<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/khammam/category-225" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Khammam - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/225/rss</link>
                <description>Khammam RSS Feed</description>
                
                            <item>
                <title>8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ: </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  <span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం ప్రతినిధి, జూన్ 10:లోకల్ గైడ్ :</strong></span></p>
<p>ఖమ్మం ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు వారు చెప్పిన వివరాల ప్రకారం పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపాలు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో, ఆధునిక వైద్య సాంకేతికత ఒక బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు కుడి చెవిలో వినికిడి లోపం (రైట్ మైక్రోటియా) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మలక్‌పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమెకు అత్యాధునిక శస్త్రచికిత్స అందించి, వినికిడిని విజయవంతంగా పునరుద్ధరించారు.<br />*అత్యాధునిక 'OSIA 300' ఇంప్లాంట్**<br />ప్రముఖ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ *డా. రఘు కుమార్ ఎస్.సి.హెచ్ఆ ధ్వర్యంలో బాలికకు అత్యంత ఆధునికమైన OSIA 300' బోన్ కన్డక్షన్ హియరింగ్ ఇంప్లాంట్** శస్త్రచికిత్స నిర్వహించారు.<br />    ప్రత్యేకత: ఇది ఒక మినిమల్లీ ఇన్వేసివ్ (స్వల్ప శస్త్రచికిత్స) విధానం. ఇందులో శబ్ద తరంగాలు<br /> <br />ముందస్తు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/8-year-old-girl-successfully-restored-hearing/article-7462"><img src="https://www.localguidenews.com/media/400/2026-06/img-20260610-wa0336.jpg" alt=""></a><br /><p> </p>
<p> <span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం ప్రతినిధి, జూన్ 10:లోకల్ గైడ్ :</strong></span></p>
<p>ఖమ్మం ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు వారు చెప్పిన వివరాల ప్రకారం పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపాలు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో, ఆధునిక వైద్య సాంకేతికత ఒక బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు కుడి చెవిలో వినికిడి లోపం (రైట్ మైక్రోటియా) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మలక్‌పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమెకు అత్యాధునిక శస్త్రచికిత్స అందించి, వినికిడిని విజయవంతంగా పునరుద్ధరించారు.<br />*అత్యాధునిక 'OSIA 300' ఇంప్లాంట్**<br />ప్రముఖ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ *డా. రఘు కుమార్ ఎస్.సి.హెచ్ఆ ధ్వర్యంలో బాలికకు అత్యంత ఆధునికమైన OSIA 300' బోన్ కన్డక్షన్ హియరింగ్ ఇంప్లాంట్** శస్త్రచికిత్స నిర్వహించారు.<br />  ప్రత్యేకత: ఇది ఒక మినిమల్లీ ఇన్వేసివ్ (స్వల్ప శస్త్రచికిత్స) విధానం. ఇందులో శబ్ద తరంగాలు నేరుగా అంతర్గత చెవికి అందుతాయి.<br /> ఫలితం: ఎటువంటి అంతర్గత సమస్యలు లేకుండా ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుని, స్థిరమైన ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది.<br />ముందస్తు చికిత్సే కీలకం: వైద్యుల అభిప్రాయం "మైక్రోటియా సమస్య ఉన్న పిల్లల్లో OSIA వంటి బోన్ కన్డక్షన్ ఇంప్లాంట్లు అద్భుతంగా పనిచేస్తాయి. సకాలంలో స్పందించి ఈ సర్జరీ చేయడం వల్ల బాలిక మాటలు, భాషా నైపుణ్యాలు మెరుగై, భవిష్యత్తు బాగుంటుంది."<br />డా. రఘు కుమార్, ఈఎన్టీ సర్జన్<br /> <br />యశోద ఆసుపత్రి యాజమాన్యం హర్షం<br />క్లిష్టమైన పీడియాట్రిక్ వినికిడి సమస్యలను కూడా అత్యున్నత ప్రమాణాలతో నయం చేయగలగడం తమ ప్రత్యేకత అని యశోద ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ... అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యుల సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైందని, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/8-year-old-girl-successfully-restored-hearing/article-7462</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/8-year-old-girl-successfully-restored-hearing/article-7462</guid>
                <pubDate>Thu, 11 Jun 2026 07:24:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-06/img-20260610-wa0336.jpg"                         length="188297"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్</title>
                                    <description><![CDATA[వ్యవసాయం, హార్టికల్చర్, ఇరిగేషన్ శాఖలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/district-collector-divakara-ts-should-work-with-advance-planning-regarding/article-7461"><img src="https://www.localguidenews.com/media/400/2026-06/img-20260604-wa0006.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ఖమ్మం, జూన్ 3:లోకల్ గైడ్ :</strong></span></p>
