<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/hyderabad/category-228" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Hyderabad - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/228/rss</link>
                <description>Hyderabad RSS Feed</description>
                
                            <item>
                <title>చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం.. సీఎం రేవంత్ రెడ్డికి రైతు సంక్షేమ కమిషన్ కీలక నివేదిక</title>
                                    <description><![CDATA[<p><br />జూబ్లీహిల్స్: తెలంగాణలో చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు చిన్న నీటిపారుదలపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిషన్ ప్రతినిధులు సమర్పించారు.</p>
<p>ఈ సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి పాల్గొన్నారు.</p>
<p>ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయాలి<br />నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాంకేతిక యూనిట్లతో కూడిన ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.</p>
<p>చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేస్తూ కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొంది.</p>
<p>చెరువుల కోసం ప్రత్యేక చట్టం<br />తెలంగాణలో చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/a-special-law-for-the-conservation-of-ponds-is-a/article-8319"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/whatsapp-image-2026-08-29-at-5.29.25-pm.jpeg" alt=""></a><br /><p><br />జూబ్లీహిల్స్: తెలంగాణలో చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు చిన్న నీటిపారుదలపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిషన్ ప్రతినిధులు సమర్పించారు.</p>
<p>ఈ సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి పాల్గొన్నారు.</p>
<p>ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయాలి<br />నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాంకేతిక యూనిట్లతో కూడిన ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.</p>
<p>చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేస్తూ కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొంది.</p>
<p>చెరువుల కోసం ప్రత్యేక చట్టం<br />తెలంగాణలో చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాలని కమిషన్ సూచించింది. చెరువులపై పెరుగుతున్న ఆక్రమణలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.</p>
<p>అన్ని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) సరిహద్దులను వెంటనే గుర్తించి, ఆక్రమణలను తొలగించి చెరువులను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది.</p>
<p>చెరువుల పునరుద్ధరణతో నీటి భద్రత<br />తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత అవసరమని కమిషన్ పేర్కొంది.</p>
<p>చెరువుల పునరుద్ధరణతో సాగునీటి లభ్యతను పెంచడంతో పాటు భూగర్భ జలాలను మెరుగుపరచవచ్చని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత జీవనోపాధులకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని వివరించింది.</p>
<p>పంటల మార్పిడిపై సీఎం సూచనలు<br />ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు అంశాలపై కమిషన్‌కు సూచనలు చేశారు. ముఖ్యంగా పంటల మార్పిడి విధానం, ఉద్యానవన పంటల సాగు విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) ఏర్పాటు వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.</p>
<p>రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా వ్యవసాయ రంగంలో వైవిధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.</p>
<p>రెండేళ్ల పనితీరును వివరించిన కమిషన్<br />గత రెండేళ్ల కాలంలో రైతు సంక్షేమ కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి అందించిన సూచనలు, సిఫారసులను ఈ సందర్భంగా కమిషన్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది.</p>
<p>కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, పనితీ</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/a-special-law-for-the-conservation-of-ponds-is-a/article-8319</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/a-special-law-for-the-conservation-of-ponds-is-a/article-8319</guid>
                <pubDate>Sun, 30 Aug 2026 12:03:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/whatsapp-image-2026-08-29-at-5.29.25-pm.jpeg"                         length="164415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మారథాన్‌ నేపథ్యంలో వాహనదారులకు అలర్ట్</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.localguidenews.com/media/2026-08/screenshot-2026-08-30-113254.jpg" alt="Screenshot 2026-08-30 113254" width="438" height="180" /><br /><span style="color:rgb(224,62,45);">లోకల్ గైడ్ </span>  <span style="color:rgb(230,126,35);">హైదరాబాద్</span>: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో ఉదయం వేళల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మారథాన్‌ నిర్వహించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు అవసరమైన చోట్ల వాహనాలను దారి మళ్లించనున్నారు.</p>
<p>హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రకారం ఆగస్టు 30న ఉదయం 4.30 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో మారథాన్‌ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.</p>
<p>మారథాన్‌లో పెద్ద సంఖ్యలో రన్నర్లు పాల్గొననున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.</p>
