<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/hyderabad/category-228" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Hyderabad - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/228/rss</link>
                <description>Hyderabad RSS Feed</description>
                
                            <item>
                <title>హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్  హైదరాబాద్</strong></span><br />హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఉదయం 6 గంటల బదులుగా 4:30 గంటలకే మెట్రో సేవలను ప్రారంభించాలని కోరారు.<br />ఈ మేరకు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి పంపిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ వినతిని ఆర్‌పీఐ (ఆత్వాలే) పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ గౌడ్ చేశారు.<br />ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంధన పొదుపు మరియు ప్రజా రవాణా వినియోగం పెంపు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.<br />ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల మధ్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/petition-to-center-on-change-in-hyderabad-metro-timings/article-7130"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260328-wa0331.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్  హైదరాబాద్</strong></span><br />హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఉదయం 6 గంటల బదులుగా 4:30 గంటలకే మెట్రో సేవలను ప్రారంభించాలని కోరారు.<br />ఈ మేరకు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి పంపిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ వినతిని ఆర్‌పీఐ (ఆత్వాలే) పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ గౌడ్ చేశారు.<br />ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంధన పొదుపు మరియు ప్రజా రవాణా వినియోగం పెంపు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.<br />ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల మధ్య సికింద్రాబాద్, నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్), చర్లపల్లి టెర్మినల్ వంటి స్టేషన్లకు 20కు పైగా సుదూర రైళ్లు చేరుకుంటున్నాయని తెలిపారు. ఈ సమయంలో దాదాపు 25,000 నుండి 30,000 మంది ప్రయాణికులు నగరానికి వస్తున్నారని వెల్లడించారు.<br />అయితే ప్రస్తుతం మెట్రో సేవలు ఉదయం 6 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుండటంతో, ప్రయాణికులు ఆటోలు, టాక్సీల కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు. అధిక చార్జీలు, వాహనాల లభ్యత సమస్యల కారణంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.<br />ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో సేవలను ఉదయం 4:30 గంటలకే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చర్య వల్ల ఇంధన పొదుపు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు చౌకైన రవాణా అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.<br />ఈ వినతిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/petition-to-center-on-change-in-hyderabad-metro-timings/article-7130</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/petition-to-center-on-change-in-hyderabad-metro-timings/article-7130</guid>
                <pubDate>Sat, 28 Mar 2026 23:45:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260328-wa0331.jpg"                         length="106843"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో త్రిణయ ఆరోగ్య కేంద్రం ఘన ప్రారంభం – ఆయుర్వేదానికి ఆధునిక రూపం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>కుత్బుల్లాపూర్ మార్చి 21 లోకల్ గైడ్ :120 ఏళ్ల అపూర్వ వైద్య వారసత్వాన్ని కలిగిన ఆర్య వైద్యశాల, కొట్టక్కల్ హైదరాబాద్‌లో తన ఆధునిక ఆరోగ్య విభాగం “త్రిణయ ఆరోగ్య మరియు చికిత్స కేంద్రం”ను ఘనంగా ప్రారంభించి మరో చరిత్రాత్మక అడుగు వేసింది. బంజారా హిల్స్‌లోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వల్లాల నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజా నరసింహ గారు హాజరుకాగా, ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ డా. పి.ఎం. వారియర్, ప్రధాన కార్యనిర్వాహక అధికారి శ్రీ కె. హరికుమార్, డా. కె. మురళీధరన్, ఆయుర్వేద ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రం సూపరింటెండెంట్ శ్రీ మనోహర్ బండ్ల, వై యు పి రైట్‌కేర్ ప్రతినిధి శ్రీ పి.ఎస్. వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సంప్రదాయ ఆయుర్వేద</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/grand-opening-of-trinaya-arogya-kendra-in-hyderabad-%E2%80%93-a/article-6974"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260321-wa0038.