<p>జిల్లాలో వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.</p>
<p>కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం ఇరిగేషన్, హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్షించారు.</p>
<p>ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* నానో యూరియా ప్లస్ వినియోగంపై రైతుల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.</p>
<p>వరి కోతల అనంతరం పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా పంట అవశేషాలను కాల్చినట్లయితే జరిమానాలు విధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొలాల్లో మంటలు పెట్టడం వల్ల అవి అదుపు తప్పి చెట్లు, పక్కనే ఉన్న పంటలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తదితర ఆస్తులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.</p>
<p>ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులను పప్పు ధాన్యాలు, ఆయిల్ పామ్, కూరగాయలు, తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు పంట మార్పిడి విధానం, యూరియా వినియోగాన్ని తగ్గించే పద్ధతులపై క్రమం తప్పకుండా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.</p>
<p>గ్రామాల వారీగా బోర్‌వెల్ ఆధారంగా సాగు చేసే రైతులు, కాలువలపై ఆధారపడి, బోర్ల ద్వారా సాగు చేసే రైతులు, చివరి ఆయకట్టు రైతులను ముందుగానే గుర్తించాలని సూచించారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో వీరు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.</p>
<p>వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున బోర్‌వెల్ ఆధారంగా వరి సాగు చేయడం రైతులకు లాభసాటిగా ఉండదని పేర్కొన్నారు.</p>
<p>చివరి ఆయకట్టు ప్రాంతాల రైతులను ప్రత్యేకంగా మ్యాపింగ్ చేసి స్థానిక సర్పంచ్‌ లు, ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల భాగస్వామ్యంతో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.</p>
<p>అనంతరం సాగునీటి సరఫరా, తదితర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సాగునీటి లభ్యతపై రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. </p>
<p>ఈ సమావేశంలో వ్యవసాయ, హార్టికల్చర్, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/district-collector-divakara-ts-should-work-with-advance-planning-regarding/article-7461</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/district-collector-divakara-ts-should-work-with-advance-planning-regarding/article-7461</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 06:22:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-06/img-20260604-wa0006.jpg"                         length="600405"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులు  విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 : </strong></span></p>
<p>విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని, అమ్మిన ప్రతి ప్యాకెటుకు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. విత్తనాలు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలన్నారు.<br />*పంట మార్పిడితో లాభాలు*<br />రైతులు తప్పని సరిగా పంట మార్పిడి పాటించాలని ఏడీఏ కరుణశ్రీ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పేరుపల్లిలో రైతులకు పంటమార్పిడి, పంట అవశేషాలను సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవటంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పంట అవశేషాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/farmers-should-follow-the-rules-in-the-sale-of-seeds/article-7459"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0194.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 : </strong></span></p>
<p>విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని, అమ్మిన ప్రతి ప్యాకెటుకు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. విత్తనాలు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలన్నారు.<br />*పంట మార్పిడితో లాభాలు*<br />రైతులు తప్పని సరిగా పంట మార్పిడి పాటించాలని ఏడీఏ కరుణశ్రీ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పేరుపల్లిలో రైతులకు పంటమార్పిడి, పంట అవశేషాలను సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవటంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పంట అవశేషాలు కాల్చి భూమి సారాన్నిదెబ్బతీయవద్దన్నారు. అధిక నత్రజని ఉన్న యూరియా వంటి ఎరువులను వాడకం తగ్గించటం, సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా భూసారం పెరిగి పదికాలల పాటు నాణ్యమైన పంట పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ఏవో భట్టు అశోక్ కుమార్ ,  పేరుపల్లి సర్పంచ్ బానోత్ పద్మావతి వీరభద్రం , ఏఈవో మున్నీ , ఎరువులు , విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు సురేందర్ మనియార్  తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/farmers-should-follow-the-rules-in-the-sale-of-seeds/article-7459</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/farmers-should-follow-the-rules-in-the-sale-of-seeds/article-7459</guid>