<p>వాహనదారులకు పోలీసుల సూచనలు<br />మారథాన్‌ జరిగే మార్గాల్లో వాహనదారులు పోలీసుల సూచనలను పాటించాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/traffic-restrictions-in-hyderabad-today-alert-for-motorists-in-the/article-8314"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/30-113208.jpg" alt=""></a><br /><p><img src="https://www.localguidenews.com/media/2026-08/screenshot-2026-08-30-113254.jpg" alt="Screenshot 2026-08-30 113254" width="438" height="180"></img><br /><span style="color:rgb(224,62,45);">లోకల్ గైడ్ </span> <span style="color:rgb(230,126,35);">హైదరాబాద్</span>: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో ఉదయం వేళల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మారథాన్‌ నిర్వహించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు అవసరమైన చోట్ల వాహనాలను దారి మళ్లించనున్నారు.</p>
<p>హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రకారం ఆగస్టు 30న ఉదయం 4.30 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో మారథాన్‌ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.</p>
<p>మారథాన్‌లో పెద్ద సంఖ్యలో రన్నర్లు పాల్గొననున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.</p>
<p>వాహనదారులకు పోలీసుల సూచనలు<br />మారథాన్‌ జరిగే మార్గాల్లో వాహనదారులు పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు.</p>
<p>అత్యవసర ప్రయాణాలు ఉన్నవారు వీలైనంత ముందుగా బయలుదేరాలని, మారథాన్‌ రూట్లకు దూరంగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.</p>
<p>మారథాన్‌ పూర్తయ్యే వరకు వాహనదారులు, నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/traffic-restrictions-in-hyderabad-today-alert-for-motorists-in-the/article-8314</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/traffic-restrictions-in-hyderabad-today-alert-for-motorists-in-the/article-8314</guid>
                <pubDate>Sun, 30 Aug 2026 11:49:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/30-113208.jpg"                         length="42877"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు</title>
                                    <description><![CDATA[<p>  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో అభిలాషా బిష్త్ అనే మహిళ బాధితుడిని "Grow Invest Tech Pvt Ltd.j9" అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడంతో ఈ మోసం మొదలైంది. మార్కెట్ అనలిస్ట్ లలిత్ కేష్రే నాయకత్వంలో పనిచేస్తున్న ఈ గ్రూప్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో బ్లాక్ ట్రేడింగ్ మరియు ఐపీఓ (IPO) కేటాయింపుల ద్వారా అధిక లాభాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. అనంతరం అతడితో ఒక వెబ్-బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్ (QIB) ఖాతాను తెరిపించి, వివిధ బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా డబ్బులు బదిలీ చేయించారు.</p>
<p>ఈ వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులు నకిలీ ప్రాఫిట్ స్క్రీన్‌షాట్లు, డబ్బులు విత్‌డ్రా చేసుకున్నట్లు ఉండే ఆధారాలు పోస్ట్ చేస్తూ బాధితుడికి నమ్మకం కుదిరేలా చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోని అతని ఖాతాలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%88%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82--%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%82--2-30-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BF--%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B1%8D--%E0%B0%AB%E0%B1%87%E0%B0%95%E0%B1%8D-%E0%B0%90%E0%B0%AA%E0%B1%80%E0%B0%93-%E0%B0%85%E0%B0%B2%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A1%E0%B1%80-%E0%B0%95%E0%B1%8A%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%81%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/article-8304"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/screenshot-2026-08-29-105947_edited.jpg" alt=""></a><br /><p> ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో అభిలాషా బిష్త్ అనే మహిళ బాధితుడిని "Grow Invest Tech Pvt Ltd.j9" అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడంతో ఈ మోసం మొదలైంది. మార్కెట్ అనలిస్ట్ లలిత్ కేష్రే నాయకత్వంలో పనిచేస్తున్న ఈ గ్రూప్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో బ్లాక్ ట్రేడింగ్ మరియు ఐపీఓ (IPO) కేటాయింపుల ద్వారా అధిక లాభాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. అనంతరం అతడితో ఒక వెబ్-బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్ (QIB) ఖాతాను తెరిపించి, వివిధ బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా డబ్బులు బదిలీ చేయించారు.</p>
<p>ఈ వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులు నకిలీ ప్రాఫిట్ స్క్రీన్‌షాట్లు, డబ్బులు విత్‌డ్రా చేసుకున్నట్లు ఉండే ఆధారాలు పోస్ట్ చేస్తూ బాధితుడికి నమ్మకం కుదిరేలా చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోని అతని ఖాతాలో భారీగా లాభాలు కనిపిస్తుండటంతో పాటు, ప్రారంభంలో రూ. 50,000 విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించడంతో డాక్టర్ నిజమేనని నమ్మారు. అయితే, ఆ తర్వాత పెద్ద మొత్తంలో లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, సైబర్ నేరగాళ్లు ఆ అభ్యర్థనలను తిరస్కరించి, ఖాతాను బ్లాక్ చేశారు. తాను మొత్తంగా రూ. 2,30,98,146 కోల్పోయినట్లు గుర్తించిన సదరు డాక్టర్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%88%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82--%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%82--2-30-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BF--%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B1%8D--%E0%B0%AB%E0%B1%87%E0%B0%95%E0%B1%8D-%E0%B0%90%E0%B0%AA%E0%B1%80%E0%B0%93-%E0%B0%85%E0%B0%B2%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A1%E0%B1%80-%E0%B0%95%E0%B1%8A%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%81%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/article-8304</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%88%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82--%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%82--2-30-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BF--%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B1%8D--%E0%B0%AB%E0%B1%87%E0%B0%95%E0%B1%8D-%E0%B0%90%E0%B0%AA%E0%B1%80%E0%B0%93-%E0%B0%85%E0%B0%B2%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A1%E0%B1%80-%E0%B0%95%E0%B1%8A%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%81%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/article-8304</guid>