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>కుత్బుల్లాపూర్ మార్చి 21 లోకల్ గైడ్ :120 ఏళ్ల అపూర్వ వైద్య వారసత్వాన్ని కలిగిన ఆర్య వైద్యశాల, కొట్టక్కల్ హైదరాబాద్‌లో తన ఆధునిక ఆరోగ్య విభాగం “త్రిణయ ఆరోగ్య మరియు చికిత్స కేంద్రం”ను ఘనంగా ప్రారంభించి మరో చరిత్రాత్మక అడుగు వేసింది. బంజారా హిల్స్‌లోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వల్లాల నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజా నరసింహ గారు హాజరుకాగా, ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ డా. పి.ఎం. వారియర్, ప్రధాన కార్యనిర్వాహక అధికారి శ్రీ కె. హరికుమార్, డా. కె. మురళీధరన్, ఆయుర్వేద ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రం సూపరింటెండెంట్ శ్రీ మనోహర్ బండ్ల, వై యు పి రైట్‌కేర్ ప్రతినిధి శ్రీ పి.ఎస్. వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సంప్రదాయ ఆయుర్వేద సిద్ధాంతాలను ఆధునిక జీవనశైలితో సమన్వయం చేస్తూ రూపుదిద్దుకున్న ఈ ‘త్రిణయ’ కేంద్రం, ఆరోగ్య సంరక్షణలో సమగ్ర దృష్టిని ప్రతిబింబిస్తోంది. ఇక్కడ అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుల ద్వారా వ్యక్తిగత సంప్రదింపులు అందించబడుతూ, నివారణ ఆరోగ్య సంరక్షణ, ఆహార నియమాలు, జీవనశైలి మార్గదర్శకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.<img src="https://www.localguidenews.com/media/2026-03/img-20260321-wa0037.jpg" alt="IMG-20260321-WA0037" width="1080" height="580"></img></p>
<p>ఈ కేంద్రంలో అభ్యంగ, శిరోధార, పిళిచిల్, కిళి, నస్యం వంటి సాంప్రదాయ చికిత్సలు అందుబాటులో ఉండి, ఒత్తిడి నియంత్రణ, శరీర శుద్ధి, పునరుజ్జీవనం వంటి సేవలను సమగ్రంగా అందిస్తున్నాయి. చర్మం, కేశ సంరక్షణలో కూడా ప్రామాణిక ఆయుర్వేద చికిత్సలు అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత.</p>
<p>త్రిణయలో అందించే అన్ని వైద్య సేవలు ఆర్య వైద్యశాల తయారీ యూనిట్లలో తయారైన ప్రామాణిక ఔషధాల ఆధారంగా నిర్వహించబడుతున్నాయి. కొట్టక్కల్, కంజిక్కోడ్, నంజన్‌గూడ్ ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల ద్వారా 550కు పైగా ఆయుర్వేద ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి.దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల విస్తరణలో భాగంగా ఫ్రాంచైజీ విధానంలోత్రిణయప్రారంభించబడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయుర్వేద సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ కేంద్రం ముందడుగు వేస్తోంది. సంప్రదాయం, శాస్త్రీయ విధానం, ఆధునిక సదుపాయాల సమ్మేళనంతో పట్టణ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరిష్కారాలను అందించడమే ప్రధాన ఉద్దేశం.</p>
<p>1902లో కేరళలోని కొట్టక్కల్‌లో వైద్యరత్నం పి. శంకున్ని వారియర్ స్థాపించిన ఆర్య వైద్యశాల, ఆయుర్వేద వైద్య సేవలు, ఔషధ తయారీ, పరిశోధన, విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా విశ్వసనీయతను సంపాదించింది.హైదరాబాద్‌లో త్రిణయ కేంద్రం ప్రారంభం ద్వారా ఆయుర్వేద సంప్రదాయాన్ని మరింత విస్తరించి, సమకాలీన అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆర్య వైద్యశాల మరో ముందడుగు వేసింది.</p>
<p>త్రిణయ అనగా సంప్రదాయం, శాస్త్రం, ఆధునికత కలయికతో సంపూర్ణ ఆరోగ్యానికి కొత్త దిశా మార్గదర్శకంగా పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/grand-opening-of-trinaya-arogya-kendra-in-hyderabad-%E2%80%93-a/article-6974</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/grand-opening-of-trinaya-arogya-kendra-in-hyderabad-%E2%80%93-a/article-6974</guid>
                <pubDate>Sat, 21 Mar 2026 08:58:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260321-wa0038.jpg"                         length="82278"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఆకుల మహేష్ కుమార్ ఎన్నిక</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): </strong></span></p>
<p>రంగారెడ్డి ప్రాంతానికి చెందిన న్యాయవాది ఆకుల మహేష్ కుమార్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు బి.నారాయణ, కె.చెన్నారెడ్డి, జర్నలిస్ట్ కృష్ణ, వి.నరేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలలో ఆకుల మహేష్ కుమార్ మొత్తం 1085 ఓట్లతో విజయం సాధించారు. ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఆయనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఎన్నికలలో 708, 293, 1001 వంటి ఓట్ల తేడాతో ఇతర అభ్యర్థులు ఉన్నప్పటికీ, మహేష్ కుమార్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా బి.నారాయణ,  చెన్నారెడ్డి, కృష్ణ, వి.నరేందర్ మాట్లాడుతూ..ఆకుల మహేష్ కుమార్ న్యాయవాద వృత్తిలో కష్టపడి పనిచేస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన అంకితభావం, నిబద్ధత వల్లే న్యాయవాదుల నుండి విశేష మద్దతు లభించి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. బార్ కౌన్సిల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/election-of-akula-mahesh-kumar-as-member-of-bar-council/article-6878"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260315-wa0109.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): </strong></span></p>
