<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/category-227" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Ranga Reddy - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/227/rss</link>
                <description>Ranga Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మహేశ్వరం ఆగస్టు 30, ( లోకల్ గైడ్ ):                      </strong></span>     తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ నర్స్ అనుమానస్పదస్థితిలో దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను తెలుసుకొన్న శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఈ దారుణాననికి గల పరిస్థితిని హాస్పిటల్ సిబ్బంది, పహాడి షరీఫ్ పోలీసులను అడిగి తెలుసుకొన్నారు. డీసీపీ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన శిరీష పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  తుక్కుగూడలో గల ప్రైమ్ కేర్  హాస్పిటల్ లో నర్స్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె అదే హాస్పిటల్ లోని క్వార్టర్లో నివసిస్తుండగా ఆదివారం ఓ గదిలో విఘతజీవిగా పడిఉంది. ఆమె ఉన్న గది తలుపులు వేసి ఉండటంతో అక్కడి సిబ్బంది అనుమానంతో తోటి సిబ్బందికి చెప్పి చూడగా ఆపస్మరక స్థితిలో</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-nurse-was-brutally-murdered-in-prime-care-hospital-in/article-8341"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260830-wa0214.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మహేశ్వరం ఆగస్టు 30, ( లోకల్ గైడ్ ):                      </strong></span>   తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ నర్స్ అనుమానస్పదస్థితిలో దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను తెలుసుకొన్న శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఈ దారుణాననికి గల పరిస్థితిని హాస్పిటల్ సిబ్బంది, పహాడి షరీఫ్ పోలీసులను అడిగి తెలుసుకొన్నారు. డీసీపీ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన శిరీష పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  తుక్కుగూడలో గల ప్రైమ్ కేర్  హాస్పిటల్ లో నర్స్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె అదే హాస్పిటల్ లోని క్వార్టర్లో నివసిస్తుండగా ఆదివారం ఓ గదిలో విఘతజీవిగా పడిఉంది. ఆమె ఉన్న గది తలుపులు వేసి ఉండటంతో అక్కడి సిబ్బంది అనుమానంతో తోటి సిబ్బందికి చెప్పి చూడగా ఆపస్మరక స్థితిలో పడి ఉంది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో పహాడీ షరీఫ్ పోలీసులతోపాటు  శంషాబాద్ డిసిపి రాజేష్ ఏసిపి శ్రీకాంత్ గౌడ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శిరీషను ఎవరో హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్ టీం లను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నామని అయన తెలిపారు. ఈ హత్యకు సంబందించిన అన్ని  ఆధారాలు సేకరించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిసిపి రాజేష్ తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో దర్యాప్తు కొనసాగుతుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-nurse-was-brutally-murdered-in-prime-care-hospital-in/article-8341</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/a-nurse-was-brutally-murdered-in-prime-care-hospital-in/article-8341</guid>
                <pubDate>Sun, 30 Aug 2026 21:48:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260830-wa0214.jpg"                         length="114413"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ </title>
                                    <description><![CDATA[హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ప్రజల హర్షం]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/walk-with-hydra-rally-in-manikonda/article-8340"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260830-wa0055.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>గండిపేట్, ఆగస్టు 30 (లోకల్ గైడ్): </strong></span></p>
<p>ప్రజల ఆస్తుల పరిరక్షణకు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారుల నుండి కాపాడుతున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మణికొండ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నార్సింగి సర్కిల్ మణికొండ డివిజన్ పరిధిలోని మర్రిచెట్టు నుండి హుడా కాలనీ వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ వాసిరెడ్డి నరేష్ ఆధ్వర్యంలో భారీగా  హైడ్రా వాక్ విత్ మణికొండ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి నరేష్, సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు, తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామరాజు సీతారాం దాసు వారు మాట్లాడుతూ.... మణికొండ లో ప్రజల సంపదలను చెరువులు, కుంటలు, నాళాలు, వంటి ప్రజా వనరులను కబ్జాదారుల నుండి విముక్తి చేసి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకు వస్తున్న హైడ్రా సేవలు చిరస్మరణీయమని