<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/category-227" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Ranga Reddy - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/227/rss</link>
                <description>Ranga Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>అత్యవసర వైద్యం కోసం ఎల్ఓసి మంజూరు  చేయించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p>  షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని వైద్య సహాయం కొరగా  స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు 75 వేల విలువగల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.ఈ సందర్భంగా మంజూరైన ఎల్ ఓ సి ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యాలయంలో షాద్ నగర్ పట్టణ కౌన్సిలర్ గౌస్ జానీ,మొగిలిగిద్ద మాజీ  ఎంపిటిసి రాధాకృష్ణ,బీఆర్ఎస్ యువ నాయకులు హనుమారి రాజు,బాబా,యండి సమీర్,సుఫాన్  తదితరులు లబ్ధిదారునికి అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/mlc-naveen-reddy-who-granted-loc-for-emergency-treatment/article-7451"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260530-wa0179.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p> షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని వైద్య సహాయం కొరగా  స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు 75 వేల విలువగల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.ఈ సందర్భంగా మంజూరైన ఎల్ ఓ సి ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యాలయంలో షాద్ నగర్ పట్టణ కౌన్సిలర్ గౌస్ జానీ,మొగిలిగిద్ద మాజీ  ఎంపిటిసి రాధాకృష్ణ,బీఆర్ఎస్ యువ నాయకులు హనుమారి రాజు,బాబా,యండి సమీర్,సుఫాన్  తదితరులు లబ్ధిదారునికి అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/mlc-naveen-reddy-who-granted-loc-for-emergency-treatment/article-7451</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/mlc-naveen-reddy-who-granted-loc-for-emergency-treatment/article-7451</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:03:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260530-wa0179.jpg"                         length="213938"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజేంద్ర నగర్ నియోజకవర్గం అక్రమార్కులకు అడ్డాగా మారుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడు...?. </title>
                                    <description><![CDATA[ ఈ భూ కుంభకోణంలో  వాటా ఏమైనా పంచుకుంటున్నారా...? బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్న. ]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/what-is-the-local-mla-doing-if-the-rajendra-nagar/article-7446"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260523-wa0014.jpg" alt=""></a><br /><p><br /><br /><span style="color:rgb(53,152,219);"><strong>రాజేంద్ర నగర్, (లోకల్ గైడ్ ):            </strong></span>                               రాజేంద్రనగర్ నియోజకవర్గం అక్రమార్కులకు అడ్డాగా మారిందని శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపూర్ లో జరిగిన 1000 కోట్ల భూకుంభకోణమే అందుకు నిదర్శమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కాటేదాన్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ రెవెన్యూ పరిధిలో జరిగిన వెయ్యికోట్ల భూ కుంభకోణం అయన మాట్లాడారు. మరి ఈ భూకుంభ కోణం పై స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ తనకేమీ తెలియనట్లు నటిస్తున్నాడా.... లేదా ఇందులో తనకేమైనా వాటా తీసుకున్నాడా అనే అనుమానం కలుగుతుందన్నారు. తన నియోజకవర్గంలో ఈ భారీ కుంభకోణం తనకు తెలియకుండా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణంలో  సీఎం పేరు చెప్పుకుని తిరిగే ఓ బ్రోకర్ వెనుక ఉన్న అసలు హస్తం ఎవరిదో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. <br />రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని  శంషాబాద్ మండలంలో రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అడ్డగోలుగా చేతులు మారిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏం చేస్తున్నారన్నారు. ఆయనకు తెలియకుండానే ఈ వ్యవహారం నడిచిందా? లేక తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారా? అనేది తేలాలన్నారు. <br />ఎవరో ఒక సొసైటీ వైస్ చైర్మన్ "నేను సీఎంకి అత్యంత సన్నిహితుడిని, నా వెనుక పెద్దలున్నారు" అని చెప్పుకుంటూ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతుంటే, నాలుగు సార్లు గెలిచిన ప్రకాష్ గౌడ్ తన ఉనికిని కోల్పోయారా? ఆయన కేవలం డమ్మీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారా? అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిందన్నారు. ​ఇంత పెద్ద కుంభకోణంలో స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయం లేకుండా తహశీల్దార్ అంత సాహసం చేయగలరా? అనేది అనుమానం కలుగుతుందన్నారు. శంషాబాద్ మండలంలోని సర్వే నంబర్లు 172 నుండి 180 వరకు ఉన్న వివాదాస్పద ప్రభుత్వ భూములను, అలాగే సర్వే నంబర్ 626/1 పరిధిలోని క్రిమినల్ కేసులు ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. <br />ప్రభుత్వ భూమిపై నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి వెళ్లాలి. కానీ ఇక్కడ శంషాబాద్ తహశీల్దార్ తానే 'సీసీఎల్ఏ  అనుకుని ఫిబ్రవరి 28న అడ్డగోలుగా ప్రొసీడింగ్స్ జారీ చేయటంలో ఎవరి ప్రోద్బలం ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు. <br />కోర్టు పేరు చెప్పి ఈ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అని ప్రశ్నించారు. <br />​ఇప్పటికే 94 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయగా  మరో 176 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా అన్యాక్రాంతం చేయడానికి ఫైల్ సిద్ధం చేయడం చూస్తుంటే శంషాబాద్‌ను దోచుకోవడానికి ఒక పెద్ద గ్యాంగ్ తయారైందో ఇట్టే అర్థమౌతుందన్నారు. <br />​ఏసీబీ విచారణ ఎక్కడి వరకు వచ్చింది?: ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ  దృష్టి సారించిందని, తహశీల్దార్‌ను పిలిపించి విచారిస్తున్నారని తెలుస్తోందన్నారు.<br />మరి ఈ విచారణను నీరుగార్చకుండా దీని వెనుక ఉన్న ఆ "సొసైటీ వైస్ చైర్మన్" ఎవరు....? ఆ పెద్ద తలకాయలు ఎవరివో ఏసీబీ బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. </p>