                <pubDate>Sat, 29 Aug 2026 11:02:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/screenshot-2026-08-29-105947_edited.jpg"                         length="181531"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>_పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష ప్రజాదరణ</title>
                                    <description><![CDATA[_శాశ్వత పవర్ ఎగ్జిబిషన్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలన: సీఎండీ జితేష్ వి. పాటిల్]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/power-exhibition-%E2%80%93-2026-is-very-popular/article-8196"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260824-wa0243.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్ ఆగస్టు 24 (లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span></p>
<p><br />హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఆగస్టు 22 నుంచి 2<img src="https://www.localguidenews.com/media/2026-08/img-20260824-wa0284.jpg" alt="IMG-20260824-WA0284" width="1600" height="900"></img>4 వరకు నిర్వహించిన పవర్ ఎగ్జిబిషన్–2026కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు 12 వేల మందికి పైగా సందర్శకులు హాజరై విజయవంతం చేశారు. విద్యార్థులు, యువత, విద్యుత్ వినియోగదారులు, సాంకేతిక నిపుణులు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, కుటుంబాలతో వచ్చిన సందర్శకులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనను సందర్శించారు.</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>టీఎస్ ఈఆర్ సి ఛైర్మన్, సభ్యుల సందర్శన</strong></span></p>
<p> </p>
<p>ఎగ్జిబిషన్ చివరి రోజు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈ ఆర్సి) ఛైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు  రఘు కంచర్ల (టెక్నికల్),  చెరుకూరి శ్రీనివాసరావు (ఫైనాన్స్) ప్రదర్శనను సందర్శించారు. వివిధ స్టాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు శ్రీ వి. శివాజీ, శ్రీ కృష్ణారెడ్డి, డాక్టర్ ఎన్. నరసింహులుతో పాటు మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల అధికారులు, సిబ్బంది వారికి స్వాగతం పలికారు.</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>స్టాళ్లను పరిశీలించిన కల్వకుంట్ల కవిత</strong></span></p>
<p>అదే రోజు కల్వకుంట్ల కవిత కూడా పవర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. సుమారు 30 నిమిషాల పాటు ప్రతి స్టాల్‌ను పరిశీలిస్తూ విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతికతలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో విద్యుత్ రంగంపై అవగాహన కల్పించే విధంగా ప్రదర్శనను రూపొందించినందుకు తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్పీడీసీఎల్యాజమాన్యాన్ని ఆమె అభినందించారు.</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>120 ఏళ్ల విద్యుత్ ప్రస్థానం ఆవిష్కరణ</strong></span></p>
<p>పవర్ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ విద్యుత్ రంగం 120 ఏళ్ల ప్రస్థానం, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి, స్మార్ట్ గ్రిడ్‌లు, డిజిటల్ సేవలు, భద్రతా ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న చర్యలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించారు.<br />పాతకాలపు విద్యుత్ మీటర్ల నుంచి ఆధునిక స్మార్ట్ మీటర్ల వరకు వివిధ పరికరాలను ప్రదర్శనలో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత విద్యుత్ మీటర్లను చూసిన పెద్దలు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యుత్ వ్యవస్థలో కాలానుగుణంగా చోటుచేసుకున్న సాంకేతిక మార్పులను ఆసక్తిగా తెలుసుకున్నారు.</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>విద్యార్థులకు ప్రత్యక్ష సాంకేతిక అనుభవం</strong></span></p>
<p>ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. విద్యుత్ రంగంలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, సబ్‌స్టేషన్లు, స్మార్ట్ వ్యవస్థలు, భద్రతా పరికరాలను ప్రత్యక్షంగా చూసి విద్యార్థులు ఆసక్తి వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో చదివే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యుత్ రంగంపై తమ అవగాహన మరింత పెరిగిందని పలువురు విద్యార్థులు తెలిపారు.వి ఎన్ ఆర్, వి జీ ఐ ఈ టి,<br />సి ఎం ఆర్ , ఇంజినీరింగ్ కాలేజ్, బి బి ఆర్ ఐ టి, , విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,  సి బి ఐ టి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ తదితర విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. పాఠశాల విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.</p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>లేజర్ షోకు విశేష ఆదరణ</strong></span></p>
<p><br />ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లేజర్ షోకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి రోజు సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహించిన లేజర్ షోను చిన్నారులు, యువత, కుటుంబాలతో వచ్చిన సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు.విద్యుత్ రంగ చరిత్ర, సాంకేతిక అభివృద్ధి, తెలంగాణ విద్యుత్ రంగ ప్రగతిని సృజనాత్మకంగా ప్రతిబింబించిన లేజర్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్నిమరికొన్నిరోజులుకొనసాగించాలని పలువురు సందర్శకులు కోరారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>శాశ్వత ప్రదర్శన కేంద్రం దిశగా అడుగులు</strong></span></p>
