<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/warangal/category-224" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Warangal - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/224/rss</link>
                <description>Warangal RSS Feed</description>
                
                            <item>
                <title>పబ్లిక్ గార్డెన్‌లో ఆరోగ్య అవగాహన సదస్సు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*:</strong></span></p>
<p>హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో ప్రెసిడెంట్ రాజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విశిష్ట ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ అసోసియేట్ పార్ట్నర్ రమేష్ మాట్లాడుతూ మార్కెట్‌లోని ఇతర కంపెనీలు అందించని అనేక విశిష్ట ఫీచర్లను నివా బుపా పాలసీలు కల్పిస్తున్నాయని వాకర్స్‌కు సవివరంగా వివరించారు.నివా బుపా పాలసీ ప్రత్యేక ఆకర్షణలలలో భాగంగా అన్‌లిమిటెడ్ పాలసీలో భాగంగా కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా అన్‌లిమిటెడ్ పాలసీని వినియోగించుకునే వెసులుబాటు ఉందని,ఇది ఎంతో ప్రయోజనకరమైన ఫీచర్ అని, ఎటువంటి నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్ ) లేకుండా, సుమారు 142 రకాల ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండే కవరేజ్ లభిస్తుందని,ఈ పాలసీని కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/health-awareness-seminar-in-public-garden/article-7450"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0177.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*:</strong></span></p>
<p>హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో ప్రెసిడెంట్ రాజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విశిష్ట ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ అసోసియేట్ పార్ట్నర్ రమేష్ మాట్లాడుతూ మార్కెట్‌లోని ఇతర కంపెనీలు అందించని అనేక విశిష్ట ఫీచర్లను నివా బుపా పాలసీలు కల్పిస్తున్నాయని వాకర్స్‌కు సవివరంగా వివరించారు.నివా బుపా పాలసీ ప్రత్యేక ఆకర్షణలలలో భాగంగా అన్‌లిమిటెడ్ పాలసీలో భాగంగా కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా అన్‌లిమిటెడ్ పాలసీని వినియోగించుకునే వెసులుబాటు ఉందని,ఇది ఎంతో ప్రయోజనకరమైన ఫీచర్ అని, ఎటువంటి నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్ ) లేకుండా, సుమారు 142 రకాల ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండే కవరేజ్ లభిస్తుందని,ఈ పాలసీని కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా వినియోగించుకునే వెసులుబాటును 'బోర్డర్-లెస్' ఆప్షన్ ద్వారా సంస్థ కల్పించిందన్నారు. <br /> క్లెయిమ్ బోనస్ పరంగా కస్టమర్లకు ఇదొక వరం కాగా, వరుసగా ఐదేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ చేయని కస్టమర్లకు, ఆరో సంవత్సరంలో ప్రీమియంపై ఏకంగా 30 శాతం రాయితీ లభిస్తుందని,చెల్లింపు సౌలభ్యంలో కస్టమర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం భారం కాకుండా ఉండేందుకు ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అద్భుతమైన సదుపాయం కూడా ఉందన్నారు.<br />*మనిషి కి నడక ఎంత ముఖ్యమో.. బీమా కూడా అంతే ముఖ్యం*<br />ఈ సందర్భంగా  వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ మన ఆరోగ్యకరమైన నడక ఎంత ముఖ్యమో, మన నిత్యజీవితంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ఆరోగ్య భీమా కూడా అంతే ముఖ్యం అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుచూపుతో పాలసీని తీసుకోవాలని, తద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సదస్సులో వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ గౌరు రాజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆకినెపల్లి రవిగుప్త, జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం ట్రెజరర్ సుంకర రవి,  సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి, ఇ.సి. సభ్యులు రమణారెడ్డి , హరికృష్ణ, వీరితో పాటు ఈ ప్రతిష్టాత్మక అవగాహన సదస్సులో డాక్టర్ రమేష్, డాక్టర్ భగీరథ, వేణు, గోపి,స్రవంతి రెడ్డి , సత్యా మౌళిక, పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/health-awareness-seminar-in-public-garden/article-7450</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/health-awareness-seminar-in-public-garden/article-7450</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:01:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0177.jpg"                         length="272962"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​కాజీపేట ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జె. శ్యామ్ సుందర్</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హనుమకొండ టౌన్,మే(లోకల్ గైడ్ న్యూస్)</strong></span></p>
<p>​కాజీపేట నూతన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు జె. శ్యామ్ సుందర్ స్వీకరించారు. కాజీపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా జె. శ్యామ్ సుందర్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా  ఆయనను సి సి ఆర్ బి నుండి కాజీపేట ఎస్.హెచ్.ఓగా నియమించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/j-shyam-sundar-who-took-charge-as-kazipet-inspector/article-7438"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0254.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హనుమకొండ టౌన్,మే(లోకల్ గైడ్ న్యూస్)</strong></span></p>