<p>రంగారెడ్డి ప్రాంతానికి చెందిన న్యాయవాది ఆకుల మహేష్ కుమార్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు బి.నారాయణ, కె.చెన్నారెడ్డి, జర్నలిస్ట్ కృష్ణ, వి.నరేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలలో ఆకుల మహేష్ కుమార్ మొత్తం 1085 ఓట్లతో విజయం సాధించారు. ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఆయనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఎన్నికలలో 708, 293, 1001 వంటి ఓట్ల తేడాతో ఇతర అభ్యర్థులు ఉన్నప్పటికీ, మహేష్ కుమార్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా బి.నారాయణ,  చెన్నారెడ్డి, కృష్ణ, వి.నరేందర్ మాట్లాడుతూ..ఆకుల మహేష్ కుమార్ న్యాయవాద వృత్తిలో కష్టపడి పనిచేస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన అంకితభావం, నిబద్ధత వల్లే న్యాయవాదుల నుండి విశేష మద్దతు లభించి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, న్యాయవ్యవస్థ బలోపేతానికి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకుల మహేష్ కుమార్ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/election-of-akula-mahesh-kumar-as-member-of-bar-council/article-6878</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/election-of-akula-mahesh-kumar-as-member-of-bar-council/article-6878</guid>
                <pubDate>Sun, 15 Mar 2026 15:47:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260315-wa0109.jpg"                         length="88224"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>_వార్షికోత్సవ వేడుకలు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇనిస్ట్యూట్స్  నారాయణగూడ బ్రాంచ్ డిడి కాలనీ బ్రాంచ్</title>
                                    <description><![CDATA[<p>  <span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్ ఫిబ్రవరి 21 ( లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span></p>
<p>డీడీ కాలనీ మరియు నారాయణగూడ నారాయణ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు 21/02/2026న నారాయణగూడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో అత్యంత ఉత్సాహభరితంగా, వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక రంగాలలోని ప్రతిభ, సృజనాత్మకత, విజయాలను ప్రదర్శించారు.కార్యక్రమం సాంప్రదాయ దీపప్రజ్వలనంతో ప్రారంభమై, ప్రిన్సిపాళ్లు శ్రీమతి సవిత గారు మరియు శ్రీమతి విశాఖ గారి స్వాగత ప్రసంగాలతో కొనసాగింది. తమ ప్రసంగాల్లో వారు విద్యాసంస్థ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జీఎం శ్రీ గోపాల్ రెడ్డి గారు, ఏజీఎం శ్రీ బాలపరమేశ్వర రావు గారు, ఆర్ &amp; డి విభాగాధిపతులు శ్రీ మనోహర్ గారు, శ్రీమతి మీనా గారు, శ్రీమతి మహేశ్వరి గారు హాజరయ్యారు. కోఆర్డినేటర్లు శ్రీ ఆజాద్ గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నూర్ గారు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/anniversary-celebrations-narayana-group-of-institutes-narayanaguda-branch-dd-colony/article-6514"><img src="https://www.localguidenews.com/media/400/2026-02/img-20260221-wa0131.jpg" alt=""></a><br /><p> <span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్ ఫిబ్రవరి 21 ( లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span></p>
<p>డీడీ కాలనీ మరియు నారాయణగూడ నారాయణ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు 21/02/2026న నారాయణగూడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో అత్యంత ఉత్సాహభరితంగా, వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక రంగాలలోని ప్రతిభ, సృజనాత్మకత, విజయాలను ప్రదర్శించారు.కార్యక్రమం సాంప్రదాయ దీపప్రజ్వలనంతో ప్రారంభమై, ప్రిన్సిపాళ్లు శ్రీమతి సవిత గారు మరియు శ్రీమతి విశాఖ గారి స్వాగత ప్రసంగాలతో కొనసాగింది. తమ ప్రసంగాల్లో వారు విద్యాసంస్థ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జీఎం శ్రీ గోపాల్ రెడ్డి గారు, ఏజీఎం శ్రీ బాలపరమేశ్వర రావు గారు, ఆర్ &amp; డి విభాగాధిపతులు శ్రీ మనోహర్ గారు, శ్రీమతి మీనా గారు, శ్రీమతి మహేశ్వరి గారు హాజరయ్యారు. కోఆర్డినేటర్లు శ్రీ ఆజాద్ గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నూర్ గారు, శ్రీమతి రాధిక గారు పాల్గొన్నారు. ఇక ఈకిడ్స్ వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీమతి సిరిష గారు, శ్రీమతి ప్రవీనా గారు, ఈచాంప్స్ వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీమతి మొబిన్ ఉన్నిసా గారు, శ్రీమతి నసీమ్ ఉన్నిసా గారు, హైస్కూల్ అకడమిక్ డీన్లు శ్రీ ప్రసన్న గారు, శ్రీ మహేష్గారు,పరిపాలనాధికారులు శ్రీ మల్లికార్జున రెడ్డి గారు, శ్రీ జూబేద్ గారు కార్యక్రమాన్ని అలంకరించారు. వారు విద్యార్థులకు ఉత్తేజభరితమైన సందేశాలు అందించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరేపించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/anniversary-celebrations-narayana-group-of-institutes-narayanaguda-branch-dd-colony/article-6514</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/anniversary-celebrations-narayana-group-of-institutes-narayanaguda-branch-dd-colony/article-6514</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 18:20:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-02/img-20260221-wa0131.jpg"                         length="106578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా</title>