<p>పవర్ ఎగ్జిబిషన్‌కు లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో భవిష్యత్‌లో విద్యార్థులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజల కోసం విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతికతలను ప్రతిబింబించే శాశ్వత ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ తెలిపారు.ప్రజలు, విద్యార్థులు ఏడాది పొడవునా విద్యుత్ వ్యవస్థ, సాంకేతిక పరిణామాలు, భద్రతా ప్రమాణాల గురించి తెలుసుకునేలా ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రజల్లో విద్యుత్ భద్రత, విద్యుత్ వినియోగంపై అవగాహన పెంపొందించడం, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, తెలంగాణ విద్యుత్ రంగ ప్రగతిని ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా నిర్వహించిన పవర్ ఎగ్జిబిషన్–2026 విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల్లో 12 వేల మందికి పైగా సందర్శకులు హాజరు కావడం ఈ ప్రదర్శనకు లభించిన ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/power-exhibition-%E2%80%93-2026-is-very-popular/article-8196</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/power-exhibition-%E2%80%93-2026-is-very-popular/article-8196</guid>
                <pubDate>Mon, 24 Aug 2026 19:36:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260824-wa0243.jpg"                         length="189398"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>_పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష స్పందన</title>
                                    <description><![CDATA[_ఆధునిక సాంకేతికత, స్మార్ట్ గ్రిడ్‌లు, డిజిటల్ సేవలు, విద్యుత్ భద్రతపై అవగాహనకు వేదికగా ఎగ్జిబిషన్]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/spectacular-response-to-power-exhibition-2026/article-8184"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260824-wa0193.jpg" alt=""></a><br /><p> </p>
<p><br /><br /></p>
<p><br /><br /></p>
<p> </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్ ఆగస్టు 24 (లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span><br />తెలంగాణ విద్యుత్ రంగం సాధించిన ప్రగతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వినియోగదారులకు అందుతున్న సేవలను ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ విద్యుత్ రంగం గత 120 సంవత్సరాల ప్రస్థానం నుంచి నేటి ఆధునిక సాంకేతిక యుగం వరకు సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు రఘు కంచర్ల (టెక్నికల్),  చెరుకూరి శ్రీనివాసరావు (ఫైనాన్స్) సోమవారం సందర్శించారు. టీఎస్ ఈఆర్సి , ఛైర్మన్, సభ్యులకు టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తరఫున సంస్థ డైరెక్టర్లు వి. శివాజీ, కృష్ణారెడ్డి, డాక్టర్ ఎన్. నరసింహులుతో పాటు మెట్రో జోన్, రంగారెడ్డి జోన్, మేడ్చల్ జోన్‌కు చెందిన ముఖ్య అధికారులు, టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.అనంతరం వారు పవర్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆసక్తిగా, క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ రంగానికి సంబంధించిన చారిత్రక పరిణామాలు, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు.120 ఏళ్ల విద్యుత్ ప్రస్థానానికి అద్దంతెలంగాణలో విద్యుత్ రంగం గత 120 సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రదర్శనను రూపొందించారు. విద్యుత్ ఉత్పత్తి నుంచి వినియోగదారుడి ఇంటి వరకు విద్యుత్ చేరే ప్రక్రియ,ప్రసారవ్యవస్థలోవచ్చినమార్పులు, పంపిణీ నెట్‌వర్క్‌లో ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులను వివిధ స్టాళ్లలో ప్రదర్శించారు.ప్రత్యేకంగా స్మార్ట్ గ్రిడ్‌లు, డిజిటల్ సేవలు, ఆధునిక విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, వినియోగదారులకు అందిస్తున్న ఆన్‌లైన్ సేవలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించడం సందర్శకులను ఆకట్టుకుంటోంది.పంపిణీ వ్యవస్థ బలోపేతంపై అధికారుల వివరణఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ కార్యక్రమాలపై అధికారులు టీఎస్ ఈఆర్సి ఛైర్మన్, సభ్యులకు వివరించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించడం, వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడం కోసం అమలు చేస్తున్న పలు చర్యలను వివరించారు.<br />అలాగే విద్యుత్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా అధికారులు వివరించారు.విద్యార్థులు, యువతకు విజ్ఞాన వేదిక<br />పవర్ ఎగ్జిబిషన్‌ను కేవలం విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రదర్శనగా కాకుండా విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు విద్యుత్ రంగంపై సమగ్ర అవగాహన కల్పించే విజ్ఞాన వేదికగా తీర్చిదిద్దారు. విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ప్రసారం అవుతుంది? ఎలా పంపిణీ అవుతుంది? భవిష్యత్‌లో విద్యుత్ రంగంలో ఎలాంటి సాంకేతిక మార్పులు రానున్నాయి? వంటి అంశాలను తెలుసుకునే అవకాశం సందర్శకులకు కల్పించారు.విద్యుత్ భద్రతపై అవగాహన అవసరంవిద్యుత్ వినియోగంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ ప్రమాదాల నివారణ, సురక్షిత విద్యుత్ వినియోగ పద్ధతులపై అవగాహన కల్పించడానికీ ప్రదర్శనలో ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాలు, గృహ విద్యుత్ వినియోగం తదితర అంశాల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను ప్రజలకు వివరించేలా స్టాళ్లను ఏర్పాటు చేశారు.<br />ఈ సందర్భంగా టీఎస్ ఈఆర్సి ఛైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజలకు పరిచయం చేసే విధంగా పవర్ ఎగ్జిబిషన్–2026ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.వద్యుత్రంగంలోచోటుచేసుకుంటున్న సాంకేతిక పురోగతి, ఆధునిక వ్యవస్థలు, వినియోగదారులకు అందుతున్న సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడంలో ఇటువంటి ప్రదర్శనలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ప్రదర్శనను సందర్శించి విద్యుత్ రంగ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలపై అవగాహన పొందాలని వారు సూచించారు.తెలంగాణ విద్యుత్ రంగ చరిత్ర, వర్తమానం, భవిష్యత్ సాంకేతిక ప్రగతిని ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026 విద్యుత్ రంగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ తరాలకు సాంకేతిక విజ్ఞానాన్ని చేరువ చేసే వేదికగా నిలుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/spectacular-response-to-power-exhibition-2026/article-8184</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/spectacular-response-to-power-exhibition-2026/article-8184</guid>