<p>​కాజీపేట నూతన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు జె. శ్యామ్ సుందర్ స్వీకరించారు. కాజీపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా జె. శ్యామ్ సుందర్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా  ఆయనను సి సి ఆర్ బి నుండి కాజీపేట ఎస్.హెచ్.ఓగా నియమించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/j-shyam-sundar-who-took-charge-as-kazipet-inspector/article-7438</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/j-shyam-sundar-who-took-charge-as-kazipet-inspector/article-7438</guid>
                <pubDate>Thu, 14 May 2026 20:30:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0254.jpg"                         length="275428"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంబేద్కర్ ఆశయ సాధన బీఎస్పీతోనే సాధ్యం:ఇబ్రాం శేఖర్</title>
                                    <description><![CDATA[రేవంత్, కేసీఆర్ డ్రామాలతో ప్రజలకు అన్యాయం]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/ambedkars-ambition-is-possible-only-with-bsp-abram-shekhar/article-7362"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260414-wa0397.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్(లోకల్ గైడ్ న్యూస్)*:</strong></span></p>
<p>వరంగల్ అభివృద్ధిని అన్ని పార్టీలు విస్మరించాయి,<br />హనుమకొండ కేడీసీ గ్రౌండ్‌లో బహుజన ఓరుగల్లు- పోరు గర్జన పేరుతో బీఎస్పీ భారీ బహిరంగ సభ.ముఖ్య అతిథి:గౌరవనీయులు ఇబ్రం శేఖర్,బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,<br />భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను, ఆయన అందించిన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ స్పష్టం చేశారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ (కేడీసీ) మైదానంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.<br />ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:<br />అంబేద్కర్ వారసత్వం - బీఎస్పీ నిబద్ధత:<br />దేశ ప్రజలకు రిజర్వేషన్లు, ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన మరణానంతరం ఆ ఆశయాలను మాన్యశ్రీ కాన్షీరాం, బెహన్ మాయావతి మాత్రమే ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. "స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ" అంటే అది కేవలం అంబేద్కర్ విగ్రహం మాత్రమేనని,మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పటేల్ విగ్రహం అసమానతలకు ప్రతీక అని విమర్శించారు.<br />దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 2011 లోనే లోనే మాయావతి అప్పటి ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వాలపై విమర్శలు:<br />రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటోందని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం,వెలుగుమట్ల పేరుతో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమన్నారు.కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేశారని, ఇప్పుడు రేవంత్ - కేసీఆర్ ఒకరినొకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ప్రజలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.<br />వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యం:<br />హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్‌ను అన్ని పార్టీలు మోసం చేశాయని ఇబ్రాం శేఖర్ విమర్శించారు.<br />ఎయిర్‌పోర్ట్:<br />భూసేకరణ పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించడం లేదు?<br />ఉద్యోగ అవకాశాలు:<br />కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్‌లో స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఉద్యోగాలు ఇవ్వాలి.<br /> వైద్య రంగం:<br />ఉత్తర తెలంగాణకు దిక్కైన ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి దారుణంగా ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి రెండేళ్లుగా ఇక్కడికి రాకపోవడం సిగ్గుచేటు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి.<br />విద్యా రంగం:కాకతీయ యూనివర్సిటీని ప్రభుత్వం విస్మరించింది. హాస్టళ్లలో కనీస వసతులు లేవు, మెస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.<br />డిమాండ్లు:<br />వరంగల్ ఓఆర్ఆర్,గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి,<br />పేదలకు దేవాదాయ భూములను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.<br />ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి బీఎస్పీ జోన్ 2 చీఫ్ కోఆర్డినేటర్ దాగిల్ల దయానంద్ రావు,పార్లమెంట్ ఇంచార్జిలు వైనాల కార్తీక్, వారికిల్ల మల్లేష్, కాదాసి రవీందర్, తాండ్ర వెంకటేశ్వర్లు, శ్వేత ఇందిర, కర్రి కృష్ణ, ఉపేందర్ సాహు, ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు, ప్రజాస్వామ్య వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/ambedkars-ambition-is-possible-only-with-bsp-abram-shekhar/article-7362</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/ambedkars-ambition-is-possible-only-with-bsp-abram-shekhar/article-7362</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 16:36:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260414-wa0397.jpg"                         length="282101"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి ప్రభంజనం సృష్టించిన విద్యాసంస్థ &quot;ఇన్స్పైర్&quot;</title>