                                    <description><![CDATA[<p><br />      <span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్    <span style="color:rgb(224,62,45);">లోకల్</span> గైడ్ : </strong></span></p>
<p>కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు, కవి–వ్యాసకర్త–సమీక్షకులు మిద్దె సురేష్ ఆధ్వర్యంలో నగరంలోని సీటి సెంట్రల్ లైబ్రరీ గేట్ ముందు వేడుకలు ఘనంగా నిర్వహించారు.<br />ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.<br />ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు పండ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల అభ్యున్నతికి కేసీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు మాట్లాడారు.<br />కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, పున్న సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, యాదగిరి, వంశీ, కుమార స్వామి, నరేష్, పాండు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/telanganas-first-chief-minister-kcrs-birthday-celebrations-were-grand/article-6407"><img src="https://www.localguidenews.com/media/400/2026-02/img-20260217-wa0317.jpg" alt=""></a><br /><p><br />   <span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్    <span style="color:rgb(224,62,45);">లోకల్</span> గైడ్ : </strong></span></p>
<p>కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు, కవి–వ్యాసకర్త–సమీక్షకులు మిద్దె సురేష్ ఆధ్వర్యంలో నగరంలోని సీటి సెంట్రల్ లైబ్రరీ గేట్ ముందు వేడుకలు ఘనంగా నిర్వహించారు.<br />ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.<br />ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు పండ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల అభ్యున్నతికి కేసీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు మాట్లాడారు.<br />కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, పున్న సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, యాదగిరి, వంశీ, కుమార స్వామి, నరేష్, పాండు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/telanganas-first-chief-minister-kcrs-birthday-celebrations-were-grand/article-6407</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/telanganas-first-chief-minister-kcrs-birthday-celebrations-were-grand/article-6407</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 19:47:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-02/img-20260217-wa0317.jpg"                         length="342451"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం</title>
                                    <description><![CDATA[<p>  <strong><em>కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :</em></strong></p>
<p>కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో – సి హెచ్ గిరి సాగర్ నేతృత్వంలోని ప్యానల్ విజయం సాధించింది. అధ్యక్ష పదవికి – సి హెచ్ గిరి సాగర్ 24 ఓట్ల మెజారిటీతో గెలిచి, బస్తీ ప్రజల విశ్వాసాన్ని సంతరించుకున్నారు.</p>
<p>  </p>
<p>జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన కోలా పరశురాం 100 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ట్రెజరర్ పదవికి మెదిగిల్ల చక్రవర్తి 154 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఎలక్షన్ కమిటీ చైర్మన్ గౌర గల్ల మోహన్ తెలిపారు ఎలక్షన్ కు సహకరించిన స్థానిక పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నూతన అధ్యక్షులు</p>
<p>  </p>
<p>ఫలితాలు ప్రకటించిన వెంటనే బస్తీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానికులు విజయవంతమైన ప్యానల్‌ను అభినందిస్తూ సంబరాలు జరుపుకున్నారు. కొత్తగా ఎన్నికైన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/indranagar-basti-welfare-association-elections-in-kukat-pally-balanagar-division/article-5654"><img src="https://www.localguidenews.com/media/400/2025-11/img-20251116-wa24211.jpg" alt=""></a><br /><p> <strong><em>కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :</em></strong></p>
<p>కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో – సి హెచ్ గిరి సాగర్ నేతృత్వంలోని ప్యానల్ విజయం సాధించింది. అధ్యక్ష పదవికి – సి హెచ్ గిరి సాగర్ 24 ఓట్ల మెజారిటీతో గెలిచి, బస్తీ ప్రజల విశ్వాసాన్ని సంతరించుకున్నారు.</p>
<p> </p>