                <pubDate>Mon, 24 Aug 2026 16:56:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260824-wa0193.jpg"                         length="226303"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాలిగం రాకేష్‌కు ఆత్మీయ ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్ ,ఆగస్టు 24 (లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span></p>
<p><br />  నూతన గృహప్రవేశ శుభకార్యానికి ముఖ్య అతిథిగా హాజరై ఆశీస్సులు అందించాలని కోరుతూ జాలిగం రాకేష్ గారిని శ్రీ చిన్నారెడ్డి–శ్రీమతి భారతి దంపతులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గృహప్రవేశ ఆహ్వాన పత్రికను అందజేసి, శుభకార్యానికి విచ్చేసి తమను ఆశీర్వదించాలని సాదరంగా కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/a-warm-welcome-to-jaligam-rakesh/article-8178"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/whatsapp-image-2026-08-24-at-14.22.57.jpeg" alt=""></a><br /><p><br /><span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్ ,ఆగస్టు 24 (లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span></p>
<p><br /> నూతన గృహప్రవేశ శుభకార్యానికి ముఖ్య అతిథిగా హాజరై ఆశీస్సులు అందించాలని కోరుతూ జాలిగం రాకేష్ గారిని శ్రీ చిన్నారెడ్డి–శ్రీమతి భారతి దంపతులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గృహప్రవేశ ఆహ్వాన పత్రికను అందజేసి, శుభకార్యానికి విచ్చేసి తమను ఆశీర్వదించాలని సాదరంగా కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/a-warm-welcome-to-jaligam-rakesh/article-8178</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/a-warm-welcome-to-jaligam-rakesh/article-8178</guid>
                <pubDate>Mon, 24 Aug 2026 15:44:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/whatsapp-image-2026-08-24-at-14.22.57.jpeg"                         length="784281"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ ఆకాష్ జూనియర్ కళాశాల లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><br /><img src="https://www.localguidenews.com/media/2026-08/img-20260815-wa0239.jpg" alt="IMG-20260815-WA0239" width="779" height="1200" /><br /><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>హైదరాబాదు  </strong></span></p>
<p><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>      </strong></span>హైదరాబాదులోని<br />చంపాపేట్ శ్రీ ఆకాష్  జూనియర్ కళాశాల  లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కళాశాల కరస్పాండెంట్<br />వై.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు.<br />కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ విద్యార్థులు, పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/80th-independence-day-celebrations-in-shree-akash-junior-college/article-7853"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260815-wa0238.jpg" alt=""></a><br /><p> </p>
<p><br /><img src="https://www.localguidenews.com/media/2026-08/img-20260815-wa0239.jpg" alt="IMG-20260815-WA0239" width="779" height="1600"></img><br /><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>హైదరాబాదు  </strong></span></p>
<p><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>   </strong></span>హైదరాబాదులోని<br />చంపాపేట్ శ్రీ ఆకాష్  జూనియర్ కళాశాల  లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కళాశాల కరస్పాండెంట్<br />వై.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు.<br />కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ విద్యార్థులు, పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/80th-independence-day-celebrations-in-shree-akash-junior-college/article-7853</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/80th-independence-day-celebrations-in-shree-akash-junior-college/article-7853</guid>
                <pubDate>Sat, 15 Aug 2026 14:58:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260815-wa0238.jpg"                         length="192218"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>_బోనమెత్తిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, డాక్టర్ ప్రియాంక అలా</title>
                                    <description><![CDATA[_వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ బోనాల సంబరాలు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/bonamettina-hyderabad-district-collector-district-magistrate-dr-priyanka-ala/article-7735"><img src="https://www.localguidenews.com/media/400/2026-08/img-20260811-wa0212.jpg" alt=""></a><br /><p> </p>
<p>       </p>
<p> </p>