వారు అన్నారు. ప్రజా ఆస్తుల సంరక్షణే దేహంగా అవినీతికి తావివ్వకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిస్వార్ధంగా నిర్వారామంగా పారిదర్శకంగా హైట్రా పనిచేస్తున్న తీరు అభినందనీయమని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు మణికొండలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో చెరువులు, కుంటలు నాళాలు పార్కులు స్మశాన స్థలాలు తదితర ప్రజా ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను ఆక్రమించి యదేచ్ఛగా వ్యవహరించిన కబ్జా దారులు హైడ్రా చర్యలు భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మణికొండలో పార్కులు స్మశాన స్థలాలు చెరువులు కుంటలు ఆక్రమించిన వారి గుండెల్లో రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా చర్యలు రైలు పరిగెడుతున్నాయని వారన్నారు. </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>పకృతి వనరుల సంరక్షణే భవిష్యత్తు తరాలకు భద్రత </strong></span></p>
<p>చెరువులు, కుంటలు, నాలాలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదని, అవి నగర పరిరక్షణ వ్యవస్థకు కీలకమైనవని నాయకులు పేర్కొన్నారు. వాటిని కాపాడడం ద్వారా వరదల సమస్యను తగ్గించడంతో పాటు భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. అభివృద్ధి అవసరమే కానీ ప్రజా ఆస్తులను ప్రకృతి వనరులను నాశనం చేసి చేసే అభివృద్ధి ఎవరికి ఉపయోగపడదని ప్రజా ఆస్తులు ప్రజలకే చెందాలి అన్నారు. వాటిని కాపాడే ప్రతి చర్యకు ప్రజలు అండగా నిలవాలని వారు అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుడా కాలనీ అధ్యక్షులు దాస్, వెంకటేశ్వరరావు, అల్కాపురి టౌన్షిప్ రవి, అధ్యక్షుడు రాజేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్య సీతారామరాజు, సంఘ సేవకులు మహమ్మద్ ఇక్బాల్, శివశంకర్ రావు హుస్సేన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కుమ్మరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ప్రభావతి, మాజీ ఎంపీటీసీ రాజు, అసోసియేషన్ ప్రజా ప్రతినిధులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/walk-with-hydra-rally-in-manikonda/article-8340</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/walk-with-hydra-rally-in-manikonda/article-8340</guid>
                <pubDate>Sun, 30 Aug 2026 21:46:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260830-wa0055.jpg"                         length="415084"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగన్వాడీ టీచర్ల (ఖాళీల) భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.       </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  <span style="color:rgb(224,62,45);"><strong>రాజేంద్రనగర్,ఆగస్టు 30, (లోకల్ గైడ్ ):                </strong></span>   ఐసీడీయస్ శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ల ( ఖాళీలు ) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శేరిలింగంపల్లి ప్రాజెక్టు అధికారిణి ( సిడిపిఓ ) కవిత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని ఓల్డ్ శివరాంపల్లి, హైదర్ గూడ, భూపాల్ నగర్, గండిపేట మండలంలోని హైదర్ షాకోట్ -1,  బండ్లగూడ పి ఎన్ టి కాలనీలలో అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. <br />అర్హులైన  అభ్యర్థులు <span style="color:rgb(53,152,219);"><strong>https://wdcw.tg.nic.in</strong></span>   వెబ్సైట్ ను సందర్శించవచ్చునన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో <span style="color:rgb(53,152,219);"><strong>https://wdcw.tg.nic.in </strong></span>వెబ్ సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెనని సూచించారు. <br />దరఖాస్తులను ఆగస్టు 31 2026 నుంచి  సెప్టెంబర్ 10వ తేదీ  సాయంత్రం 5.00 గంటలకు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/applications-are-invited-for-filling-the-vacancies-of-anganwadi-teachers/article-8333"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/screenshot_2026-08-30-21-26-16-81_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg" alt=""></a><br /><p> </p>
<p> <span style="color:rgb(224,62,45);"><strong>రాజేంద్రనగర్,ఆగస్టు 30, (లోకల్ గైడ్ ):                </strong></span>  ఐసీడీయస్ శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ల ( ఖాళీలు ) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శేరిలింగంపల్లి ప్రాజెక్టు అధికారిణి ( సిడిపిఓ ) కవిత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని ఓల్డ్ శివరాంపల్లి, హైదర్ గూడ, భూపాల్ నగర్, గండిపేట మండలంలోని హైదర్ షాకోట్ -1,  బండ్లగూడ పి ఎన్ టి కాలనీలలో అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. <br />అర్హులైన  అభ్యర్థులు <span style="color:rgb(53,152,219);"><strong>https://wdcw.tg.nic.in</strong></span>  వెబ్సైట్ ను సందర్శించవచ్చునన్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో <span style="color:rgb(53,152,219);"><strong>https://wdcw.tg.nic.in </strong></span>వెబ్ సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెనని సూచించారు. <br />దరఖాస్తులను ఆగస్టు 31 2026 నుంచి  సెప్టెంబర్ 10వ తేదీ  సాయంత్రం 5.00 గంటలకు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/applications-are-invited-for-filling-the-vacancies-of-anganwadi-teachers/article-8333</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/applications-are-invited-for-filling-the-vacancies-of-anganwadi-teachers/article-8333</guid>