<p><br />​ప్రభుత్వ పెద్దల ఆగ్రహం డ్రామానా?</p>
<p>పత్రికల్లో వార్తలు వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు లీకులు ఇవ్వడం కాదు, తక్షణమే ఆ తహశీల్దార్‌పై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు  అంతే కాకుండా ఆ వివాదాస్పద ఉత్తర్వులను రద్దు చేసి ​సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ తో విచారణ చేయాలన్నారు. <br />తన నియోజకవర్గంలో ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ జరుగుతున్నా అడ్డుకోలేకపోయినందుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నైతిక బాధ్యత వహించాలి, లేదా ఈ స్కామ్‌లో ఆయనకు సంబంధం లేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించిన 94 ఎకరాల ప్రొసీడింగ్స్‌ను వెంటనే రద్దు చేసి, మిగిలిన 176 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ రక్షణ గోడ, బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు బుచ్చిరెడ్డి, ఎల్ వీ రెడ్డి, భోమ్మరాజు నర్సింహా, సంతోష్ గౌడ్, టి. చిన్న. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>
<p>​<br />​</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/what-is-the-local-mla-doing-if-the-rajendra-nagar/article-7446</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/what-is-the-local-mla-doing-if-the-rajendra-nagar/article-7446</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:25:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260523-wa0014.jpg"                         length="101481"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి — </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                  </strong></span>   తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. గురువారం రాత్రి షెడ్యూల్ అమలుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.<br />ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సమగ్రతతో ఓటరు జాబితా తయారు చేయడం ప్రతి ఎన్నికల అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ  కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.<br />జిల్లాలో ఎలెక్టర్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-special-comprehensive-voter-list-revision-program-should-be-successful/article-7443"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0262.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                  </strong></span>  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. గురువారం రాత్రి షెడ్యూల్ అమలుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.<br />ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సమగ్రతతో ఓటరు జాబితా తయారు చేయడం ప్రతి ఎన్నికల అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ  కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.<br />జిల్లాలో ఎలెక్టర్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేరు సవరణలు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల తొలగింపు వంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.<br />ఓటరు జాబితా సవరణలో ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుడు వివరాలు, అర్హత లేని పేర్లు జాబితాలో చేరకుండా తగిన పరిశీలన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి మాత్రమే ఆమోదించాలని ఆదేశించారు.<br />అదేవిధంగా, పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో బి ఎల్ ఓ లు సమన్వయం పెంచుకుని, గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరును మ్యాప్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువ ఓటర్లు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.<br />ఓటర్లు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు మరియు అన్ని వర్గాల ఎలెక్టర్లు ఈ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితా పరిశుభ్రత, పారదర్శకత మరియు ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.<br />ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల విభాగ అధికారులు, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓలు  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-special-comprehensive-voter-list-revision-program-should-be-successful/article-7443</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-special-comprehensive-voter-list-revision-program-should-be-successful/article-7443</guid>
                <pubDate>Thu, 14 May 2026 20:43:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0262.jpg"                         length="618566"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిపోర్టర్ శ్రీనివాస్ ను పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p>షాద్ నగర్ టీవీ6 రిపోర్టర్ శ్రీనివాస్ కు పితృ యోగంపై టిడబ్ల్యుఎఫ్ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు పరామర్శించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కుతుబుల్లాపూర్ (మల్కాపూర్) గ్రామానికి టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజా పాషా కెపి, జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నాల శ్రీశైలం, షాద్ నగర్ డివిజన్ అధ్యక్షుడు జే. రాఘవేందర్ గౌడ్ లు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్ తండ్రి బందెయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందయ్య భౌతిక కాయానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులు అర్పించారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు శ్రీనివాస్ తెలిపారు. తన చేతుల్లోనే తండ్రి ప్రాణం పోవడం పట్ల కన్నీరు మున్నీరుగా శ్రీనివాస్ విలపించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/twjf-leaders-who-visited-reporter-srinivas/article-7442"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0237.