<p>జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన కోలా పరశురాం 100 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ట్రెజరర్ పదవికి మెదిగిల్ల చక్రవర్తి 154 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఎలక్షన్ కమిటీ చైర్మన్ గౌర గల్ల మోహన్ తెలిపారు ఎలక్షన్ కు సహకరించిన స్థానిక పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నూతన అధ్యక్షులు</p>
<p> </p>
<p>ఫలితాలు ప్రకటించిన వెంటనే బస్తీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానికులు విజయవంతమైన ప్యానల్‌ను అభినందిస్తూ సంబరాలు జరుపుకున్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీ బస్తీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/indranagar-basti-welfare-association-elections-in-kukat-pally-balanagar-division/article-5654</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/indranagar-basti-welfare-association-elections-in-kukat-pally-balanagar-division/article-5654</guid>
                <pubDate>Sun, 16 Nov 2025 23:44:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-11/img-20251116-wa24211.jpg"                         length="795392"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో</title>
                                    <description><![CDATA[<p>కూకట్పల్లి–బాలానగర్ డివిజన్‌లోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సి హెచ్ గిరి సాగర్ 24 ఓట్ల మెజారిటీతో గెలిచి బస్తీ ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకున్నారు.</p>
<p>జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన కోలా పరశురాం 100 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించగా, ట్రెజరర్‌గా మెదిగిల్ల చక్రవర్తి 154 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే ఇంద్రనగర్ బస్తీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.</p>
<p>స్థానికులు విజయవంతమైన ప్యానల్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. కొత్తగా ఎన్నికైన కమిటీ బస్తీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నివాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా పూర్తి ఫలితాల వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/kukatpally-balanagar-indranagar-basti-elections-c-h-giri-sagar-panel-resounding/article-5652"><img src="https://www.localguidenews.com/media/400/2025-11/img-20251116-wa2421.jpg" alt=""></a><br /><p>కూకట్పల్లి–బాలానగర్ డివిజన్‌లోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సి హెచ్ గిరి సాగర్ 24 ఓట్ల మెజారిటీతో గెలిచి బస్తీ ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకున్నారు.</p>
<p>జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన కోలా పరశురాం 100 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించగా, ట్రెజరర్‌గా మెదిగిల్ల చక్రవర్తి 154 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే ఇంద్రనగర్ బస్తీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.</p>
<p>స్థానికులు విజయవంతమైన ప్యానల్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. కొత్తగా ఎన్నికైన కమిటీ బస్తీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నివాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా పూర్తి ఫలితాల వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/kukatpally-balanagar-indranagar-basti-elections-c-h-giri-sagar-panel-resounding/article-5652</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/kukatpally-balanagar-indranagar-basti-elections-c-h-giri-sagar-panel-resounding/article-5652</guid>
                <pubDate>Sun, 16 Nov 2025 22:52:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-11/img-20251116-wa2421.jpg"                         length="795392"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజీవ్ నగర్‌లో బీజేపీ బూత్ కమిటీ సమావేశ</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి): </strong></span></p>
<p>జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రాజీవ్ నగర్ ప్రాంతంలో బీజేపీ బూత్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశానికి బూత్ అజెండా ఇన్‌చార్జ్ రితేష్ రాథోడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం బూత్ స్థాయిలో వ్యూహాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ నీలం శ్రీనివాస్ రాజ్, బూత్ అధ్యక్షులు రాజు (85), జ్యోతి (86), భాను ప్రసాద్ (88) తో పాటు అంజలి, కౌసల్య, లక్ష్మి, దివ్య, రాజీ, జనార్ధన, గిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్ఎస్ రెడ్డి (సికింద్రాబాద్) మాట్లాడుతూ..దీపక్ రెడ్డి విజయం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలి అని పిలుపు నిచ్చారు. అలాగే నల్లూరి పట్టాభిరామ్, కన్నికంటి ప్రభాకర్, నరేష్, రమేష్, కృష్ణ, సందీప్, ప్రసాద్, మాధవి, వెంకట్ పాల్గొని కార్యకర్తలకు ఉత్సాహం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/bjp-booth-committee-meeting-in-rajiv-nagar/article-5646"><img src="https://www.localguidenews.com/media/400/2025-11/img-20251101-wa0118.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి): </strong></span></p>