                <pubDate>Sun, 30 Aug 2026 21:26:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/screenshot_2026-08-30-21-26-16-81_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg"                         length="262221"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తమ్మునికి రాఖీ కట్టిన అక్కలు అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>- </p>
<p>  </p>
<p>  </p>
<p>  </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ )</strong></span></p>
<p>కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని అక్కలు తమ చిన్ని తమ్మునికి రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. తమ్ముని నుదుట తిలకం దిద్ది, రాఖీ కట్టి వారి సుఖసంతోషాలను ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అక్కలు తమ్మునిపై ప్రేమ అనురాగాలతో రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సోదర సోదరీమణుల మధ్య ప్రేమ ఆప్యాయత అనుబంధానికి పత్రికగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాలతో వేడుకల్లో పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/rakhi-celebrations-are-a-symbol-of-connection-between-older-sisters/article-8296"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260828-wa0269.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>- </p>
<p> </p>
<p> </p>
<p> </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ )</strong></span></p>
<p>కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని అక్కలు తమ చిన్ని తమ్మునికి రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. తమ్ముని నుదుట తిలకం దిద్ది, రాఖీ కట్టి వారి సుఖసంతోషాలను ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అక్కలు తమ్మునిపై ప్రేమ అనురాగాలతో రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సోదర సోదరీమణుల మధ్య ప్రేమ ఆప్యాయత అనుబంధానికి పత్రికగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాలతో వేడుకల్లో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/rakhi-celebrations-are-a-symbol-of-connection-between-older-sisters/article-8296</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/rakhi-celebrations-are-a-symbol-of-connection-between-older-sisters/article-8296</guid>
                <pubDate>Fri, 28 Aug 2026 20:13:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260828-wa0269.jpg"                         length="269801"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లక్కీ డ్రా లో-  లక్కీగా ఇందిరమ్మ ఇల్లు </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><br /><span style="color:rgb(53,152,219);"><strong>రాజేంద్రనగర్, ఆగస్టు 28 లోకల్ గైడ్ : </strong></span></p>
<p>రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్పల్లి పరిధిలోని లక్ష్మీ కూడా లో ఆసక్తికర సన్నివేశం శుక్రవారం చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో లక్కీ డ్రా టోకన్ను ఓ బాలుడితో తీపించగా... ఆ చిన్నోడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వరించడం అక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పేదల సొంతింటి కల తీర్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పానికి, ఆ దేవుడు ఆశీస్సులు తోడైనట్లు చిన్నోడు తీసిన లక్కీ డ్రా లో వారి కుటుంబానికి (జరపుల లక్ష్మి) టోకెన్ రావడం తమ అందరినీ ఆనందానికి ఆశ్చర్యానికి గురి చేసిందని మంత్రి పొంగిలేటి పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరదు, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం చిన్నారులు స్వచ్ఛమైన మనసు కలిగిన వారు అన్నారు. ఆ దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కళ నెరవేరుతుందని ఆ కుటుంబం సొంతింటిలో జీవితాంతం చల్లగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/in-lucky-draw-indirammas-house-is-lucky/article-8295"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260828-wa0243.jpg" alt=""></a><br /><p> </p>
<p><br /><span style="color:rgb(53,152,219);"><strong>రాజేంద్రనగర్, ఆగస్టు 28 లోకల్ గైడ్ : </strong></span></p>