                <pubDate>Sat, 30 May 2026 22:00:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0194.jpg"                         length="35344"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఏటూరునాగారం : లోకల్ గైడ్ :</strong></span><br />ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి హాజరై లక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన బడే నాగజ్యోతి, "అధైర్యపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగదీష్, కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, మండల మాజీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్, మాజీ సర్పంచులు ఈసం రామ్మూర్తి, పూసం నరేష్ కుమార్, నాయకులు పూజారి కిషోర్, బక్కయ్య, ఆలం సురేష్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/bade-nagajyoti-who-participated-in-the-rituals-of-madari-lakshmi/article-7455"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0180.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఏటూరునాగారం : లోకల్ గైడ్ :</strong></span><br />ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి హాజరై లక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన బడే నాగజ్యోతి, "అధైర్యపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగదీష్, కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, మండల మాజీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, జిల్లా నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్, మాజీ సర్పంచులు ఈసం రామ్మూర్తి, పూసం నరేష్ కుమార్, నాయకులు పూజారి కిషోర్, బక్కయ్య, ఆలం సురేష్, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/bade-nagajyoti-who-participated-in-the-rituals-of-madari-lakshmi/article-7455</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/bade-nagajyoti-who-participated-in-the-rituals-of-madari-lakshmi/article-7455</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:12:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0180.jpg"                         length="183319"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.2.00 కోట్ల గ్రంథాలయ</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం :లోకల్ గైడ్</strong></span> :</p>
<p>జిల్లా గ్రంథాలయ సంస్థకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వసూలు చేసిన గ్రంథాలయ సెస్ నిధులలో పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం.డి. ఖాదర్ బాబా , కార్యదర్శి శ్రీమతి కె. కరుణ కుమారి, కార్యాలయ సిబ్బంది వి. అఖిల్, జె. భాస్కర్ రావులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.<br />ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని కేంద్ర, శాఖ మరియు గ్రామీణ గ్రంథాలయాల నిర్వహణకు గ్రంథాలయ సెస్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున పెండింగ్ నిధులను విడుదల చేయడం అత్యవసరమని వివరించారు. గ్రంథాలయాల నిర్వహణ, పాఠకులకు మెరుగైన సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధుల అవసరాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.<br />వినతిపై సానుకూలంగా స్పందించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న గ్రంథాలయ సెస్ నిధులలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/200-crore-library-for-khammam-district-library-corporation/article-7453"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0175.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం :లోకల్ గైడ్</strong></span> :</p>
<p>జిల్లా గ్రంథాలయ సంస్థకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వసూలు చేసిన గ్రంథాలయ సెస్ నిధులలో పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం.డి. ఖాదర్ బాబా , కార్యదర్శి శ్రీమతి కె. కరుణ కుమారి, కార్యాలయ సిబ్బంది వి. అఖిల్, జె. భాస్కర్ రావులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.<br />ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని కేంద్ర, శాఖ మరియు గ్రామీణ గ్రంథాలయాల నిర్వహణకు గ్రంథాలయ సెస్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున పెండింగ్ నిధులను విడుదల చేయడం అత్యవసరమని వివరించారు. గ్రంథాలయాల నిర్వహణ, పాఠకులకు మెరుగైన సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధుల అవసరాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.