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p>షాద్ నగర్ టీవీ6 రిపోర్టర్ శ్రీనివాస్ కు పితృ యోగంపై టిడబ్ల్యుఎఫ్ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు పరామర్శించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కుతుబుల్లాపూర్ (మల్కాపూర్) గ్రామానికి టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజా పాషా కెపి, జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నాల శ్రీశైలం, షాద్ నగర్ డివిజన్ అధ్యక్షుడు జే. రాఘవేందర్ గౌడ్ లు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్ తండ్రి బందెయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందయ్య భౌతిక కాయానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులు అర్పించారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు శ్రీనివాస్ తెలిపారు. తన చేతుల్లోనే తండ్రి ప్రాణం పోవడం పట్ల కన్నీరు మున్నీరుగా శ్రీనివాస్ విలపించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/twjf-leaders-who-visited-reporter-srinivas/article-7442</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/twjf-leaders-who-visited-reporter-srinivas/article-7442</guid>
                <pubDate>Thu, 14 May 2026 20:40:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0237.jpg"                         length="379843"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది- </title>
                                    <description><![CDATA[<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>రంగారెడ్డి జిల్లా బ్యూరో,  (లోకల్ గైడ్ ):      </strong></span></div>
<div>                          ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.</div>
<div>    ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమా<img src="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0250.jpg" alt="IMG-20260514-WA0250" width="1200" height="1200" />ల్లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయిన విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం జయశంకర్ బడిబాట, పేరెంట్ టీచర్ మీటింగ్ ను రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం నేదునూర్ తెలంగాణ మోడల్ స్కూల్,  జూనియర్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. </div>
<div>    ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుండి విద్యా వారోత్సవాలను ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా నేడు జయశంకర్ బడిబాట, పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం</div>
<div>  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/the-state-government-has-taken-special-care-to-strengthen-the/article-7439"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0249.jpg" alt=""></a><br /><div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>రంగారెడ్డి జిల్లా బ్యూరో,  (లోకల్ గైడ్ ):      </strong></span></div>
<div>             ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.</div>
<div>  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమా<img src="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0250.jpg" alt="IMG-20260514-WA0250" width="2560" height="1706"></img>ల్లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయిన విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం జయశంకర్ బడిబాట, పేరెంట్ టీచర్ మీటింగ్ ను రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం నేదునూర్ తెలంగాణ మోడల్ స్కూల్,  జూనియర్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. </div>
<div>  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుండి విద్యా వారోత్సవాలను ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా నేడు జయశంకర్ బడిబాట, పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో నెలకు ఒకసారి పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తారు, తమ పిల్లలు ఏవిధంగా చదువుతున్నారో ఈ మీటింగు ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని, అలాంటి సమావేశాలను మన ప్రభుత్వ పాఠశాలలో కూడా నిర్వహించి తల్లిదండ్రులకు వారి పిల్లలు చదువులో ఏవిధంగా రాణిస్తున్నారో తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వెరీ క్వాలిఫైడ్ టీచర్స్ బోధన చేయడం జరుగుచున్నదని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రెండు జతల యూనిఫామ్ కూడా అందించడం జరుగుతున్నదని తెలిపారు . ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పని చేయడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధనా అందించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు వీలవుతుందని, అందుకు గ్రామ స్థాయి పాలకవర్గం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలలో చేరేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుచున్నది, తల్లిదండ్రుల తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందించే అన్నీ వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే నేడు అని రంగాల్లో రాణించడం జరుగుతున్నదని, అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సమస్యలను ఎదుర్కొనే శక్తి అలవాడుతుందన్నారు.  సమస్యలను పరిష్కరించే అవగాహన కలుగుతుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిలను ఈ సందర్బంగా కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.  ఇక ముందు కూడా ఇదే స్పూర్తితో ఉన్నత చదువులలో రాణించాలని సూచించారు.  </div>