                                    <description><![CDATA[<div><span style="background-color:rgb(255,255,255);color:rgb(53,152,219);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్లో కల్ గైడ్</strong></span></div>
<div>  </div>
<div>ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇన్స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం తో హర్షం వ్యక్తం చేస్తూనట్లు కళాశాల ఛైర్మన్ తీగల భరత్ గౌడ్ తెలిపారు. ఈ గొప్ప విజయం ఫ్యాకల్టీ, మేనేజ్‌మెంట్, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు.</div>
<div>ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎం పి సి లో తీగల సాయి శ్రేష్ఠిత 997/1000, నిశిత 988/1000, సాయి ప్రియ 987/1000 మార్కులు సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో పోతరావేని అమూల్య 467/470, తంగళ్లపల్లి భవ్య 462/470 మార్కులు సాధించగా, బైపిసి విభాగంలో అర్చన 427/440, షన్మయి 426/440 మార్కులు సాధించారు. సి ఈ సి విభాగంలో కస్తూరి, వైశాలి,  శ్రీజ ఇద్దరూ 483/500 మార్కులు సాధించారు.ఒకే సంవత్సరంలో సమర్థవంతమైన శిక్షణా విధానాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం  విద్యార్థుల అంకితభావం వల్ల ఈ గొప్ప ఫలితాలు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/inspire-is-an-educational-institution-that-created-a-sensation-by/article-7325"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260412-wa0317.jpg" alt=""></a><br /><div><span style="background-color:rgb(255,255,255);color:rgb(53,152,219);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్లో కల్ గైడ్</strong></span></div>
<div> </div>
<div>ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇన్స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం తో హర్షం వ్యక్తం చేస్తూనట్లు కళాశాల ఛైర్మన్ తీగల భరత్ గౌడ్ తెలిపారు. ఈ గొప్ప విజయం ఫ్యాకల్టీ, మేనేజ్‌మెంట్, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు.</div>
<div>ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎం పి సి లో తీగల సాయి శ్రేష్ఠిత 997/1000, నిశిత 988/1000, సాయి ప్రియ 987/1000 మార్కులు సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో పోతరావేని అమూల్య 467/470, తంగళ్లపల్లి భవ్య 462/470 మార్కులు సాధించగా, బైపిసి విభాగంలో అర్చన 427/440, షన్మయి 426/440 మార్కులు సాధించారు. సి ఈ సి విభాగంలో కస్తూరి, వైశాలి,  శ్రీజ ఇద్దరూ 483/500 మార్కులు సాధించారు.ఒకే సంవత్సరంలో సమర్థవంతమైన శిక్షణా విధానాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం  విద్యార్థుల అంకితభావం వల్ల ఈ గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయి అన్నారు. ఇది ఇన్స్పైర్ అకాడమీకి గర్వకారణo అని తెలిపారు.కళాశాల యాజమాన్యం అండ్ సభ్యులు ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాంరెడ్డి, తీగల రాజ్ కుమార్, కోటిచింతల మమత, లాడే శివ  అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.ఈ విజయం మా ప్రయాణానికి బలమైన పునాది. భవిష్యత్తులో మరెన్నో ఉత్తమ ఫలితాలతో ఇన్స్పైర్ కుటుంబం మరింత సంచలనం సృష్టిస్తుంది అని తెలియజేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/inspire-is-an-educational-institution-that-created-a-sensation-by/article-7325</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/inspire-is-an-educational-institution-that-created-a-sensation-by/article-7325</guid>
                <pubDate>Mon, 13 Apr 2026 17:01:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260412-wa0317.jpg"                         length="158439"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాను మరణిస్తూ...ఇద్దరి అందులకు చూపునిచ్చాడు.</title>
                                    <description><![CDATA[<div><strong><span style="color:rgb(224,62,45);">ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్11 లోకల్ గైడ్</span></strong></div>
<div>  </div>
<div>  వరంగల్ రామన్నపేట బొడ్రాయి నివాసి ఇరుకుల్ల నాగభూషణం  85, శనివారం రోజున </div>
<div>    అనారోగ్య వలన మరణించగా, వారి కుమారుడు వెంకటేశ్వర్లు , భార్య అఖిలాండేశ్వరి</div>
<div>సమాజ హితం కోరి, ‘’నేత్రదానం ‘’చేయడానికి అంగీకరించగా, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్, ఆధ్వర్యంలో   వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ సిబ్బంది నేత్ర సేకరణ  టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.</div>
