎస్.పీ.డీ.సీ.ఎల్ సీఎండి ముషారఫ్, రెడ్కో సీఎండీ అనిలా తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం అమలు, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల పరిధిలోని ఖాళీ భూములలో, అవకాశం ఉన్న అన్ని చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల సమీకృత కార్యాలయాల భవనాలపై, పార్కింగ్, క్యాంటీన్ ల వద్ద సోలార్ యూనిట్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని సూచించారు.<br />     రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు అనుకూలమైన డిజైన్లను హైదరాబాదు నుంచి ఎంపిక చేసి పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాల్లో సోలార్ యూనిట్లకు సంబంధించిన మంచి డిజైన్లు ఉంటే, వాటిని పంపాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి కలెక్టర్లు హైదరాబాద్ కు పంపాల్సిన వివరాలకు సంబంధించి నిర్ణీత ఫార్మాట్ పంపిస్తున్నామని అన్నారు . అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం రోజుల్లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. <br />              ప్రభుత్వ భవనాలతో పాటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వ విద్యాలయాలు వంటి ఉన్నత విద్యా సంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. <br />నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో  ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు . ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు. నల్లమల డిక్లరేషన్ లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించామని తెలిపారు . ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని జాప్యానికి తావు లేకుండా వారం రోజుల్లోపు వివరాలు పంపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాదు నుండి జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, టీజీ రెడ్కో డీ.ఎం రమణ, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/solar-power-generation-on-a-wide-range/article-5209</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/solar-power-generation-on-a-wide-range/article-5209</guid>
                <pubDate>Sat, 09 Aug 2025 18:28:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/img-20250809-wa0170.jpg"                         length="348483"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...</title>
                                    <description><![CDATA[<p><br />నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్); వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాద్ రాజా వెంకట్ రెడ్డి <br />పోలీస్ స్టేషన్ ల  చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు.  మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకోని సంబంధిత యజమానులకు త్వరగా  అప్పగించాలని సంబంధిత  సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ కు సూచించారు...<br />పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను పట్టణాలలో ఉన్న వార్డులను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు..ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు..అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు..త్వరలో జరుగు స్థానిక సంస్థల ఎన్నికల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/assistant-commissioner-of-police-nizamabad-raja-venkataradi-who-visited-the/article-5156"><img src="https://www.localguidenews.com/media/400/2025-07/whatsapp-image-2025-07-31-at-17.05.13_1700a3cf.jpg" alt=""></a><br /><p><br />నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్); వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాద్ రాజా వెంకట్ రెడ్డి <br />పోలీస్ స్టేషన్ ల  చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు.  మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకోని సంబంధిత యజమానులకు త్వరగా  అప్పగించాలని సంబంధిత  సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ కు సూచించారు...<br />పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను పట్టణాలలో ఉన్న వార్డులను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు..ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు..అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు..త్వరలో జరుగు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు..ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు  పొందాలని సూచించారు..<br />ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి  సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు..<br />ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్  వాటిపై నిఘా పెంచాలని తెలిపారు..<br />ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి  ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు..<br />పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు  మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సిడి ఫైల్స్, తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులకు సిబ్బందికి సూచించారు..  రికార్డ్స్ సిసిటిఎన్ఎస్ డాటా  అప్డేట్ ఉన్నందున అధికారులను సిబ్బందిని అభినందించారు.<br />పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకోని  ఏవైనా సమస్యలు ఉంటేనే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.<br />పోలీస్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.<br />విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన గ్రామాలకు, వార్డులకు తరచుగా సందర్శిస్తూ సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు..<br />విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం సాయంత్రం విసేబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.<br />పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను  తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు.<br />డ్రగ్స్ దాని యొక్క ప్రభావం, సైబర్ నేరాలు  తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.<br />రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ వద్ద  ఆర్ అండ్ బి అధికారుల సమన్వయంతో  స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు..<br />మహిళలు పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల సహనుభూతితో  వ్యవహరించి  సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.భార్య భర్తలకు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా పాటించాలని తెలిపారు.కలిసి కాపురాలు చేసే విధంగా కౌన్సిలింగ్ ఉండాలన్నారు వారి కాపురాలు నిలబెట్టే విధంగా వారి సాధక బాధకాలు తెలుసుకొని కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/assistant-commissioner-of-police-nizamabad-raja-venkataradi-who-visited-the/article-5156</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/assistant-commissioner-of-police-nizamabad-raja-venkataradi-who-visited-the/article-5156</guid>