<p>జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రాజీవ్ నగర్ ప్రాంతంలో బీజేపీ బూత్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశానికి బూత్ అజెండా ఇన్‌చార్జ్ రితేష్ రాథోడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం బూత్ స్థాయిలో వ్యూహాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ నీలం శ్రీనివాస్ రాజ్, బూత్ అధ్యక్షులు రాజు (85), జ్యోతి (86), భాను ప్రసాద్ (88) తో పాటు అంజలి, కౌసల్య, లక్ష్మి, దివ్య, రాజీ, జనార్ధన, గిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్ఎస్ రెడ్డి (సికింద్రాబాద్) మాట్లాడుతూ..దీపక్ రెడ్డి విజయం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో కృషి చేయాలి అని పిలుపు నిచ్చారు. అలాగే నల్లూరి పట్టాభిరామ్, కన్నికంటి ప్రభాకర్, నరేష్, రమేష్, కృష్ణ, సందీప్, ప్రసాద్, మాధవి, వెంకట్ పాల్గొని కార్యకర్తలకు ఉత్సాహం నింపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/bjp-booth-committee-meeting-in-rajiv-nagar/article-5646</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/bjp-booth-committee-meeting-in-rajiv-nagar/article-5646</guid>
                <pubDate>Sat, 01 Nov 2025 19:36:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-11/img-20251101-wa0118.jpg"                         length="78618"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం చేసిన రంగారెడ్డి ప్రతినిధి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ :<br />తెలంగాణ వార్తల మార్గదర్శి – లోకల్ గైడ్ వార్తా వేదిక, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి పట్నం ప్రభాత్ అలియాస్ శ్రీనివాస్ శనివారము ఉదయం ప్రఖ్యాత ఖైరతాబాద్ గణనాథుడిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.</p>
<p><br />  లోకల్ గైడ్ షాద్ నగర్:- </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –<br />“ఖైరతాబాద్ వినాయకుడి మహిమాన్విత రూపం చూడగానే మనసుకు అపారమైన శాంతి కలిగింది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులకు సాక్షాత్కార దైవానుభూతిని కలిగించే వినాయకుడి దర్శనం ఈ సారి కూడా భక్తి పరవశాన్ని అందించింది. ప్రజలందరికీ ఆరోగ్యం, ఐక్యత, సుఖశాంతులు ప్రసాదించాలని గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను” అని పేర్కొన్నారు.</p>
<p>భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలైన్లలో నిలబడి గణనాథుడిని దర్శించుకున్నారు. పోలీసు శాఖ, మహానగర పాలక సంస్థ, స్వచ్ఛంద సేవా సంఘాలు సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా దర్శనం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/rangareddys-spokesman-who-visited-khairatabad-ganatha/article-5557"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/e8a825a1-7131-4ef0-9d44-3a9c4c85e003-(1).jpg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ :<br />తెలంగాణ వార్తల మార్గదర్శి – లోకల్ గైడ్ వార్తా వేదిక, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి పట్నం ప్రభాత్ అలియాస్ శ్రీనివాస్ శనివారము ఉదయం ప్రఖ్యాత ఖైరతాబాద్ గణనాథుడిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.</p>
<p><br /> లోకల్ గైడ్ షాద్ నగర్:- </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –<br />“ఖైరతాబాద్ వినాయకుడి మహిమాన్విత రూపం చూడగానే మనసుకు అపారమైన శాంతి కలిగింది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులకు సాక్షాత్కార దైవానుభూతిని కలిగించే వినాయకుడి దర్శనం ఈ సారి కూడా భక్తి పరవశాన్ని అందించింది. ప్రజలందరికీ ఆరోగ్యం, ఐక్యత, సుఖశాంతులు ప్రసాదించాలని గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను” అని పేర్కొన్నారు.</p>
<p>భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలైన్లలో నిలబడి గణనాథుడిని దర్శించుకున్నారు. పోలీసు శాఖ, మహానగర పాలక సంస్థ, స్వచ్ఛంద సేవా సంఘాలు సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా దర్శనం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/rangareddys-spokesman-who-visited-khairatabad-ganatha/article-5557</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/rangareddys-spokesman-who-visited-khairatabad-ganatha/article-5557</guid>