<div>నాగభూషణం గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునిచ్చిన వారైనారు,నేత్ర వైద్య విద్యకు తోడ్పడిన వారైనారు.కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి  నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేద్దాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం  మరణించినా... పునర్జన్మనిద్దాం!అని అసోసియేషన్ ప్రతినిధి  అన్నారు. వివరాలకు 8790548706, 8340892985' 9490133650 సెల్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా  కోరినారు .ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, </div>
<div>  అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/he-showed-them-both-as-he-was-dying/article-7314"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260411-wa0249.jpg" alt=""></a><br /><div><strong><span style="color:rgb(224,62,45);">ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్11 లోకల్ గైడ్</span></strong></div>
<div> </div>
<div> వరంగల్ రామన్నపేట బొడ్రాయి నివాసి ఇరుకుల్ల నాగభూషణం  85, శనివారం రోజున </div>
<div>  అనారోగ్య వలన మరణించగా, వారి కుమారుడు వెంకటేశ్వర్లు , భార్య అఖిలాండేశ్వరి</div>
<div>సమాజ హితం కోరి, ‘’నేత్రదానం ‘’చేయడానికి అంగీకరించగా, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్, ఆధ్వర్యంలో   వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ సిబ్బంది నేత్ర సేకరణ  టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.</div>
<div>నాగభూషణం గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునిచ్చిన వారైనారు,నేత్ర వైద్య విద్యకు తోడ్పడిన వారైనారు.కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి  నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేద్దాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం  మరణించినా... పునర్జన్మనిద్దాం!అని అసోసియేషన్ ప్రతినిధి  అన్నారు. వివరాలకు 8790548706, 8340892985' 9490133650 సెల్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా  కోరినారు .ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, </div>
<div> అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజేంద్రప్రసాద్  పాల్గొన్నారు. ‎</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/he-showed-them-both-as-he-was-dying/article-7314</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/he-showed-them-both-as-he-was-dying/article-7314</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 17:49:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260411-wa0249.jpg"                         length="219863"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04 లోకల్ గైడ్ </strong></span></p>
<p>  హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష,<br />హనుమకొండ జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. <br />శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ, తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గౌరవెల్లి, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా, పెండింగ్ లో ఉన్న మీసేవ సర్టిఫికెట్లు  పరిష్కారానికి తీసుకోవాల్సిన సత్వర చర్యలపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/the-land-acquisition-process-should-be-completed-quickly/article-7245"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260404-wa0320.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04 లోకల్ గైడ్ </strong></span></p>
<p> హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష,<br />హనుమకొండ జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. <br />శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ, తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గౌరవెల్లి, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా, పెండింగ్ లో ఉన్న మీసేవ సర్టిఫికెట్లు  పరిష్కారానికి తీసుకోవాల్సిన సత్వర చర్యలపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి ఆర్డీవోలు, జాతీయ రహదారుల శాఖ, ఆర్ అండ్ బి అధికారులతో పాటు  తహసీల్దారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ధర్మసాగర్ వేలేరు మండలాల్లో  భూ సేకరణ ప్రక్రియలో భాగంగా పెగ్ మార్కింగ్  వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన వివిధ సర్టిఫికెట్ల జారీ లో పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. అదేవిధంగా జన గణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయ సహకారాలను అందించాలని తహసీల్దారులకు సూచించారు.ఈ సందర్భంగా హనుమకొండ పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/the-land-acquisition-process-should-be-completed-quickly/article-7245</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/the-land-acquisition-process-should-be-completed-quickly/article-7245</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 20:38:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260404-wa0320.jpg"                         length="124245"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.</title>
                                    <description><![CDATA[<p>*</p>
<p>  </p>
<p>  </p>
<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్ </strong></span></p>
<p>  </p>