                <pubDate>Thu, 31 Jul 2025 17:34:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-31-at-17.05.13_1700a3cf.jpg"                         length="110117"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్... </title>
                                    <description><![CDATA[<p>నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్);  ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని బాధిత విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు కలెక్టర్ తానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు టీ.సీలు ఇప్పించారు. <br />నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో కలెక్టర్ వాహనాన్ని గమనించిన బాధిత విద్యార్థులు  కలెక్టర్ ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. కమ్మర్పల్లిలోని శ్రీ భాషిత ప్రైవేట్ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన తాము, ఫీజు భారం భరించే స్థోమత లేక ఈ ఏడాది స్థానికంగా గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ లో చేరడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/collector-who-responded-immediately-to-the-students-request/article-5148"><img src="https://www.localguidenews.com/media/400/2025-07/whatsapp-image-2025-07-30-at-19.32.10_9dcc1ab6.jpg" alt=""></a><br /><p>నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్);  ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని బాధిత విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు కలెక్టర్ తానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు టీ.సీలు ఇప్పించారు. <br />నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో కలెక్టర్ వాహనాన్ని గమనించిన బాధిత విద్యార్థులు  కలెక్టర్ ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. కమ్మర్పల్లిలోని శ్రీ భాషిత ప్రైవేట్ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన తాము, ఫీజు భారం భరించే స్థోమత లేక ఈ ఏడాది స్థానికంగా గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ లో చేరడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే టీ.సీ కోసం గడిచిన పక్షం రోజుల నుండి ప్రైవేట్ కాలేజీ చుట్టూ తిరుగుతున్నా, తమకు టీ.సీ ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తాము అన్ని ఫీజులు చెల్లించామని, అయినా కూడా సుమారు 15 మంది విద్యార్థులకు టీసీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో టీ.సీ అందించేందుకు ఈ రోజే (బుధవారం) చివరి గడువు అని ఆవేదన వ్యక్తం చేశారు.<br />దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ అప్పటికప్పుడు ప్రైవేట్ కళాశాలకు వెళ్ళి నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థులకు టీ.సీలు ఇవ్వకుండా పక్షం రోజుల నుండి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వారికి నచ్చిన కాలేజీలో చదివే స్వేచ్ఛ ఉందని, సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే చదవాలని బలవంతం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. విద్యార్థులకు ఇప్పటికిప్పుడు టీ.సీలు ఇవ్వాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ ప్రసాద్ ను, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను అక్కడికి పిలిపించుకుని విద్యార్థులకు వెంటనే టీ.సీలు ఇప్పించి, ప్రభుత్వ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. <br />దీంతో విద్యార్థులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ చూపిన చొరవతో నిమిషాల వ్యవధిలో తమ సమస్య పరిష్కారం అయ్యిందని, ఫీజుల భారం పడకుండా, విద్యా సంవత్సరం నష్టపోకుండా తమను ఆదుకున్నారని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. విద్యార్థుల వినతిపై కలెక్టర్ సత్వరమే స్పందించి, సమస్యను స్వయంగా దగ్గరుండి పరిష్కరించడం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/collector-who-responded-immediately-to-the-students-request/article-5148</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/collector-who-responded-immediately-to-the-students-request/article-5148</guid>
                <pubDate>Thu, 31 Jul 2025 11:49:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-30-at-19.32.10_9dcc1ab6.jpg"                         length="74625"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు</title>