<br />వినతిపై సానుకూలంగా స్పందించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న గ్రంథాలయ సెస్ నిధులలో రూ.2.00 కోట్లను త్వరలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ ఖమ్మం ఖాతాకు బదిలీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు . మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన హామీ పట్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. ఖాదర్ బాబా హర్షం వ్యక్తం చేస్తూ, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/200-crore-library-for-khammam-district-library-corporation/article-7453</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/200-crore-library-for-khammam-district-library-corporation/article-7453</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:08:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0175.jpg"                         length="829697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...</title>
                                    <description><![CDATA[<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>  లోకల్ గైడ్' ఖమ్మం</strong></span><br />రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర డీజిపీ శ్రీ సివి ఆనంద్ అన్నారు.</p>
<p>పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్ లో డీజిపీ మాట్లాడుతూ...మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ నియంత్రణను ఛాలెంజ్ తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులలో మాదకద్రవ్యాలను  వినియోగం కట్టడి చేయకుంటే యువత భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.</p>
<p>జిల్లాలోని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. డ్రగ్స్‌ వల్ల కలిగే విపరీత పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వాటి నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని  తెలిపారు. </p>
<p>సాధారణ దొంగతనం కేసుల కంటే సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని,. సమాజంలో మారుతున్న సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ళు వేల కోట్లు దోచుకుంటున్న నేపథ్యంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/office-of-police-commissioner-khammam/article-7452"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0178.jpg" alt=""></a><br /><p><br /><span style="color:rgb(224,62,45);"><strong> లోకల్ గైడ్' ఖమ్మం</strong></span><br />రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర డీజిపీ శ్రీ సివి ఆనంద్ అన్నారు.</p>
<p>పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్ లో డీజిపీ మాట్లాడుతూ...మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ నియంత్రణను ఛాలెంజ్ తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులలో మాదకద్రవ్యాలను  వినియోగం కట్టడి చేయకుంటే యువత భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.</p>
<p>జిల్లాలోని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. డ్రగ్స్‌ వల్ల కలిగే విపరీత పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వాటి నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని  తెలిపారు. </p>
<p>సాధారణ దొంగతనం కేసుల కంటే సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని,. సమాజంలో మారుతున్న సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ళు వేల కోట్లు దోచుకుంటున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్ని ప్రజలను చైతన్యం పరచాలని సూచించారు. </p>
<p>రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి <br />రహదారి భద్రతను మెరుగుపరచడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ఖచ్చితమైన అమలు చేయాలన్నారు.</p>
<p>మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ లైంగిక వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు వంటి సమస్యలను అరికట్టడానికి షీ టీమ్స్  భరోసా కేంద్రాలు వంటి ప్రత్యేక విభాగాలు నిరంతరం పనిచేయాలని అన్నారు.</p>
<p>విజిబుల్ పోలీసింగ్ ద్వారా రాత్రి వేళల్లో గస్తీ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, విస్తృత వాహన తనిఖీలు చేపట్టాలన్నారు.</p>
<p>సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు వ్యవస్థకు పారదర్శకత అనేది అత్యంత ప్రాముఖ్యమైనదని, ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందిస్తుందన్నారు.</p>
<p>నేర రహిత సమాజం, కఠినమైన చట్టాల అమలు కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరమని అన్నారు.</p>
<p>ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ <br />పలు అంశాలపై వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/office-of-police-commissioner-khammam/article-7452</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/office-of-police-commissioner-khammam/article-7452</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:05:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0178.jpg"                         length="157559"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శభాష్ వెంకన్న…</title>