<p>హైదరాబాద్ లకిడికాపూల్‌లోని కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ప్రియాంక అలా స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో కలెక్టర్ పాల్గొని బోనం సమర్పించడంతో కార్యక్రమానికి మరింత ప్రత్యేకత చేకూరింది.హైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వరకల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలోబోనాలవేడుకలనుఘనంగానిర్వహించారు. రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 6.30 గంటలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బోనాలు, తొట్టెల ఊరేగింపు వైభవంగా చేపట్టారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని పాల్గొనగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.<br />ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక అలా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేకపూజలునిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించినట్లు నిర్వాహకులు తెలిపారు.అధికారుల హాజరు<br />కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కధిరవన్ పళని, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ కె. నారాయణ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జి. జితేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి జి. వెంకట్రామ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలోని డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఉద్యోగ సంఘాల సమష్టి భాగస్వామ్యంతెలంగాణ తహసీల్దార్ల సంఘం, ట్రైజా యూనియన్, పాత వీఆర్వోల సంఘం, క్లాస్-4 ఉద్యోగుల సంఘం తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఒకే వేదికపై చేరి అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించడం ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.వరకల సత్యనారాయణ, రామకృష్ణ ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లుహైదరాబాద్ జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వరకల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యదర్శి ఎ. రమేష్, జాయింట్ సెక్రటరీ బాల తులసీరామ్, ట్రెజరర్ కె. శివకుమార్, ఆర్గనైజర్ దశరథ్తో పాటు యూనియన్ కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.<br />కమిటీ సభ్యులు రాకేష్, బాలకిషోర్, రుమలత్, విజయ్ కుమార్, ఎస్. దీపిక తదితరులు కార్యక్రమనిర్వహణలో భాగస్వాములయ్యారు. బోనాల ఊరేగింపు, పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద పంపిణీ సజావుగా జరిగేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అధికారులు,ఉద్యోగులుకలిసిభక్తిశ్రద్ధలతోనిర్వహించడం ఆనందాన్ని కలిగించిందని నిర్వాహకులుతెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/bonamettina-hyderabad-district-collector-district-magistrate-dr-priyanka-ala/article-7735</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/bonamettina-hyderabad-district-collector-district-magistrate-dr-priyanka-ala/article-7735</guid>
                <pubDate>Tue, 11 Aug 2026 19:06:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-08/img-20260811-wa0212.jpg"                         length="108971"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి.</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్  హైదరాబాద్</strong></span><br />హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఉదయం 6 గంటల బదులుగా 4:30 గంటలకే మెట్రో సేవలను ప్రారంభించాలని కోరారు.<br />ఈ మేరకు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి పంపిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ వినతిని ఆర్‌పీఐ (ఆత్వాలే) పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ గౌడ్ చేశారు.<br />ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంధన పొదుపు మరియు ప్రజా రవాణా వినియోగం పెంపు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.<br />ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల మధ్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/petition-to-center-on-change-in-hyderabad-metro-timings/article-7130"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260328-wa0331.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>లోకల్ గైడ్  హైదరాబాద్</strong></span><br />హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఉదయం 6 గంటల బదులుగా 4:30 గంటలకే మెట్రో సేవలను ప్రారంభించాలని కోరారు.<br />ఈ మేరకు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి పంపిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ వినతిని ఆర్‌పీఐ (ఆత్వాలే) పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ గౌడ్ చేశారు.<br />ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంధన పొదుపు మరియు ప్రజా రవాణా వినియోగం పెంపు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.<br />ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల మధ్య సికింద్రాబాద్, నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్), చర్లపల్లి టెర్మినల్ వంటి స్టేషన్లకు 20కు పైగా సుదూర రైళ్లు చేరుకుంటున్నాయని తెలిపారు. ఈ సమయంలో దాదాపు 25,000 నుండి 30,000 మంది ప్రయాణికులు నగరానికి వస్తున్నారని వెల్లడించారు.<br />అయితే ప్రస్తుతం మెట్రో సేవలు ఉదయం 6 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుండటంతో, ప్రయాణికులు ఆటోలు, టాక్సీల కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు. అధిక చార్జీలు, వాహనాల లభ్యత సమస్యల కారణంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.<br />ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో సేవలను ఉదయం 4:30 గంటలకే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చర్య వల్ల ఇంధన పొదుపు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు చౌకైన రవాణా అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.<br />ఈ వినతిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/petition-to-center-on-change-in-hyderabad-metro-timings/article-7130</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/petition-to-center-on-change-in-hyderabad-metro-timings/article-7130</guid>