                                    <description><![CDATA[<p>నిజామాబాద్ (లోకల్ గైడ్) :  నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా బుధవారం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, పదవీ విరమణ చేస్తున్న జిల్లా కార్మిక శాఖ అధికారి యోహన్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డీ రమేష్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జగన్నాథ చారీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు చెందిన ఏ.పీ.ఓలు లక్ష్మారెడ్డి, పీ.వీ.రమణల ను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. వారు అందించిన సేవలను వక్తలు కొనియాడారు.<br />            ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఒకేసారి ఐదుగురు అధికారులు పదవీ విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటు అని అన్నారు.<br /> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/farewell-to-the-retirement-officers/article-5144"><img src="https://www.localguidenews.com/media/400/2025-07/whatsapp-image-2025-07-30-at-20.15.52_daa656ad.jpg" alt=""></a><br /><p>నిజామాబాద్ (లోకల్ గైడ్) :  నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా బుధవారం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, పదవీ విరమణ చేస్తున్న జిల్లా కార్మిక శాఖ అధికారి యోహన్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డీ రమేష్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జగన్నాథ చారీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు చెందిన ఏ.పీ.ఓలు లక్ష్మారెడ్డి, పీ.వీ.రమణల ను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. వారు అందించిన సేవలను వక్తలు కొనియాడారు.<br />      ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఒకేసారి ఐదుగురు అధికారులు పదవీ విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటు అని అన్నారు. అయితే ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, ముప్ఫై సంవత్సరాలకు పైగా వివిధ హోదాలలో ఎలాంటి రిమార్క్స్ లేకుండా సేవలు అందించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లేకుండా ఉద్యోగులు విధి నిర్వహణలో నిమగ్నం కావాల్సి వస్తుందని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న అధికారులు వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విరమణ పొందిన అధికారులు తమకు నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకుని మానసిక ప్రశాంతతతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన జీవనం వెళ్లదీయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ రిటైర్ అవుతున్న ఐదుగురు అధికారులు కూడా ఎంతో సమర్ధవంతంగా సేవలు అందించారని ప్రశంసించారు. వారితో కలిసి పని చేసిన సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. <br /> కాగా తమ ఉద్యోగ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి పదవీ విరమణ చేస్తున్న అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఆయా శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/farewell-to-the-retirement-officers/article-5144</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/farewell-to-the-retirement-officers/article-5144</guid>
                <pubDate>Thu, 31 Jul 2025 10:54:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-30-at-20.15.52_daa656ad.jpg"                         length="443494"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను మరియు వాగులను పరిశీలించిన నిజామాబాద్  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...</title>
                                    <description><![CDATA[<p>[లోకల్ గైడ్] నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సమాచారం ప్రకారం, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు మక్కువగా స్పందించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి పర్యవేక్షణ చేపట్టారు. ఆయన సిరికొండ మండలానికి చెందిన కొండూరు మరియు తుంపల్లి గ్రామాల్లో వరదల ప్రభావానికి గురవుతున్న ప్రధాన వాగులు, బ్రిడ్జిలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.</p>
<p>కొండూరు గ్రామ సరిహద్దులోని వాగు, కొండూరు నుండి ధర్పల్లి మార్గ మధ్యలో ఉన్న కప్పల వాగు, సిరికొండ నుండి న్యావనంది దారి మధ్యలో ఉన్న దొండ్ల వాగు మొదలైన వాటిని సమీక్షించిన కమిషనర్, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని తెలిపారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. వరదల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, నిర్లక్ష్యం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవచ్చునని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/nizamabad-police-commissioner-sai-chaitanya-who-examined-the-inland-areas/article-5135"><img src="https://www.localguidenews.com/media/400/2025-07/whatsapp-image-2025-07-29-at-20.12.31_ac028bc8.jpg" alt=""></a><br /><p>[లోకల్ గైడ్] నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సమాచారం ప్రకారం, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు మక్కువగా స్పందించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి పర్యవేక్షణ చేపట్టారు. ఆయన సిరికొండ మండలానికి చెందిన కొండూరు మరియు తుంపల్లి గ్రామాల్లో వరదల ప్రభావానికి గురవుతున్న ప్రధాన వాగులు, బ్రిడ్జిలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.</p>
<p>కొండూరు గ్రామ సరిహద్దులోని వాగు, కొండూరు నుండి ధర్పల్లి మార్గ మధ్యలో ఉన్న కప్పల వాగు, సిరికొండ నుండి న్యావనంది దారి మధ్యలో ఉన్న దొండ్ల వాగు మొదలైన వాటిని సమీక్షించిన కమిషనర్, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని తెలిపారు.</p>
<p>ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. వరదల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, నిర్లక్ష్యం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవచ్చునని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తక్షణం సంచలనం కలిగించే హెచ్చరికలు అందించే సదుపాయాలు ఉండాలని సూచించారు.</p>
<p>అంతేకాకుండా, గ్రామ భద్రతను బలోపేతం చేయడానికి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని తెలియజేశారు. వీటి ద్వారా నేరాల నివారణ సాధ్యమవుతుందని, ప్రజల సహకారం కూడా ముఖ్యం అని చెప్పారు. గ్రామస్థులను సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రోత్సహించారు.</p>
<p>ఈ పర్యటనలో ధర్పల్లి ఇన్స్పెక్టర్ శ్రీ బిక్షపతి, సిరికొండ ఎస్సై శ్రీ రామకృష్ణ ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/nizamabad-police-commissioner-sai-chaitanya-who-examined-the-inland-areas/article-5135</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/nizamabad-police-commissioner-sai-chaitanya-who-examined-the-inland-areas/article-5135</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 14:16:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-29-at-20.12.31_ac028bc8.jpg"                         length="636935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుదాం    అధికారులతో సమీక్షలో జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క </title>