<p>వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి జగన్నాథ దేవాలయ చరిత్ర పౌరాణిక నాటకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులందరమూ ప్రారంభం నుండి చివరి వరకు చూడడం జరిగినది. ఈ సందర్భంగా నాటక రచయిత అయిన పి.ఎల్.ఎన్ ప్రసాద్ రచయిత ను ముఖ్య అతిధులు అయిన నెల్లుట్ల రవీందర్ రావు ను, ఆత్మీయ అతిథి బన్న ఐలయ్యను ట్రస్ట్ చే శాలువా బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ మాట్లాడుతూ నాటకం రచించిన గౌరవనీయులకు అభినందనలు అన్నారు.ఓరుగల్లు ప్రజలు కలలకు కానాచి అయిన మన ఓరుగల్లు తరఫున మాట్లాడుతూ ఇటువంటి పౌరాణిక నాటకం ప్రదర్శించడం ప్రదర్శించిన కళాకారులందరికి అభినందన లు తెలియజేయడం జరిగినది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి ముందుకు రావాల్సిన అవసరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/a-tribute-to-the-playwright-for-the-organizers/article-7170"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260401-wa0201.jpg" alt=""></a><br /><p>*</p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్ </strong></span></p>
<p> </p>
<p>వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి జగన్నాథ దేవాలయ చరిత్ర పౌరాణిక నాటకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులందరమూ ప్రారంభం నుండి చివరి వరకు చూడడం జరిగినది. ఈ సందర్భంగా నాటక రచయిత అయిన పి.ఎల్.ఎన్ ప్రసాద్ రచయిత ను ముఖ్య అతిధులు అయిన నెల్లుట్ల రవీందర్ రావు ను, ఆత్మీయ అతిథి బన్న ఐలయ్యను ట్రస్ట్ చే శాలువా బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ మాట్లాడుతూ నాటకం రచించిన గౌరవనీయులకు అభినందనలు అన్నారు.ఓరుగల్లు ప్రజలు కలలకు కానాచి అయిన మన ఓరుగల్లు తరఫున మాట్లాడుతూ ఇటువంటి పౌరాణిక నాటకం ప్రదర్శించడం ప్రదర్శించిన కళాకారులందరికి అభినందన లు తెలియజేయడం జరిగినది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం గతంలో జరిగిన పౌరాణిక ఘటనలన్నీ మరిచిపోవడానికి అవకాశం లేకపోలేదు. అందుకు గాను రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ ఇప్పటి ప్రజలకు భావితరాలకు పౌరులకు జ్ఞాపకం గా ఉంచేటట్టుగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చివరగా ఇందులో పాల్గొన్న డయాస్ మీద మరియు డయాస్ వెనుక ఉండి నడిపించిన పాల్గొన్న కళాకారులకు అందరికీ ప్రత్యేకంగా అతి త్వరలో ఘనంగా సన్మానం చేయడం జరుగుతుందని అన్నారు.నాటకంలో పాత్రలు మనకు పూరి జగన్నాథ్ దేవాలయం మన ముందున్నదా అన్నట్లు చిత్రీకరించడం నిర్మాణం ఏ విధంగా జరిగిందని మన కళ్ళ కట్టినట్టుగా చూపించడం చాలా అభినందనీయమైన విషయం అన్నారు. ఈ నాటక ప్రదర్శనలో అత్యధిక ప్రజలు పురుషులు మహిళలు. వృద్ధులు చూడడం అనేది పౌరాణిక నాటకాలకు నాందిగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ఇంకా త్రిపురాని గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/a-tribute-to-the-playwright-for-the-organizers/article-7170</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/a-tribute-to-the-playwright-for-the-organizers/article-7170</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 18:51:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260401-wa0201.jpg"                         length="398702"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధిలో కాజీపేట రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే నాయిని</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01(లోకల్ గైడ్ </strong></span></p>
<p>బుధవారం రోజున <br />వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపాలని సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గత పాలనలో కాజీపేట తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు.99 రోజుల ప్రణాళిక ప్రగతి పాలనలో భాగంగా,63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ రోడ్డులో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి  ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం శిలాఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసి పనులు వదిలేసిన ఉదాహరణలు ఉన్నాయని విమర్శించారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులకు ముగింపు పలికి, శంకుస్థాపన చేసిన పనులను వేగంగా పూర్తి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/we-will-change-the-shape-of-kazipet-in-development-mla/article-7160"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260401-wa0158.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01(లోకల్ గైడ్ </strong></span></p>
<p>బుధవారం రోజున <br />వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపాలని సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గత పాలనలో కాజీపేట తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు.99 రోజుల ప్రణాళిక ప్రగతి పాలనలో భాగంగా,63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ రోడ్డులో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి  ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం శిలాఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసి పనులు వదిలేసిన ఉదాహరణలు ఉన్నాయని విమర్శించారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులకు ముగింపు పలికి, శంకుస్థాపన చేసిన పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తూ, కాజీపేట రూపురేఖలను పూర్తిగా మార్చే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.