<p>రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్పల్లి పరిధిలోని లక్ష్మీ కూడా లో ఆసక్తికర సన్నివేశం శుక్రవారం చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో లక్కీ డ్రా టోకన్ను ఓ బాలుడితో తీపించగా... ఆ చిన్నోడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వరించడం అక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పేదల సొంతింటి కల తీర్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పానికి, ఆ దేవుడు ఆశీస్సులు తోడైనట్లు చిన్నోడు తీసిన లక్కీ డ్రా లో వారి కుటుంబానికి (జరపుల లక్ష్మి) టోకెన్ రావడం తమ అందరినీ ఆనందానికి ఆశ్చర్యానికి గురి చేసిందని మంత్రి పొంగిలేటి పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరదు, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం చిన్నారులు స్వచ్ఛమైన మనసు కలిగిన వారు అన్నారు. ఆ దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కళ నెరవేరుతుందని ఆ కుటుంబం సొంతింటిలో జీవితాంతం చల్లగా బ్రతకాలని ఆ బిడ్డను మంత్రి, ఎమ్మెల్యే ఆశీర్వదించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/in-lucky-draw-indirammas-house-is-lucky/article-8295</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/in-lucky-draw-indirammas-house-is-lucky/article-8295</guid>
                <pubDate>Fri, 28 Aug 2026 20:11:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260828-wa0243.jpg"                         length="93393"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తమ్ముడికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>  మహేశ్వరం, ( లోకల్ గైడ్ ):             </strong></span>                                                              అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా<img src="https://www.localguidenews.com/media/2026-08/img-20260828-wa0262.jpg" alt="IMG-20260828-WA0262" width="1071" height="1200" /> బంధన్ పండుగ మనకుటుంబ విలువలను, ప్రేమానురాగలను మరింత బలోపేతం చేస్తాయని మాజీ మాత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  తన తమ్ముడు నరసింహారెడ్డి  నివాసంలో రాఖీ కట్టి, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను నిలిచే ఆత్మీయ  పంచుకున్నారు. ఈ పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.<br />ప్రతి ఇంట్లో అక్కాచెల్లెళ్ల జీవితాల్లో అన్నదమ్ముల ప్రేమ, ప్రతి అన్నదమ్ముల జీవితాల్లో అక్కాచెల్లెళ్ల ఆప్యాయత ఎల్లప్పుడూ నిండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నియోజకవర్గం ప్రజలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/mla-sabitha-indra-reddy-tied-rakhi-to-her-younger-brother/article-8292"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260828-wa0263.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong> మహేశ్వరం, ( లోకల్ గైడ్ ):             </strong></span>                               అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా<img src="https://www.localguidenews.com/media/2026-08/img-20260828-wa0262.jpg" alt="IMG-20260828-WA0262" width="1071" height="1280"></img> బంధన్ పండుగ మనకుటుంబ విలువలను, ప్రేమానురాగలను మరింత బలోపేతం చేస్తాయని మాజీ మాత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  తన తమ్ముడు నరసింహారెడ్డి  నివాసంలో రాఖీ కట్టి, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను నిలిచే ఆత్మీయ  పంచుకున్నారు. ఈ పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.<br />ప్రతి ఇంట్లో అక్కాచెల్లెళ్ల జీవితాల్లో అన్నదమ్ముల ప్రేమ, ప్రతి అన్నదమ్ముల జీవితాల్లో అక్కాచెల్లెళ్ల ఆప్యాయత ఎల్లప్పుడూ నిండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నియోజకవర్గం ప్రజలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/mla-sabitha-indra-reddy-tied-rakhi-to-her-younger-brother/article-8292</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/mla-sabitha-indra-reddy-tied-rakhi-to-her-younger-brother/article-8292</guid>
                <pubDate>Fri, 28 Aug 2026 20:05:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260828-wa0263.jpg"                         length="158392"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొందుర్గ్ న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు రక్ష బంధన్ సందడి.</title>
                                    <description><![CDATA[న్యూ మాక్స్ కుంఫూ కరాటే నిర్వాహకులు జిలెల్ల రమేష్ మాస్టర్ కొందుర్గ్..]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/kondurg-new-max-kumfu-students-raksha-bandhan-sandadi/article-8278"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260828-wa0023.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>లోకల్ గైడ్ న్యూస్ 28 కొందుర్గ్..</strong></span></p>