<div>  ఈ కార్యక్రమంలో నేదునూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణుప్రియా, ఎంపిడిఓ, తహశీల్దార్ గోపాల్, ఎమ్ఈఓ, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/the-state-government-has-taken-special-care-to-strengthen-the/article-7439</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/the-state-government-has-taken-special-care-to-strengthen-the/article-7439</guid>
                <pubDate>Thu, 14 May 2026 20:32:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0249.jpg"                         length="1330783"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి. </title>
                                    <description><![CDATA[<p><br />                <span style="color:rgb(224,62,45);"><strong>  రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ): </strong></span></p>
<p>రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.<br />                  ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కాంటా వేసి మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తమ పంటను విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాల<br />         </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/district-collector-sinarayana-reddy-who-made-a-surprise-inspection-of/article-7436"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0251.jpg" alt=""></a><br /><p><br />        <span style="color:rgb(224,62,45);"><strong> రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ): </strong></span></p>
<p>రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.<br />         ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కాంటా వేసి మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తమ పంటను విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాల పరిశీలనలో పారదర్శకత పాటించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వివరాలు నమోదు చేసే రిజిస్టర్ పరిశీలించారు. వరి, మొక్కజొన్న నిల్వలో ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని భద్రపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్ని బ్యాగులను, టార్ఫలిన్ లను అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. <br />         ఈ పర్యటనలో కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్, మార్క్ ఫెడ్ అధికారి, మండల వ్యవసాయ అధికారి,  సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/district-collector-sinarayana-reddy-who-made-a-surprise-inspection-of/article-7436</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/district-collector-sinarayana-reddy-who-made-a-surprise-inspection-of/article-7436</guid>
                <pubDate>Thu, 14 May 2026 20:26:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0251.jpg"                         length="999512"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించండి.</title>
                                    <description><![CDATA[*చేగూర్ లో RS ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/provide-delicious-quality-food-to-people/article-7435"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0234.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0236.jpg" alt="IMG-20260514-WA0236" width="4160" height="3120"></img>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p>నందిగామ మండలం చేగూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన RS ఫ్యామిలీ రెస్టారెంట్‌ను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు రుచికరమైన ఆహారంతో పాటు ఉత్తమ సేవలు అందిస్తూ, స్థానికంగా ఆదర్శవంతమైన వ్యాపార సంస్థగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎసీఎస్ చైర్మన్ విఠల్, సర్పంచ్ జెట్ట కుమార్, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, నాయకులు యాదయ్య, శేఖర్, గుండాల శ్రీను, జనార్దన్, భూపాల్ తదితరులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/provide-delicious-quality-food-to-people/article-7435</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/provide-delicious-quality-food-to-people/article-7435</guid>
                <pubDate>Thu, 14 May 2026 19:50:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0234.jpg"                         length="676838"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంచుకోవడానికి  విఐఐటీ జెఈఈ అకాడమీ సరైన వేదిక. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/viit-jee-academy-is-the-perfect-platform-to-enhance-the/article-7434"><img src="https://www.localguidenews.com/media/400/2026-05/img-20260514-wa0231.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0232.jpg" alt="IMG-20260514-WA0232" width="1280" height="582"></img>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p>విద్యార్థుల పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి,వారిలోని ప్రతిభనుy వెలికితీసి,నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు మరియు విస్తృత అవకాశాలు కల్పించడానికి షాద్ నగర్ పట్టణంలోని మహబూబ్నగర్ రోడ్ లో ఏర్పాటుచేసిన VIITJEE అకాడమీ,మరియు జూనియర్ కాలేజ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని  యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే  సరైన శిక్షణ అవసరమని అలాంటి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అకాడమీ యాజమాన్యం,షాద్ నగర్ పట్టణ కౌన్సిలర్లు బిఎస్ సుధీర్,గౌస్ జానీ,అనిత రఘునాథ్ యాదవ్,రిపోర్టర్ చందు,మాజీ జెడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ, మహాదేవపూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్,గోపాల్ నాయక్, శేరి శ్రీనివాస్ రెడ్డి,దినేష్ సాగర్,అల్లాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/viit-jee-academy-is-the-perfect-platform-to-enhance-the/article-7434</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/viit-jee-academy-is-the-perfect-platform-to-enhance-the/article-7434</guid>