                                    <description><![CDATA[విద్యుత్ సమస్యలకు వెంటనే పరిష్కారం]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/sabhash-venkanna%E2%80%A6/article-7440"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0241.jpg" alt=""></a><br /><p>కారేపల్లి, మహా: విద్యుత్ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతూ అత్యవసర సేవలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపుతున్న విద్యుత్ శాఖ కారేపల్లి మండల ఏఈ వెంకన్న పలువురి అభినందనలు పొందుతున్నారు.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళి క కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల కారేపల్లి మండలంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిర్వహించిన సభల్లో కూడా విద్యుత్ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి సమస్యల పరిష్కారానికి ఏఈ చూపుతున్న చొరవ వినియోగదారులను సంతృప్తి పరచడమే కాకుండా ఎమ్మెల్యే కూడా అభినందనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి.. నెల రోజుల క్రితం అప్పా యిగూడెం పంచాయతీ పరిధిలోని వెంకట సాయి నగర్ లో ట్రాన్స్ఫార్మర్ సమస్య తలెత్తగా ఏఈ వెంకన్న స్పందించిన తీరు ఆ కాలనీవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. రాత్రంతా పనిచేసి తెల్లవారుజాము వరకు ట్రాన్స్ఫార్మర్ బిగించిన తర్వాతనే ఇంటికి వెళ్లడం ఈ అధికారి అత్యవసర సేవలకు ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నారో అర్థమవుతుంది. ఏఈ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై వెంటనే స్పందిస్తూ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తూ చేస్తున్న పనులు గత అధికారుల తీరు కంటే భిన్నంగానే కనిపిస్తున్నాయి. కారేపల్లి లోని శివాలయం వీధిలో మిడిల్ పోల్స్ లేక వైర్లు వేలాడబడి చాలా ఏళ్లుగా ఈ సమస్య ఆ ప్రాంతంలో ఇబ్బందిగానే ఉంది. గతంలో అనేకమార్లు గత అధికారులకు చెప్పినా చేస్తామని హామీలు ఇచ్చారు కానీ చేయలేకపోయారు. ఇక్కడి సమస్యను ఏఈ వెంకన్న దృష్టికి నాలుగు రోజుల క్రితం శివాలయం వీధివాసులు తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఏఈ ప్రమాదకరంగా ఉన్న పాత పోల్ ను తొలగించి దాని స్థానంలో కొత్త పోల్ వేయడంతో పాటు మరో మిడిల్ పోల్ కూడా గురువారం వేయించారు. ఈ పనులతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్య కు పరిష్కారం లభించింది. మండలంలో  ఇలాంటి ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ విద్యుత్ శాఖ ఏ ఈ వెంకన్న శభాష్ అనిపించుకుంటున్నాడు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/sabhash-venkanna%E2%80%A6/article-7440</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/sabhash-venkanna%E2%80%A6/article-7440</guid>
                <pubDate>Thu, 14 May 2026 20:35:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0241.jpg"                         length="32004"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  పర్యటన వివరాలు</title>
                                    <description><![CDATA[<div>  <span style="color:rgb(224,62,45);"><strong>కల్లూరు:లోకల్ గైడ్ :</strong></span></div>
<div>కల్లూరు మండలం, చెన్నూరు వద్ద కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి  నూతన ఏసీ కోళ్ల ఫారమ్ ను ప్రారంభించి, శుభాకాంక్షలు తెలియజేసిన .రాగమయి దయానంద్   కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న రాగమయి దయానంద్ </div>
<div>కల్లూరు మండలం, తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో ఓనిల అలంకరణ వేడుక కార్యక్రమం లో మరియు పలు వివాహ వేడుక కార్యక్రమం లో పాల్గొన్నారు అనంతరం తాళ్లూరు వెంకటాపురం గ్రామ గుడిలో జాతర సందర్బంగా భక్తులు తో కలిసి పూజా కార్యక్రమం లో పాల్గొన్న .  రాగమయి దయానంద్ .</div>
<div>  </div>
<div>  </div>
<div>          ఈ కార్యక్రమం లో   కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,సత్తుపల్లి  చైర్మన్ దోమ ఆనంద్,కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్j నాయక్, వైస్ చైర్మన్ కోటేశ్వరి, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం, వైస్ చైర్మన్</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/details-of-satthupalli-constituency-legislator-mrs-dr-matta-ragamai-dayanands/article-7433"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260510-wa0070.jpg" alt=""></a><br /><div> <span style="color:rgb(224,62,45);"><strong>కల్లూరు:లోకల్ గైడ్ :</strong></span></div>
<div>కల్లూరు మండలం, చెన్నూరు వద్ద కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి  నూతన ఏసీ కోళ్ల ఫారమ్ ను ప్రారంభించి, శుభాకాంక్షలు తెలియజేసిన .రాగమయి దయానంద్   కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న రాగమయి దయానంద్ </div>