                                    <description><![CDATA[ ఎరువుల కొరత తలెత్తకుండా చక్కగా వ్యవరిస్తున్నారని జిల్లా యంత్రాంగానికి ప్రశంస 
 పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు 
]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/nizamabad/district-incharge-minister-anasuya-sitakka-in-a-review-with-the/article-5134"><img src="https://www.localguidenews.com/media/400/2025-07/whatsapp-image-2025-07-29-at-20.11.03_03654d34.jpg" alt=""></a><br /><p>ప్రభుత్వ అధికారులు , ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ, సమిష్టి కృషితో నిజామాబాద్ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుదామని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి,, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క ) పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో  ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క కీలక అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వన మహోత్సవం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఎరువులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్ధిక పరిపుష్టికి చేపడుతున్న కార్యక్రమాలు, గృహజ్యోతి, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ పనితీరు తదితర అంశాలతో పాటు తాగునీరు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు  సమీక్షలో పాల్గొన్నారు. <br />           ఈ సందర్భంగా ఆయా అంశాల వారీగా వివరాలను కలెక్టర్ టి . వినయ్ కృష్ణారెడ్డి ఇంచార్జి మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన అన్ని చర్యలు తీసుకున్నామని, కలెక్టరేట్ లో ఇతర శాఖల కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని,  పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వ్యాధులు ప్రబలిన సందర్భాల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలలో ప్రగతి సాధించామని, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ సజావుగా సాగుతోందని అన్నారు. <br />        ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ,  వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాలికాబద్దంగా వ్యవహరిస్తుండడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. వానాకాలం పంట సీజన్ ముగిసే వరకు కూడా ఇదే తరహాలో పని చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు సోకకుండా వచ్చే రెండు నెలల పాటు ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలని హితవు పలికారు. పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు గ్రామగ్రామాన శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా, పైప్ లైన్ లీకేజీలు లేకుండా అనునిత్యం పర్యవేక్షణ జరపాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటు మందు, ఇతర అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని, అప్పుడే వారి దృష్టికి సమస్యలు వస్తాయని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు కూరగాయల సాగు విషయంలో ప్రోత్సహించేలా ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటును అందించే అంశాన్ని పరిశీలిస్తామని, నిజామాబాద్ జిల్లాలో దీనిని మొదటగా ప్రయోగాత్మక పద్ధతిలో అమలు చేసిన అనంతరం రాష్ట్రం అంతటా వర్తింపజేస్తామని మంత్రి వెల్లడించారు. నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేలా కృషి చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చొరవ చూపుతామని అన్నారు.  ఉమ్మడి జిల్లాను అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేలా అందరి సహకారంతో ముందుకు వెళ్తామని ఇంచార్జి మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడి భవనాలు, మహిళా శక్తి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, లోన్ బీమా తదితర ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ మహిళలందరూ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలని హితవు పలికారు. కాగా, సీఎంఆర్ ధాన్యం అందించకుండా అవకతవకలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టుతో పాటు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.<br /> ఇంచార్జి మంత్రికి ఘన స్వాగతం <br />    మొదటగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంగళవారం నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఐ.డీ.ఓ.సీకి చేరుకున్న సందర్భంగా  మంత్రికి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. సమీక్ష అనంతరం టీఎన్జీఓ, టీజీఓ, ఇతర సంఘాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఇంచార్జి మంత్రిని కలిసి వినతి పత్రాలు అందజేశారు.<img src="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-29-at-20.11.03_03654d34.jpg" alt="WhatsApp Image 2025-07-29 at 20.11.03_03654d34" width="2560" height="1705"></img><img src="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-29-at-20.11.03_43f1b9cc.jpg" alt="WhatsApp Image 2025-07-29 at 20.11.03_43f1b9cc" width="1280" height="853"></img><img src="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-29-at-20.11.02_955b76e9.jpg" alt="WhatsApp Image 2025-07-29 at 20.11.02_955b76e9" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/nizamabad/district-incharge-minister-anasuya-sitakka-in-a-review-with-the/article-5134</link>
                <guid>https://www.localguidenews.com/district-news/nizamabad/district-incharge-minister-anasuya-sitakka-in-a-review-with-the/article-5134</guid>
                <pubDate>Wed, 30 Jul 2025 14:08:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-07/whatsapp-image-2025-07-29-at-20.11.03_03654d34.jpg"                         length="1065105"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        