<p><br />రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల కేంద్రంలో నీ కరాటే న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు నేడు ఉదయమే జిల్లా పరిషద్ ప్రభుత్వ  హై స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహణ.అనంతరం న్యూ మాక్స్ లో శిక్షణ పొందుతున్న  అమ్మాయిలు అక్కడ తమ తోటి  విద్యార్థులకు స్నేహానికి మంచి  మంచితనానికి అపురూపమైన  అన్న చెల్లెన్న అనుబంధానికి  గుర్తుగా ఆ తీయటి మధుర అనుభూతులను చిరకాలం  పదిలంగా ఉండాలని గుర్తుగా వారు అక్కడి విద్యార్థులకు రాఖీ కట్టి  సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు రాఖీ కట్టించుకున్న విద్యార్థులు ఆ సోదరి మణుల  ఆశీర్వాదం పొందుతూ చిరకాలం  రక్షించబడాలని కోరుకున్నారు..</p>
<p>రక్షాబంధన్ అనేది కేవలం రాఖీ కట్టే పండుగ కాదు.ఆది అన్న చెల్లెల చిరకాలం ఉండే  ప్రేమ, నమ్మకం, అంకిత భావానికి ప్రతీక. ఈ పండుగ మనకు అన్న చెల్లెల మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో,తెలుపుతుంది ఆ బంధాన్ని మనం ఎల్లప్పుడూ  గౌరవిస్తూ  రక్షించాలి రక్షాబంధన్ పండుగను జరుపుకోవడం ద్వారా,మనం అన్న చెల్లెల మధ్య ఉన్న ప్రేమని, అనుబంధాన్ని మరింత బల పరుస్తోంది రక్షాబంధన్ పండుగ యొక్క పవిత్రతను, మరియు అన్నచెల్లెల అనుబంధం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా గుర్తు చేస్తుంది....</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/kondurg-new-max-kumfu-students-raksha-bandhan-sandadi/article-8278</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/kondurg-new-max-kumfu-students-raksha-bandhan-sandadi/article-8278</guid>
                <pubDate>Fri, 28 Aug 2026 12:53:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260828-wa0023.jpg"                         length="580538"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మైసిగండి మైసమ్మ దేవస్థాన హుండీ లెక్కింపు.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>లోకల్ గైడ్ </strong></span><br /><span style="color:rgb(224,62,45);"><strong>ఆమనగల్లు, ఆగస్టు 25:</strong></span><br />రంగారెడ్డి జిల్లా <br />కడ్తాల్ మండలం<br />  పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మైసిగండి మైసమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ సిబ్బంది, భక్తులు, బ్యాంకు సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు.<br />గత 148 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.29,43,801 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను నిబంధనల ప్రకారం లెక్కించి, భద్రతా చర్యల మధ్య సంబంధిత బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.<br />హుండీ లెక్కింపు కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రాజేశ్వర్, ఫీల్డ్ టెస్టింగ్ ఆఫీసర్ శిరీష, ఈవో మర్రి వీరేశం, సర్పంచ్ ఫైమా జవహర్‌లాల్ నాయక్, ఆర్.పీ. భాస్కర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.<br />అలాగే దేవస్థాన సిబ్బంది కృష్ణ చంద్రమయ్య, దేవాదాయశాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/maisigandi-maisamma-devasthanam-hundi-counting/article-8246"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260825-wa0463.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>లోకల్ గైడ్ </strong></span><br /><span style="color:rgb(224,62,45);"><strong>ఆమనగల్లు, ఆగస్టు 25:</strong></span><br />రంగారెడ్డి జిల్లా <br />కడ్తాల్ మండలం<br /> పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మైసిగండి మైసమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ సిబ్బంది, భక్తులు, బ్యాంకు సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు.<br />గత 148 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.29,43,801 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను నిబంధనల ప్రకారం లెక్కించి, భద్రతా చర్యల మధ్య సంబంధిత బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.<br />హుండీ లెక్కింపు కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రాజేశ్వర్, ఫీల్డ్ టెస్టింగ్ ఆఫీసర్ శిరీష, ఈవో మర్రి వీరేశం, సర్పంచ్ ఫైమా జవహర్‌లాల్ నాయక్, ఆర్.పీ. భాస్కర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.<br />అలాగే దేవస్థాన సిబ్బంది కృష్ణ చంద్రమయ్య, దేవాదాయశాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది, పోలీసుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. హుండీ లెక్కింపు ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.<br />మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో దేవస్థానానికి హుండీ ఆదాయం గణనీయంగా లభిస్తోందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/maisigandi-maisamma-devasthanam-hundi-counting/article-8246</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/maisigandi-maisamma-devasthanam-hundi-counting/article-8246</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 13:45:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260825-wa0463.jpg"                         length="143848"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తుక్కుగూడ ఎలక్ట్రానిక్ కంపెనీలో 13 మందికి ఉద్యోగాలు</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 25:</strong></span><br />నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నిరుద్యోగ యువత హాజరయ్యారు. తాజాగా ఆగస్టు 24న నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 13 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.