<div>కల్లూరు మండలం, తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో ఓనిల అలంకరణ వేడుక కార్యక్రమం లో మరియు పలు వివాహ వేడుక కార్యక్రమం లో పాల్గొన్నారు అనంతరం తాళ్లూరు వెంకటాపురం గ్రామ గుడిలో జాతర సందర్బంగా భక్తులు తో కలిసి పూజా కార్యక్రమం లో పాల్గొన్న .  రాగమయి దయానంద్ .</div>
<div> </div>
<div> </div>
<div>     ఈ కార్యక్రమం లో   కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,సత్తుపల్లి  చైర్మన్ దోమ ఆనంద్,కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్j నాయక్, వైస్ చైర్మన్ కోటేశ్వరి, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, కల్లూరు వైస్ చైర్మన్ కోటేశ్వరి,సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు,కల్లూరు మున్సిపల్ కౌన్సిలర్స్,కల్లూరు పట్టణం, కల్లూరు మండలం, చెన్నూరు, తాళ్లూరు వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు ...</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/details-of-satthupalli-constituency-legislator-mrs-dr-matta-ragamai-dayanands/article-7433</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/details-of-satthupalli-constituency-legislator-mrs-dr-matta-ragamai-dayanands/article-7433</guid>
                <pubDate>Sun, 10 May 2026 17:08:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260510-wa0070.jpg"                         length="148060"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం :లోకల్ గైడ్ :</strong></span><br />ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ,  గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మధిర నుంచి కూసుమంచి వరకు<img src="https://www.localguidenews.com/media/2026-05/img-20260510-wa0066.jpg" alt="IMG-20260510-WA0066" width="1200" height="1200" /> జరిగిన పలు శుభకార్యక్రమాల్లో పాల్గొని జనంతో మమేకమయ్యారు.  తొలుత మధిర పట్టణం జిలుగుమాడులో బోయిన శ్రీనివాసరావు - చిలక పున్నయ్యల పిల్లల వివాహ వేడుకకు హాజరైన మంత్రి, అనంతరం ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లో వేప అంజయ్య, సామల సత్యం కుమారుల వివాహాలకు, మామిళ్లగూడెంలో తూము అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. దానవాయిగూడెంలో కొలిచలం గురునాధం కుమారుడి శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కైకొండాయిగూడెంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం ఎస్ ఆర్ హోమ్స్ లో దేవరపల్లి శ్రీనివాస రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్ లో  నాగేంద్రప్రసాద్‌  నివాసాల్లో జరిగిన ఉప్పలమ్మ, మైసమ్మ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/minister-ponguletis-visit-to-the-district/article-7432"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260510-wa0065.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం :లోకల్ గైడ్ :</strong></span><br />ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ,  గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మధిర నుంచి కూసుమంచి వరకు<img src="https://www.localguidenews.com/media/2026-05/img-20260510-wa0066.jpg" alt="IMG-20260510-WA0066" width="4160" height="2339"></img> జరిగిన పలు శుభకార్యక్రమాల్లో పాల్గొని జనంతో మమేకమయ్యారు.  తొలుత మధిర పట్టణం జిలుగుమాడులో బోయిన శ్రీనివాసరావు - చిలక పున్నయ్యల పిల్లల వివాహ వేడుకకు హాజరైన మంత్రి, అనంతరం ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లో వేప అంజయ్య, సామల సత్యం కుమారుల వివాహాలకు, మామిళ్లగూడెంలో తూము అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. దానవాయిగూడెంలో కొలిచలం గురునాధం కుమారుడి శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కైకొండాయిగూడెంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం ఎస్ ఆర్ హోమ్స్ లో దేవరపల్లి శ్రీనివాస రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్ లో  నాగేంద్రప్రసాద్‌  నివాసాల్లో జరిగిన ఉప్పలమ్మ, మైసమ్మ తల్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో బానోత్ తేజా కుమార్తె వివాహానికి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లిలో పిట్టల గణపయ్య కుమారుడి పెళ్లికి, కేబీఆర్ నగర్‌లో షేక్ మోసిన్ ఖాన్ కుమారుడి రిసెప్షన్ వేడుకకు హాజరై పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. చివరగా కూసుమంచి మండలం పెరికసింగారంలో సండ్ర ఉపేందర్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయా ప్రాంతాల్లో మంత్రి పొంగులేటికి ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/minister-ponguletis-visit-to-the-district/article-7432</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/minister-ponguletis-visit-to-the-district/article-7432</guid>