                <pubDate>Thu, 14 May 2026 19:47:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-05/img-20260514-wa0231.jpg"                         length="63947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు</title>
                                    <description><![CDATA[చిలకమర్రి రాంరెడ్డికి కీలక బాధ్యత]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-key-step-for-coordination-of-journalists-in-rangareddy-district/article-7428"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260420-wa0146.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>రంగారెడ్డి, (లోకల్ గైడ్ ప్రతినిధి  కృష్ణ): </strong></span></div>
<div>రంగారెడ్డి జిల్లా అక్రిడేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ సంబంధిత అధికారుల ప్రొసీడింగ్స్ విడుదలయ్యాయి. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, మీడియా సంబంధిత అంశాల సమన్వయం కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఈ కమిటీలో వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద, మధ్య, చిన్న పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్టుల ప్రతినిధులకు సభ్యత్వం కల్పించారు. అలాగే టీజీఎస్‌ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే, ఐ అండ్ పీఆర్ శాఖ అధికారులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. ప్రత్యేకంగా, లోకల్ గైడ్ ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డిని కమిటీ సభ్యునిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న ఆయనకు ఈ నియామకం రావడం పత్రికా వర్గాలlo హర్షం వ్యక్తమవుతోంది. స్థానిక సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న లోకల్ గైడ్ ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డి అనుభవం కమిటీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఆంధ్రజ్యోతి, సియాసత్, దిశ, టీవీ5, టీవీ9 వంటి ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో, అక్రిడేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేయడంలో ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-key-step-for-coordination-of-journalists-in-rangareddy-district/article-7428</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-key-step-for-coordination-of-journalists-in-rangareddy-district/article-7428</guid>
                <pubDate>Mon, 20 Apr 2026 18:23:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260420-wa0146.jpg"                         length="180096"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.</title>
                                    <description><![CDATA[మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ రాంరెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన లోకల్ గైడ్ దినపత్రిక జర్నలిస్ట్ లు , స్టాఫ్, అడ్వటైజింగ్ సిబ్బంది.                                         ]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/formation-of-rangareddy-district-media-accreditation-committee/article-7427"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260420-wa0209.jpg" alt=""></a><br /><div>   <span style="color:rgb(53,152,219);"><strong>రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):   </strong></span></div>
<div>రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)ని ప్రకటించింది. ఈ మేరకు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు.</div>
<div>రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కమిషనర్‌కు అధికారాలు కల్పించింది. కమీషనర్ ప్రియాంక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, రెండేళ్ల కాలానికి గాను జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీని సోమవారం ప్రకటించింది.</div>
<div>ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు.</div>
<div>రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులుగా మన తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జి కె. శ్రీకాంత్ రెడ్డి, స్వచ్ఛ  తెలంగాణ దిన పత్రిక ఎడిటర్ ఉప్పరి శేఖర్,లోకల్ గైడ్ దిన పత్రిక ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డి, స్వతంత్ర జర్నలిస్ట్ సయ్యద్ ఇక్రాముల్లా హుస్సైనీ, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ అన్నవరపు శేఖర్ బాబు, సియాసత్ రిపోర్టర్ మొహమ్మద్ సిరాజ్, దిశ డైలీ బ్యూరో చీఫ్ గంజి ప్రదీప్ కుమార్ లు నియమితులైనట్లు రంగారెడ్డి జిల్లా ప్రజా సంబంధాల అధికారి బాలేశ్వరి తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/formation-of-rangareddy-district-media-accreditation-committee/article-7427</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/formation-of-rangareddy-district-media-accreditation-committee/article-7427</guid>
                <pubDate>Mon, 20 Apr 2026 18:19:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260420-wa0209.jpg"                         length="27115"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p>  </p>
<p>ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ లావణ్య రామ కృష్ణ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఎస్ సి మరియు సిఐఎస్ఎఫ్ ఫైర్ పోలీసుల ఆధ్వర్యంలో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించవలసిన నియమాలను గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఫైర్ పోలీస్ సిబ్బందితోపాటు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/awareness-program-on-fire-hazards-in-annaram/article-7420"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260417-wa0241.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>( లోకల్ గైడ్ షాద్ నగర్)</strong></span></p>