<br />ఎంపికైన వారిలో ఆమనగల్లు మండలం నుంచి ఐదుగురు, వెల్దండ మండలం నుంచి ఆరుగురు, తలకొండపల్లి మండలం నుంచి ఇద్దరు ఉన్నారు. మొత్తం 13 మందికి ఉద్యోగాలు లభించడంతో వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలగనుందని ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.<br />ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన యువతకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాల్లో రాణిస్తూ ఉన్నత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/jobs-for-13-people-in-tukkuguda-electronic-company/article-8245"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260825-wa0307.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 25:</strong></span><br />నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నిరుద్యోగ యువత హాజరయ్యారు. తాజాగా ఆగస్టు 24న నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 13 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.<br />ఎంపికైన వారిలో ఆమనగల్లు మండలం నుంచి ఐదుగురు, వెల్దండ మండలం నుంచి ఆరుగురు, తలకొండపల్లి మండలం నుంచి ఇద్దరు ఉన్నారు. మొత్తం 13 మందికి ఉద్యోగాలు లభించడంతో వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలగనుందని ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.<br />ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన యువతకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని, పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.<br />అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు భవిష్యత్తులోనూ ఉద్యోగ అవకాశాల కోసం ఐక్యత ఫౌండేషన్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత కలిగిన వారు 9848244119 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/jobs-for-13-people-in-tukkuguda-electronic-company/article-8245</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/jobs-for-13-people-in-tukkuguda-electronic-company/article-8245</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 13:43:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260825-wa0307.jpg"                         length="152428"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆమనగల్లు ను హరితవనంగా తీర్చిదిద్దుతాం.. ఘనంగా వనమహోత్సవం</title>
                                    <description><![CDATA[పచ్చదనం పెంపే లక్ష్యంగా భారీగా మొక్కల నాటకం]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/amanagallu-will-be-made-green-for-the-grand-vanamahotsavam/article-8244"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260825-wa0350.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.localguidenews.com/media/2026-08/img-20260825-wa0346.jpg" alt="IMG-20260825-WA0346" width="4096" height="1844"></img>లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 25</strong></span>:<br />వనమహోత్సవాన్ని పురస్కరించుకుని ఆమనగల్లు పట్టణంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమనగల్లు పురపాలక సంఘం, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు.<br />ఆమనగల్లు–జంగారెడ్డిపల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా, అలాగే ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటారు. పట్టణంలో పచ్చదనం విస్తరించడంతో పాటు భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.<br />ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌. పత్య నాయక్, వైస్‌ చైర్‌పర్సన్‌ టి. గీతా ఆచారి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. రాఘవేందర్‌ రెడ్డి, ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి జగన్‌ మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు.<br />అలాగే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ రెడ్డి, కౌన్సిలర్లు ఆంజనేయులు, సునీత ప్రశాంత్, ధోలి, పాపిశెట్టి రామకృష్ణ, ఎ. రమేష్, ఎం. వెంకటయ్య, మున్సిపల్‌ మేనేజర్‌ ఆంజనేయులు, మున్సిపల్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొని వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.<br />మొక్క నాటడం మాత్రమే కాదు.. దానిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/amanagallu-will-be-made-green-for-the-grand-vanamahotsavam/article-8244</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/amanagallu-will-be-made-green-for-the-grand-vanamahotsavam/article-8244</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 13:40:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260825-wa0350.jpg"                         length="1423318"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా వనమహోత్సవం</title>