                <pubDate>Sun, 10 May 2026 17:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260510-wa0065.jpg"                         length="620365"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్: ఖమ్మం:</strong></span><br />భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలవ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల. అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాల కుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించి అధికారులకు తగి సూచనలు చేసిన మంత్రి తుమ్మల.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/minister-thummala-who-took-the-path-of-sitarama-project/article-7431"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260422-wa0052.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్: ఖమ్మం:</strong></span><br />భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలవ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల. అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాల కుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించి అధికారులకు తగి సూచనలు చేసిన మంత్రి తుమ్మల.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/minister-thummala-who-took-the-path-of-sitarama-project/article-7431</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/minister-thummala-who-took-the-path-of-sitarama-project/article-7431</guid>
                <pubDate>Wed, 22 Apr 2026 15:03:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260422-wa0052.jpg"                         length="112255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణి మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన టీ జీ ఇ జే ఏ సీ </title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 17 : </strong></span></div>
<div>దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల , ఉపాధ్యాయుల , పెన్షనర్ల , కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ , కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర టీ జీ ఇ జే ఏ సీ ఇచ్చిన దశలవారీ  పోరాట  కార్యక్రమంలో భాగంగా టీ జీ ఇ జే ఏ సీ సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం  మధ్యాహ్న భోజన విరామ సమయం 12:30 నుండి  1 వంటి గంట వరకు కారేపల్లి మండల తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన ప్రదర్శన జరిగింది . అనంతరం మండల డిప్యూటీ తహసీల్దార్  మెమోరాండం సమర్పించడం జరిగింది.</div>
<div>  </div>
<div>ప్రధాన డిమాండ్స్ :-</div>
<div>  </div>
<div>1. రెండవ పిఆర్సి కమిషన్ రిపోర్ట్ తెప్పించి వెంటనే అమలు చేయాలి.</div>
<div>2. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి ప్రభుత్వం పెండింగ్ బిల్లులు  నెలకు ₹700 కోట్లు విడుదల చేసినప్పటికీ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/protest-in-front-of-singareni-mandal-tehsildar-office-tg-e/article-7415"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260417-wa0096.jpg" alt=""></a><br /><div> </div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 17 : </strong></span></div>
<div>దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల , ఉపాధ్యాయుల , పెన్షనర్ల , కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ , కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర టీ జీ ఇ జే ఏ సీ ఇచ్చిన దశలవారీ  పోరాట  కార్యక్రమంలో భాగంగా టీ జీ ఇ జే ఏ సీ సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం  మధ్యాహ్న భోజన విరామ సమయం 12:30 నుండి  1 వంటి గంట వరకు కారేపల్లి మండల తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన ప్రదర్శన జరిగింది . అనంతరం మండల డిప్యూటీ తహసీల్దార్  మెమోరాండం సమర్పించడం జరిగింది.</div>
<div> </div>
<div>ప్రధాన డిమాండ్స్ :-</div>
<div> </div>
<div>1. రెండవ పిఆర్సి కమిషన్ రిపోర్ట్ తెప్పించి వెంటనే అమలు చేయాలి.</div>
<div>2. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి ప్రభుత్వం పెండింగ్ బిల్లులు  నెలకు ₹700 కోట్లు విడుదల చేసినప్పటికీ , రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకు పోతున్నాయి. కావున ఏకమొత్తంగా  పెండింగ్ లో ఉన్న రూ.13000 కోట్లను వెంటనే  విడుదలచేసి పెన్షనర్స్ కుటుంబాలు ఇబ్బందులు పడకుండా చూడాలి. </div>
<div>3. అందరికీ ఆరోగ్య కార్డులను వెంటనే  మంజూరు చేసి అమలు చేయాలి.</div>
<div>కొత్త ఇ ఎచ్ ఎస్ స్కీం విధి విధానాలను వెంటనే రూపొందించి, మే 1వ తేది నుండి వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.</div>
<div>4. ఎ) రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్  (సీపీస్ )ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీం (ఒపీస్ ) ను పునరుద్ధరణ చేయాలి.    బి) 01/09/2004  కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీం (ఒపీస్ ) ను అమలు చేయాలి.</div>
<div> </div>