                <pubDate>Sat, 30 Aug 2025 16:22:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/e8a825a1-7131-4ef0-9d44-3a9c4c85e003-%281%29.jpg"                         length="173060"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగ దంపతుల కలయికకు సహకరించాలి</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి): తెలగాణ రాష్ట్రంలో జీవో 317 అమలులో భాగంగా ఏర్పడిన సబ్ కమిటీ సభ్యులు మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం స్పౌజ్ బదిలీలను చేపట్టినప్పటికీ, కొన్ని విభాగాలలో ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు బదిలీలకు నోచుకోలేక ఇబ్బందులు పడుచూన్నారు.<img src="https://www.localguidenews.com/media/2025-08/bddb128c-ee78-463b-9bdb-168e26b8953e.jpeg" alt="bddb128c-ee78-463b-9bdb-168e26b8953e" width="1200" height="468" /><br />జీవో ఆర్టీ నెంబర్ 2, 3 తేదీ 18.1.2025, జీవో ఆర్టీ నెంబర్ 66 తేదీ18.3.2025, జీవో ఆర్టీ నెంబర్ 75 తేదీ 11.4.2025 ప్రకారం స్పౌజ్ బదిలీలు చేపట్టబడ్డాయి.<br />అయితే "స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, పి.ఇ.టి)" లకు స్పౌజ్ బదిలీ అవకాశం కల్పించలేదు. అలాగే కొన్ని సబ్జెక్టులలో అంతర్ జిల్లా సెంట్రల్ స్పౌజ్ బదిలీలు కూడా జరగలేదు. ఫలితంగా బదిలీలు జరగని వారిలో 95 శాతం మంది మహిళా ఉపాధ్యాయులే మిగిలారు. వీరిలో చాలా మంది గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజూ "200–300 కిలోమీటర్ల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/should-cooperate-with-a-combination-of-job-couples/article-5539"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/590feeee-7283-4e1f-b523-9c56e9757a18.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి): తెలగాణ రాష్ట్రంలో జీవో 317 అమలులో భాగంగా ఏర్పడిన సబ్ కమిటీ సభ్యులు మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం స్పౌజ్ బదిలీలను చేపట్టినప్పటికీ, కొన్ని విభాగాలలో ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు బదిలీలకు నోచుకోలేక ఇబ్బందులు పడుచూన్నారు.<img src="https://www.localguidenews.com/media/2025-08/bddb128c-ee78-463b-9bdb-168e26b8953e.jpeg" alt="bddb128c-ee78-463b-9bdb-168e26b8953e" width="1220" height="468"></img><br />జీవో ఆర్టీ నెంబర్ 2, 3 తేదీ 18.1.2025, జీవో ఆర్టీ నెంబర్ 66 తేదీ18.3.2025, జీవో ఆర్టీ నెంబర్ 75 తేదీ 11.4.2025 ప్రకారం స్పౌజ్ బదిలీలు చేపట్టబడ్డాయి.<br />అయితే "స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, పి.ఇ.టి)" లకు స్పౌజ్ బదిలీ అవకాశం కల్పించలేదు. అలాగే కొన్ని సబ్జెక్టులలో అంతర్ జిల్లా సెంట్రల్ స్పౌజ్ బదిలీలు కూడా జరగలేదు. ఫలితంగా బదిలీలు జరగని వారిలో 95 శాతం మంది మహిళా ఉపాధ్యాయులే మిగిలారు. వీరిలో చాలా మంది గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజూ "200–300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉద్యోగ బాధ్యతలు, కుటుంబబాధ్యత లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొంత మంది తమ కుటుంబా లకు దూరంగా ఇతర జిల్లాలలో నివసిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం వినతుల ఆధారంగా 615 మందిని బదిలీ చేసింది. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం 860 మంది ఉద్యోగ దంపతులను కలిపినందుకు ఉపాధ్యాయు లు కృతజ్ఞతలు తెలిపారు.<br />అయితే ఇంకా సుమారు 300 మంది ఉద్యోగ దంపతులు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరికి కూడా బదిలీ అవకాశం కల్పిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఉద్యోగ దంపతులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ..ఎన్నికల వాగ్దానం ప్రకారం, ఇతర ఉపాధ్యాయులకు ఇచ్చిన వెసులుబాటు మాకు కూడా కల్పించాలి. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా చర్యలు తీసుకుంటే మా కుటుంబాల లో సంతోషం నిండుతుంది అని ఉద్యోగ దంపతుల తరఫున పి.త్రివేణి ఫోన్: 7095091541) విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/should-cooperate-with-a-combination-of-job-couples/article-5539</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/should-cooperate-with-a-combination-of-job-couples/article-5539</guid>
                <pubDate>Thu, 28 Aug 2025 16:44:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/590feeee-7283-4e1f-b523-9c56e9757a18.jpeg"                         length="59739"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్: భారీ వర్షాల సహాయక చర్యల కోసం  ఫోన్ నంబర్లు</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(0,0,0);">హైదరాబాద్: భారీ వర్షాల సహాయక చర్యల కోసం  ఫోన్  </span></strong></p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్   : </strong></span><span style="color:rgb(53,152,219);"><strong>విపత్తు నిర్వహణ మరియు అత్యవసర సేవలు</strong></span><br />    NDRF (జాతీయ విపత్తు స్పందన దళం): 8333068536<br />  ICCC (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్): 8712596106</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>పౌర సేవలు (GHMC &amp; నీటి సరఫరా)</strong></span><br />  GHMC (జీహెచ్ఎంసి): 8125971221<br />    HMWSSB (జలమండలి): 9949930003</p>