                <pubDate>Sat, 28 Mar 2026 23:45:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260328-wa0331.jpg"                         length="106843"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో త్రిణయ ఆరోగ్య కేంద్రం ఘన ప్రారంభం – ఆయుర్వేదానికి ఆధునిక రూపం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>కుత్బుల్లాపూర్ మార్చి 21 లోకల్ గైడ్ :120 ఏళ్ల అపూర్వ వైద్య వారసత్వాన్ని కలిగిన ఆర్య వైద్యశాల, కొట్టక్కల్ హైదరాబాద్‌లో తన ఆధునిక ఆరోగ్య విభాగం “త్రిణయ ఆరోగ్య మరియు చికిత్స కేంద్రం”ను ఘనంగా ప్రారంభించి మరో చరిత్రాత్మక అడుగు వేసింది. బంజారా హిల్స్‌లోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వల్లాల నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజా నరసింహ గారు హాజరుకాగా, ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ డా. పి.ఎం. వారియర్, ప్రధాన కార్యనిర్వాహక అధికారి శ్రీ కె. హరికుమార్, డా. కె. మురళీధరన్, ఆయుర్వేద ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రం సూపరింటెండెంట్ శ్రీ మనోహర్ బండ్ల, వై యు పి రైట్‌కేర్ ప్రతినిధి శ్రీ పి.ఎస్. వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సంప్రదాయ ఆయుర్వేద</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/grand-opening-of-trinaya-arogya-kendra-in-hyderabad-%E2%80%93-a/article-6974"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260321-wa0038.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>కుత్బుల్లాపూర్ మార్చి 21 లోకల్ గైడ్ :120 ఏళ్ల అపూర్వ వైద్య వారసత్వాన్ని కలిగిన ఆర్య వైద్యశాల, కొట్టక్కల్ హైదరాబాద్‌లో తన ఆధునిక ఆరోగ్య విభాగం “త్రిణయ ఆరోగ్య మరియు చికిత్స కేంద్రం”ను ఘనంగా ప్రారంభించి మరో చరిత్రాత్మక అడుగు వేసింది. బంజారా హిల్స్‌లోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వల్లాల నవీన్ యాదవ్ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజా నరసింహ గారు హాజరుకాగా, ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ డా. పి.ఎం. వారియర్, ప్రధాన కార్యనిర్వాహక అధికారి శ్రీ కె. హరికుమార్, డా. కె. మురళీధరన్, ఆయుర్వేద ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రం సూపరింటెండెంట్ శ్రీ మనోహర్ బండ్ల, వై యు పి రైట్‌కేర్ ప్రతినిధి శ్రీ పి.ఎస్. వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సంప్రదాయ ఆయుర్వేద సిద్ధాంతాలను ఆధునిక జీవనశైలితో సమన్వయం చేస్తూ రూపుదిద్దుకున్న ఈ ‘త్రిణయ’ కేంద్రం, ఆరోగ్య సంరక్షణలో సమగ్ర దృష్టిని ప్రతిబింబిస్తోంది. ఇక్కడ అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుల ద్వారా వ్యక్తిగత సంప్రదింపులు అందించబడుతూ, నివారణ ఆరోగ్య సంరక్షణ, ఆహార నియమాలు, జీవనశైలి మార్గదర్శకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.<img src="https://www.localguidenews.com/media/2026-03/img-20260321-wa0037.jpg" alt="IMG-20260321-WA0037" width="1080" height="580"></img></p>
<p>ఈ కేంద్రంలో అభ్యంగ, శిరోధార, పిళిచిల్, కిళి, నస్యం వంటి సాంప్రదాయ చికిత్సలు అందుబాటులో ఉండి, ఒత్తిడి నియంత్రణ, శరీర శుద్ధి, పునరుజ్జీవనం వంటి సేవలను సమగ్రంగా అందిస్తున్నాయి. చర్మం, కేశ సంరక్షణలో కూడా ప్రామాణిక ఆయుర్వేద చికిత్సలు అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత.</p>
<p>త్రిణయలో అందించే అన్ని వైద్య సేవలు ఆర్య వైద్యశాల తయారీ యూనిట్లలో తయారైన ప్రామాణిక ఔషధాల ఆధారంగా నిర్వహించబడుతున్నాయి. కొట్టక్కల్, కంజిక్కోడ్, నంజన్‌గూడ్ ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల ద్వారా 550కు పైగా ఆయుర్వేద ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి.దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల విస్తరణలో భాగంగా ఫ్రాంచైజీ విధానంలోత్రిణయప్రారంభించబడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయుర్వేద సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ కేంద్రం ముందడుగు వేస్తోంది. సంప్రదాయం, శాస్త్రీయ విధానం, ఆధునిక సదుపాయాల సమ్మేళనంతో పట్టణ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరిష్కారాలను అందించడమే ప్రధాన ఉద్దేశం.</p>
<p>1902లో కేరళలోని కొట్టక్కల్‌లో వైద్యరత్నం పి. శంకున్ని వారియర్ స్థాపించిన ఆర్య వైద్యశాల, ఆయుర్వేద వైద్య సేవలు, ఔషధ తయారీ, పరిశోధన, విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా విశ్వసనీయతను సంపాదించింది.హైదరాబాద్‌లో త్రిణయ కేంద్రం ప్రారంభం ద్వారా ఆయుర్వేద సంప్రదాయాన్ని మరింత విస్తరించి, సమకాలీన అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆర్య వైద్యశాల మరో ముందడుగు వేసింది.</p>
<p>త్రిణయ అనగా సంప్రదాయం, శాస్త్రం, ఆధునికత కలయికతో సంపూర్ణ ఆరోగ్యానికి కొత్త దిశా మార్గదర్శకంగా పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/grand-opening-of-trinaya-arogya-kendra-in-hyderabad-%E2%80%93-a/article-6974</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/grand-opening-of-trinaya-arogya-kendra-in-hyderabad-%E2%80%93-a/article-6974</guid>
                <pubDate>Sat, 21 Mar 2026 08:58:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260321-wa0038.jpg"                         length="82278"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఆకుల మహేష్ కుమార్ ఎన్నిక</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): </strong></span></p>
<p>రంగారెడ్డి ప్రాంతానికి చెందిన న్యాయవాది ఆకుల మహేష్ కుమార్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు బి.నారాయణ, కె.చెన్నారెడ్డి, జర్నలిస్ట్ కృష్ణ, వి.నరేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలలో ఆకుల మహేష్ కుమార్ మొత్తం 1085 ఓట్లతో విజయం సాధించారు. ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఆయనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఎన్నికలలో 708, 293, 1001 వంటి ఓట్ల తేడాతో ఇతర అభ్యర్థులు ఉన్నప్పటికీ, మహేష్ కుమార్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా బి.నారాయణ,  చెన్నారెడ్డి, కృష్ణ, వి.నరేందర్ మాట్లాడుతూ..ఆకుల మహేష్ కుమార్ న్యాయవాద వృత్తిలో కష్టపడి పనిచేస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన అంకితభావం, నిబద్ధత వల్లే న్యాయవాదుల నుండి విశేష మద్దతు లభించి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. బార్ కౌన్సిల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/election-of-akula-mahesh-kumar-as-member-of-bar-council/article-6878"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260315-wa0109.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): </strong></span></p>