<div>పైన తెలిపిన (4) ప్రధాన డిమాండ్ లతో పాటు తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన, మిగిలిన దీర్ఘకాలికంగా ఉన్న (64) అంశాలలో పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేసినారు.</div>
<div> </div>
<div>ఈ కార్యక్రమాన్ని ఉద్యోగ , ఉపాధ్యాయులు , పెన్షనర్లు  విజయవంతం చేయడమైనది. ఈ కార్యక్రమం లో ముఖ్యం గా మండల టీ జీ ఇ జే ఏ సీ సింగరేణి </div>
<div>నాయకులు  మల్లెల రవీంద్రప్రసాద్ , టీ జీ వో అసోసియేటెడ్ అధ్యక్షులు  కేవీ. కృష్ణా రావు , బానోత్ మంగీలాల్, టీ ఎస్ యు టీ యఫ్ , ఎం.హరీష్ , బి. శ్రీనివాసరావు టీపీటీఫ్ , వీ. మంగీలాల్ , ఆ. శంకర్ పీ ఆర్ టీ యు , బి. మంగ్య , డీ . రమేష్ , బి . బాలాజీ , టీ ఎస్ టీ టీ యఫ్ , అజ్మీరా బన్సీలాల్ , అజ్మీరా వీరు నాయక్ , రాంకోటి టీ జీ టీ టీ యఫ్ ,యం .రమేష్ , రాములు ఎస్ టీ యఫ్ , పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్ష/కార్యదర్శి నెహ్రూ , హరి , జీపీవో  ల సంఘం అధ్యక్షులు బంపర్ , రెవెన్యూ ఉద్యోగుల సంఘ బాధ్యులు పాషా, పీ ఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ బాధ్యులు రమేష్ , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సంఘ బాధ్యులు ప్రకాష్ , ఇంజనీర్ల సంఘ బాధ్యులు నరసింహరావు , చంద్రశేఖర్ , నరేందర్ , హౌసింగ్ ఇంజనీర్ల సంఘ బాధ్యులు నాగేందర్ , ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అత్యధికంగా పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/protest-in-front-of-singareni-mandal-tehsildar-office-tg-e/article-7415</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/protest-in-front-of-singareni-mandal-tehsildar-office-tg-e/article-7415</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 19:12:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260417-wa0096.jpg"                         length="313290"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్రివేణి విద్యార్థులను అభినందించిన కలెక్టర్ '</title>
                                    <description><![CDATA[<p>  <span style="color:rgb(224,62,45);"><strong>లోకల్ గైడ్' ఖమ్మం'</strong></span></p>
<p>ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రోడ్డు భద్రత వారోత్సవాల కి సంబంధించి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో త్రివేణి విద్యార్థులు వనీషా రెడ్డి, మెహక్ ముస్ఖాన్, సాకేత్ రామ్, లాస్య, చంద్ర సిద్ధార్థ్ అత్యుత్తమ ప్రతిభ కనబరచి ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు, ఈ సందర్భంగా స్థానిక ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, మరియు నగర మేయర్ పునుకొల్లు నీరజ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి వారిని అభినందించారు.విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి శుభాకాంక్షలు తెలియజేశారు . పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ త్రివేణి విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు అత్యుత్తమ ప్రతిభ ని కనబరుస్తారనీ తెలియజేశారు. విజేతలైన విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ముస్తఫా, తదితరులు అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/khammam/triveni-congratulated-the-students/article-7411"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260417-wa0173.jpg" alt=""></a><br /><p> <span style="color:rgb(224,62,45);"><strong>లోకల్ గైడ్' ఖమ్మం'</strong></span></p>
<p>ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రోడ్డు భద్రత వారోత్సవాల కి సంబంధించి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో త్రివేణి విద్యార్థులు వనీషా రెడ్డి, మెహక్ ముస్ఖాన్, సాకేత్ రామ్, లాస్య, చంద్ర సిద్ధార్థ్ అత్యుత్తమ ప్రతిభ కనబరచి ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు, ఈ సందర్భంగా స్థానిక ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, మరియు నగర మేయర్ పునుకొల్లు నీరజ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి వారిని అభినందించారు.విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి శుభాకాంక్షలు తెలియజేశారు . పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ త్రివేణి విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు అత్యుత్తమ ప్రతిభ ని కనబరుస్తారనీ తెలియజేశారు. విజేతలైన విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ముస్తఫా, తదితరులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/khammam/triveni-congratulated-the-students/article-7411</link>
                <guid>https://www.localguidenews.com/district-news/khammam/triveni-congratulated-the-students/article-7411</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 19:03:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260417-wa0173.jpg"                         length="155847"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        