<p> </p>
<p>ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ లావణ్య రామ కృష్ణ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఎస్ సి మరియు సిఐఎస్ఎఫ్ ఫైర్ పోలీసుల ఆధ్వర్యంలో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించవలసిన నియమాలను గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఫైర్ పోలీస్ సిబ్బందితోపాటు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/awareness-program-on-fire-hazards-in-annaram/article-7420</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/awareness-program-on-fire-hazards-in-annaram/article-7420</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 20:09:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260417-wa0241.jpg"                         length="805535"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జూన్ 2 లోపు పి ఆర్ సి ని ప్రకటించాలి</title>
                                    <description><![CDATA[<div>  <span style="color:rgb(53,152,219);"><strong>రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                 </strong></span>   తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై రంగారెడ్డి జిల్లా ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సమరశంఖం పూరించింది. </div>
<div>  జిల్లాలోని  అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలో  శుక్రవారంనాడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక పెన్షనర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.</div>
<div>  2వ పి.ఆర్.సి కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదిక రాకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ, వెంటనే నివేదికను తెప్పించి 51% ఫిట్‌మెంట్‌తో జూన్ 2వ తేదీలోపు 2వ పి.ఆర్.సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. </div>
<div>  రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 13,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. </div>
<div>        కొత్త ఈ ఎచ్ ఎస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం</div>
<div>  </div>
<div> </div>
<div>రాష్ట్రవ్యాప్తంగా</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/prc-should-be-announced-by-june-2/article-7412"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260417-wa0169.jpg" alt=""></a><br /><div> <span style="color:rgb(53,152,219);"><strong>రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                 </strong></span>  తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై రంగారెడ్డి జిల్లా ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సమరశంఖం పూరించింది. </div>
<div> జిల్లాలోని  అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలో  శుక్రవారంనాడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక పెన్షనర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.</div>
<div> 2వ పి.ఆర్.సి కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదిక రాకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ, వెంటనే నివేదికను తెప్పించి 51% ఫిట్‌మెంట్‌తో జూన్ 2వ తేదీలోపు 2వ పి.ఆర్.సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. </div>
<div> రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 13,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. </div>
<div>    కొత్త ఈ ఎచ్ ఎస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత చికిత్సను తక్షణమే అందుబాటులోకి తేవాలన్నారు. </div>
<div>  ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సి పి ఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ఓ పి ఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 01/09/2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి వెంటనే పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు. </div>
<div> </div>
<div>రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15.25 లక్షల ఉద్యోగుల, పెన్షనర్ల  ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ 4 ప్రధాన డిమాండ్లతో పాటు ఇతర 64 పెండింగ్ అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా ఉద్యోగుల జే ఏ సి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటించబడుతుందని తెలియజేశారు. తదనంతరం టి జీ ఏ జే ఏ సి నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి మెమోరాండం సమర్పించి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.</div>
<div>ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉద్యోగ జేఏసీ కన్వీనర్  డా కే రామారావు,శ్రీనేష్ కుమార్ నోరి, మహేందర్ రెడ్డి,ప్రవీణ్, గోపాల్ నాయక్, పూర్ణచందర్, శాంతి శ్రీ, సైదమ్మ, రాకేష్,యశ్వంత్,అనిత, అలివేలు,   రమేష్, వెంకటస్వామి, రంగయ్య, మసూద్ అలీ, నరసింహ, విశ్వనాథం, సుధాకర్, నరసయ్య, గాలయ్య, శ్రీనివాస్, చంద్రశేఖర్, జీవన్, కృష్ణారెడ్డి,, జగన్మోహన్, రాఘవేందర్, శేఖర్ రెడ్డి, పాండు, యాదగిరి, రాములు, రాజు, బాలకృష్ణ, గోవర్ధనాచారి, చంద్రయ్య, లక్ష్మయ్య, డేవిడ్, మునీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/prc-should-be-announced-by-june-2/article-7412</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/prc-should-be-announced-by-june-2/article-7412</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 19:06:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260417-wa0169.jpg"                         length="217172"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        