<p>రంగారెడ్డి ప్రాంతానికి చెందిన న్యాయవాది ఆకుల మహేష్ కుమార్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు బి.నారాయణ, కె.చెన్నారెడ్డి, జర్నలిస్ట్ కృష్ణ, వి.నరేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలలో ఆకుల మహేష్ కుమార్ మొత్తం 1085 ఓట్లతో విజయం సాధించారు. ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఆయనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఎన్నికలలో 708, 293, 1001 వంటి ఓట్ల తేడాతో ఇతర అభ్యర్థులు ఉన్నప్పటికీ, మహేష్ కుమార్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా బి.నారాయణ,  చెన్నారెడ్డి, కృష్ణ, వి.నరేందర్ మాట్లాడుతూ..ఆకుల మహేష్ కుమార్ న్యాయవాద వృత్తిలో కష్టపడి పనిచేస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన అంకితభావం, నిబద్ధత వల్లే న్యాయవాదుల నుండి విశేష మద్దతు లభించి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, న్యాయవ్యవస్థ బలోపేతానికి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకుల మహేష్ కుమార్ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/election-of-akula-mahesh-kumar-as-member-of-bar-council/article-6878</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/election-of-akula-mahesh-kumar-as-member-of-bar-council/article-6878</guid>
                <pubDate>Sun, 15 Mar 2026 15:47:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260315-wa0109.jpg"                         length="88224"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>_వార్షికోత్సవ వేడుకలు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇనిస్ట్యూట్స్  నారాయణగూడ బ్రాంచ్ డిడి కాలనీ బ్రాంచ్</title>
                                    <description><![CDATA[<p>  <span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్ ఫిబ్రవరి 21 ( లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span></p>
<p>డీడీ కాలనీ మరియు నారాయణగూడ నారాయణ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు 21/02/2026న నారాయణగూడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో అత్యంత ఉత్సాహభరితంగా, వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక రంగాలలోని ప్రతిభ, సృజనాత్మకత, విజయాలను ప్రదర్శించారు.కార్యక్రమం సాంప్రదాయ దీపప్రజ్వలనంతో ప్రారంభమై, ప్రిన్సిపాళ్లు శ్రీమతి సవిత గారు మరియు శ్రీమతి విశాఖ గారి స్వాగత ప్రసంగాలతో కొనసాగింది. తమ ప్రసంగాల్లో వారు విద్యాసంస్థ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జీఎం శ్రీ గోపాల్ రెడ్డి గారు, ఏజీఎం శ్రీ బాలపరమేశ్వర రావు గారు, ఆర్ &amp; డి విభాగాధిపతులు శ్రీ మనోహర్ గారు, శ్రీమతి మీనా గారు, శ్రీమతి మహేశ్వరి గారు హాజరయ్యారు. కోఆర్డినేటర్లు శ్రీ ఆజాద్ గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నూర్ గారు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/hyderabad/anniversary-celebrations-narayana-group-of-institutes-narayanaguda-branch-dd-colony/article-6514"><img src="https://www.localguidenews.com/media/400/2026-02/img-20260221-wa0131.jpg" alt=""></a><br /><p> <span style="color:rgb(53,152,219);"><strong>హైదరాబాద్ ఫిబ్రవరి 21 ( లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span></p>
<p>డీడీ కాలనీ మరియు నారాయణగూడ నారాయణ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు 21/02/2026న నారాయణగూడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో అత్యంత ఉత్సాహభరితంగా, వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక రంగాలలోని ప్రతిభ, సృజనాత్మకత, విజయాలను ప్రదర్శించారు.కార్యక్రమం సాంప్రదాయ దీపప్రజ్వలనంతో ప్రారంభమై, ప్రిన్సిపాళ్లు శ్రీమతి సవిత గారు మరియు శ్రీమతి విశాఖ గారి స్వాగత ప్రసంగాలతో కొనసాగింది. తమ ప్రసంగాల్లో వారు విద్యాసంస్థ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జీఎం శ్రీ గోపాల్ రెడ్డి గారు, ఏజీఎం శ్రీ బాలపరమేశ్వర రావు గారు, ఆర్ &amp; డి విభాగాధిపతులు శ్రీ మనోహర్ గారు, శ్రీమతి మీనా గారు, శ్రీమతి మహేశ్వరి గారు హాజరయ్యారు. కోఆర్డినేటర్లు శ్రీ ఆజాద్ గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నూర్ గారు, శ్రీమతి రాధిక గారు పాల్గొన్నారు. ఇక ఈకిడ్స్ వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీమతి సిరిష గారు, శ్రీమతి ప్రవీనా గారు, ఈచాంప్స్ వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీమతి మొబిన్ ఉన్నిసా గారు, శ్రీమతి నసీమ్ ఉన్నిసా గారు, హైస్కూల్ అకడమిక్ డీన్లు శ్రీ ప్రసన్న గారు, శ్రీ మహేష్గారు,పరిపాలనాధికారులు శ్రీ మల్లికార్జున రెడ్డి గారు, శ్రీ జూబేద్ గారు కార్యక్రమాన్ని అలంకరించారు. వారు విద్యార్థులకు ఉత్తేజభరితమైన సందేశాలు అందించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరేపించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/hyderabad/anniversary-celebrations-narayana-group-of-institutes-narayanaguda-branch-dd-colony/article-6514</link>
                <guid>https://www.localguidenews.com/district-news/hyderabad/anniversary-celebrations-narayana-group-of-institutes-narayanaguda-branch-dd-colony/article-6514</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 18:20:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-02/img-20260221-wa0131.jpg"                         length="106578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        