                                    <description><![CDATA[పాఠశాలలో ఏపీడీ చరణ్ తో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దయానంద్ గుప్తా]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/vanamahotsavam-aims-to-promote-greenery/article-8243"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260825-wa0479.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>కొత్తూరు ఆగస్టు 25 (లోకల్ గ్రైడ్)</strong></span></p>
<p>నాటిన ప్రతి మొక్కను సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలని ప్రజలకు గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా సూచించారు.మంగళవారం కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఏపీడి చరణ్,సర్పంచ్ దయానంద్ గుప్తా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ దయానంద్ గుప్తా మాట్లాడుతూ..ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. చెట్లు సహజసిద్ధమైన ఆక్సిజన్‌ను అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు వనమహోత్సవ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని సర్పంచ్ దయానంద్ గుప్తా  కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ దీపిక,అధికారులు,వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/vanamahotsavam-aims-to-promote-greenery/article-8243</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/vanamahotsavam-aims-to-promote-greenery/article-8243</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 13:36:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260825-wa0479.jpg"                         length="356732"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాలమాకులలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసుల రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p><br /><br />  <span style="color:rgb(224,62,45);"><strong>శంషాబాద్, ( లోకల్ గైడ్ ):                       </strong></span>                        వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని షాద్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి శంకరయ్య సూచించారు. ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శ్రీ శివం ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పాలమాకుల గ్రామంలోని P1 రోడ్డులో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.<br />ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. </p>
<p>ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన పరిణామాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు 35 హెల్మెట్లను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/ranga-reddy/future-city-traffic-police-road-safety-awareness-program-in-palamakulu/article-8242"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260825-wa0473.jpg" alt=""></a><br /><p><br /><br /> <span style="color:rgb(224,62,45);"><strong>శంషాబాద్, ( లోకల్ గైడ్ ):                       </strong></span>            వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని షాద్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి శంకరయ్య సూచించారు. ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శ్రీ శివం ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పాలమాకుల గ్రామంలోని P1 రోడ్డులో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.<br />ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. </p>
<p>ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన పరిణామాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు 35 హెల్మెట్లను పంపిణీ చేసి, హెల్మెట్ ధరించడాన్ని ప్రోత్సహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను బాధ్యతగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, వాహనం నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, తమతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల భద్రతకు కూడా బాధ్యత వహించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/ranga-reddy/future-city-traffic-police-road-safety-awareness-program-in-palamakulu/article-8242</link>
                <guid>https://www.localguidenews.com/district-news/ranga-reddy/future-city-traffic-police-road-safety-awareness-program-in-palamakulu/article-8242</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 13:33:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260825-wa0473.jpg"                         length="357165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        