<p><strong><span style="color:rgb(53,152,219);">పోలీస్ విభాగాలు</span></strong><br />  హైదరాబాద్ పోలీస్: 9154170992<br />  ట్రాఫిక్ పోలీస్: 8712660600<br />సైబరాబాద్ పోలీస్: 8500411111<br />  రాచకొండ పోలీస్: 8712662999</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>విద్యుత్ మరియు రవాణా సేవలు</strong></span><br />    TGSPDCL (విద్యుత్ శాఖ): 7901530966<br />  RTC (ఆర్టీసీ): 9444097000</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/phone-numbers-for-hyderabad-heavy-rains-relief-measures/article-5289"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/black-phone-icon-telephone-symbol-vector-22968116.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(0,0,0);">హైదరాబాద్: భారీ వర్షాల సహాయక చర్యల కోసం  ఫోన్  </span></strong></p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్   : </strong></span><span style="color:rgb(53,152,219);"><strong>విపత్తు నిర్వహణ మరియు అత్యవసర సేవలు</strong></span><br />  NDRF (జాతీయ విపత్తు స్పందన దళం): 8333068536<br /> ICCC (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్): 8712596106</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>పౌర సేవలు (GHMC &amp; నీటి సరఫరా)</strong></span><br /> GHMC (జీహెచ్ఎంసి): 8125971221<br />  HMWSSB (జలమండలి): 9949930003</p>
<p><strong><span style="color:rgb(53,152,219);">పోలీస్ విభాగాలు</span></strong><br /> హైదరాబాద్ పోలీస్: 9154170992<br /> ట్రాఫిక్ పోలీస్: 8712660600<br />సైబరాబాద్ పోలీస్: 8500411111<br /> రాచకొండ పోలీస్: 8712662999</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>విద్యుత్ మరియు రవాణా సేవలు</strong></span><br />  TGSPDCL (విద్యుత్ శాఖ): 7901530966<br /> RTC (ఆర్టీసీ): 9444097000</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/phone-numbers-for-hyderabad-heavy-rains-relief-measures/article-5289</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/phone-numbers-for-hyderabad-heavy-rains-relief-measures/article-5289</guid>
                <pubDate>Mon, 11 Aug 2025 14:41:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/black-phone-icon-telephone-symbol-vector-22968116.jpg"                         length="57384"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ</title>
                                    <description><![CDATA[హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులను కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు. బుద్ధనగర్‌లో డ్రైనేజీ కాలువ ఎత్తు సమస్య, బాల్కంపేటలో నీటిముగింపు సమస్యలు, గంగూబాయి బస్తీకుంట ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే బాలుడి సమస్యలు విని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. GHMC, హైడ్రా కమిషనర్లకు తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/cm-revants-sudden-check-on-floods-in-hyderabad/article-5275"><img src="https://www.localguidenews.com/media/400/2025-08/img-20250810-wa0121.jpg" alt=""></a><br /><p>లోకల్ గైడ్  హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి గారు అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.</p>
<p> </p>
<p> అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ముఖ్యమంత్రి గారు ఆదివారం ఆకస్మిక సందర్శించి పరిశీలించారు. బుద్ధనగర్‌లో వరద నీటి డ్రెయిన్ సిస్టమ్‌ను పరిశీలించి అక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు.</p>
<p> </p>
<p>బాల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించిన ముఖ్యమంత్రి గారు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.</p>
<p> </p>
<p> ఆ కాలనీకి పక్కనే గంగూబాయి బస్తీకుంటను సందర్శించి ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు కొందరు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేశారు.</p>
<p> </p>
<p> ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు సందర్భాల్లో వరద నీరు నిలిచిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.</p>
<p> </p>
<p> అమీర్ పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి గారు వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రి గారికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి గారు బాలుడికి ధైర్యం చెప్పారు. </p>
<p> </p>
<p>ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకోవలసిన చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్లకు, సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/cm-revants-sudden-check-on-floods-in-hyderabad/article-5275</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/cm-revants-sudden-check-on-floods-in-hyderabad/article-5275</guid>
                <pubDate>Sun, 10 Aug 2025 20:48:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2025-08/img-20250810-wa0121.jpg"                         length="490101"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        