కాజీపేటలో వైద్య రంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామని, ప్రజలు గత పాలనతో పోల్చి ప్రస్తుత ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవాలని సూచించారు. కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్, కాజీపేటబస్ స్టాండ్ వంటి అంశాలపై ఆందోళనలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు,పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల మద్దతుతో కాజీపేటను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించగా, ప్రస్తుతం ప్రతి డివిజన్‌లో ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి, జక్కుల రవీందర్ యాదవ్, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, మహమ్మద్ అంకుస్, రహమత్, కాజీపేట తహసిల్దార్  రాజు నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/we-will-change-the-shape-of-kazipet-in-development-mla/article-7160</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/we-will-change-the-shape-of-kazipet-in-development-mla/article-7160</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 17:28:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260401-wa0158.jpg"                         length="215106"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్ఎస్ఎస్ వాలంటరీలు యూనిఫామ్ లేని భారత సైనికులు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01 లోకల్ గైడ్ </strong></span></p>
<p>హనుమకొండ,  ఎన్ఎస్ఎస్ వాలంటరీ అంటేనే యూనిఫామ్ లేని భారత సైనికులని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్  అన్నారు. హాసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చిర్ర రాజు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు. మదర్ తెరిసా, స్వామి వివేకానందుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ప్రోగ్రాం ఆఫీసర్ డా.రాధిక, నాగారం గ్రామ సర్పంచ్ లావణ్య-సంతోష్ దంపతులు, గ్రామ కార్యదర్శి ప్రశాంతి, వార్డ్ మెంబర్ శ్రీవిద్య, కేయూ బయోటెక్నాలజీ విభాగం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/nss-volunteers-are-indian-soldiers-without-uniform/article-7159"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260401-wa0149.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01 లోకల్ గైడ్ </strong></span></p>
<p>హనుమకొండ,  ఎన్ఎస్ఎస్ వాలంటరీ అంటేనే యూనిఫామ్ లేని భారత సైనికులని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్  అన్నారు. హాసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చిర్ర రాజు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు. మదర్ తెరిసా, స్వామి వివేకానందుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ప్రోగ్రాం ఆఫీసర్ డా.రాధిక, నాగారం గ్రామ సర్పంచ్ లావణ్య-సంతోష్ దంపతులు, గ్రామ కార్యదర్శి ప్రశాంతి, వార్డ్ మెంబర్ శ్రీవిద్య, కేయూ బయోటెక్నాలజీ విభాగం ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ 50 మంది విద్యార్థులు 7 రోజులు వివిధ సేవా కార్యక్రమాలు చేయడం కోసం నాగారం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/nss-volunteers-are-indian-soldiers-without-uniform/article-7159</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/nss-volunteers-are-indian-soldiers-without-uniform/article-7159</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 17:27:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260401-wa0149.jpg"                         length="164026"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శిశువు తల్లి గర్భంలో ఉండగానే సమస్యల గుర్తింపుతో ప్రాణ రక్షణ</title>
                                    <description><![CDATA[మెడికవర్ హాస్పిటల్స్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు...వెల్లడి]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/life-saving-by-identifying-problems-while-the-baby-is-still/article-7040"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260324-wa0176.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మార్చి24 లోకల్ గైడ్</strong></span> </p>
<p>హనుమకొండ,<br />వరంగల్ వంటి జిల్లా <br />ల్లో హైరిస్క్  గర్భధారణలు ,అకాల ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం వల్ల తల్లి, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్ లోని మెడికల్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ నీయోనేటాలజిస్ట్ డా. రవీందర్ రెడ్డి పరిగె,  పీడియాట్రిక్ సర్జన్ డా. మధుమోహన్ మాట్లాడుతూ అకాలంగా జన్మించిన శిశువుల జీవన శాతం , వారి దీర్ఘకాలిక అభివృద్ధి ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు, సమయానుకూల నిర్ణయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు , విభాగాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటాయని వైద్యులు తెలిపారు. 23–24 వారాల్లో జన్మించిన అత్యంత అకాల శిశువులకు ఆధునిక శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పోషకాహార నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ &amp; చైల్డ్ హాస్పిటల్‌లో అత్యాధునిక ఎన్‌ఐసీయూ (NICU) సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ మద్దతు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు.సాక్ష్యాధారిత చికిత్సా విధానాలు , కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల ద్వారా అకాల శిశువుల్లో మెరుగైన చికిత్సా ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అశ్విత తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/life-saving-by-identifying-problems-while-the-baby-is-still/article-7040</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/life-saving-by-identifying-problems-while-the-baby-is-still/article-7040</guid>
                <pubDate>Tue, 24 Mar 2026 18:10:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260324-wa0176.jpg"                         length="41302"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>*ఎల్బీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*  *</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్ </strong></span><br />ఎల్బీ కళాశాలలో 1976-1979 కామర్స్ బ్యాచ్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 47 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఈ 47 సంవత్సరాలలో చేసిన పనులను చేస్తున్న వృత్తులను కుటుంబాల వివరాలను పంచుకున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో పి ఎన్ మూర్తి, సదానందం, గోపీచంద్, ప్రభాకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/lb-college-alumni-association/article-7014"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260322-wa0190.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్ </strong></span><br />ఎల్బీ కళాశాలలో 1976-1979 కామర్స్ బ్యాచ్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 47 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఈ 47 సంవత్సరాలలో చేసిన పనులను చేస్తున్న వృత్తులను కుటుంబాల వివరాలను పంచుకున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో పి ఎన్ మూర్తి, సదానందం, గోపీచంద్, ప్రభాకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/lb-college-alumni-association/article-7014</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/lb-college-alumni-association/article-7014</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 20:26:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260322-wa0190.jpg"                         length="166778"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్ </strong></span></p>
<p>హనుమకొండ జిల్లా లోని ఆత్మకూరు మండలం తిరుమలగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదివారం సందర్శించి పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.<br />ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని 10వ, 8వ, తరగతి విద్యార్థినులతో మాట్లాడి, వారి చదువు ప్రగతిని, పరీక్షలకు సన్నద్ధతను గురించి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కృషి చేయాలని సూచించారు.<br />అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలను తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం తయారు చేస్తున్న భోజనాన్ని కూడా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు.<br />పాఠశాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక అధికారి వాసవి కలెక్టర్‌కు వివరాలు అందజేశారు.<br />ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/warangal/district-collector-chahat-baj-pai-inspected-the-kgbv-school/article-6997"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260322-wa0094.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్ </strong></span></p>
<p>హనుమకొండ జిల్లా లోని ఆత్మకూరు మండలం తిరుమలగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదివారం సందర్శించి పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.<br />ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని 10వ, 8వ, తరగతి విద్యార్థినులతో మాట్లాడి, వారి చదువు ప్రగతిని, పరీక్షలకు సన్నద్ధతను గురించి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కృషి చేయాలని సూచించారు.<br />అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలను తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం తయారు చేస్తున్న భోజనాన్ని కూడా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు.<br />పాఠశాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక అధికారి వాసవి కలెక్టర్‌కు వివరాలు అందజేశారు.<br />ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/warangal/district-collector-chahat-baj-pai-inspected-the-kgbv-school/article-6997</link>
                <guid>https://www.localguidenews.com/district-news/warangal/district-collector-chahat-baj-pai-inspected-the-kgbv-school/article-6997</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 18:11:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260322-wa0094.jpg"                         length="102760"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        