<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/category-229" rel="self" type="application/rss+xml" />
                <generator>Local Guide NEWS RSS Feed Generator</generator>
                <title>Mahabubnagar - Local Guide NEWS</title>
                <link>https://www.localguidenews.com/category/229/rss</link>
                <description>Mahabubnagar RSS Feed</description>
                
                            <item>
                <title>మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు</title>
                                    <description><![CDATA[ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్లు 

- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p><span style="color:rgb(53,152,219);">మహబూబ్నగర్ మే 30 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)</span></p>
<p>మహబూబ్‌నగర్ నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో “ *మహిళా శక్తి సూపర్ మార్కెట్లు* ” ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం కలుగుతుందని ఆయన చెప్పారు.</p>
<p>           మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా, ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి గారు* సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/mahila-shakti-supermarkets-with-women-participation/article-7458</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/mahila-shakti-supermarkets-with-women-participation/article-7458</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:19:13 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ఏకగ్రీవ ఎన్నిక</title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ఏప్రిల్ 16(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div>  </div>
<div>మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు సమావేశమై, గ్రామాల సమస్యలను సమగ్రంగా చర్చించారు.</div>
<div>ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సర్పంచులుఅభిప్రాయపడ్డారు. అనంతరం సంఘం కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.</div>
<div>సంఘ ఉపాధ్యక్షులుగా మహిన్ షేక్ జహంగర్, బొల్గం నాగరాజు; కోశాధికారులుగా సువర్ణమ్మ; ప్రధాన కార్యదర్శులుగా రాములు, శ్రీశైలం యాదవ్; కార్యదర్శి సభ్యులుగా రాజునాయక్, మణిశంకర్; గౌరవ సభ్యులుగా అంజన్ రెడ్డి, మాధురి మల్లేష్‌లను ఎన్నుకున్నారు.</div>
<div>ఈ కార్యక్రమంలో సర్పంచులు సుజాత, మంగమ్మ, వెంకట్ రాములు, శిశికళ తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/edla-shankar-was-unanimously-elected-as-the-president-of-middle/article-7395"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260416-wa0257.jpg" alt=""></a><br /><div> </div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ఏప్రిల్ 16(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div> </div>
<div>మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు సమావేశమై, గ్రామాల సమస్యలను సమగ్రంగా చర్చించారు.</div>
<div>ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సర్పంచులుఅభిప్రాయపడ్డారు. అనంతరం సంఘం కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.</div>
<div>సంఘ ఉపాధ్యక్షులుగా మహిన్ షేక్ జహంగర్, బొల్గం నాగరాజు; కోశాధికారులుగా సువర్ణమ్మ; ప్రధాన కార్యదర్శులుగా రాములు, శ్రీశైలం యాదవ్; కార్యదర్శి సభ్యులుగా రాజునాయక్, మణిశంకర్; గౌరవ సభ్యులుగా అంజన్ రెడ్డి, మాధురి మల్లేష్‌లను ఎన్నుకున్నారు.</div>
<div>ఈ కార్యక్రమంలో సర్పంచులు సుజాత, మంగమ్మ, వెంకట్ రాములు, శిశికళ తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/edla-shankar-was-unanimously-elected-as-the-president-of-middle/article-7395</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/edla-shankar-was-unanimously-elected-as-the-president-of-middle/article-7395</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 19:23:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260416-wa0257.jpg"                         length="113069"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మిడ్జిల్‌లో ‘సంసద్ ఖేల్’ క్రీడల ఘనంగా ప్రారంభం </title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>  </div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 15:(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div>  </div>
<div>మిడ్జిల్ మండల కేంద్రంలో ‘సంసద్ ఖేల్’ క్రీడా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి . కె . అరుణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో స్వప్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా పాల్గొన్న క్రీడాకారులకు టీ-షర్ట్లు పంపిణీ చేసి నిర్వాహకులు ప్రోత్సహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ పల్లె తిరుపతి తహసీల్దార్ స్వప్నమాట్లాడుతూ,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సాహంతోనిర్వహిస్తున్న ‘సంసద్ ఖేల్’ వంటి కార్యక్రమాలు గ్రామీణ యువతకు మంచి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. చిన్న గ్రామాల నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగగలరని, గెలుపోటములనుసమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని యువతకు సూచించారు., క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మొబైల్ మరియు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/grand-opening-of-samsad-khel-sports-in-middle/article-7369"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260415-wa0124.jpg" alt=""></a><br /><div> </div>
<div> </div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 15:(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div> </div>
<div>మిడ్జిల్ మండల కేంద్రంలో ‘సంసద్ ఖేల్’ క్రీడా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి . కె . అరుణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో స్వప్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా పాల్గొన్న క్రీడాకారులకు టీ-షర్ట్లు పంపిణీ చేసి నిర్వాహకులు ప్రోత్సహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ పల్లె తిరుపతి తహసీల్దార్ స్వప్నమాట్లాడుతూ,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రోత్సాహంతోనిర్వహిస్తున్న ‘సంసద్ ఖేల్’ వంటి కార్యక్రమాలు గ్రామీణ యువతకు మంచి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. చిన్న గ్రామాల నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగగలరని, గెలుపోటములనుసమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని యువతకు సూచించారు., క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మొబైల్ మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మొగ్గు చూపితే యువత భవిష్యత్తు మరింత వెలుగొందుతుందని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా అనేక ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని అభిప్రాయపడ్డారు.</div>
<div>ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు, నవీన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/grand-opening-of-samsad-khel-sports-in-middle/article-7369</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/grand-opening-of-samsad-khel-sports-in-middle/article-7369</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 18:56:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260415-wa0124.jpg"                         length="186015"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిజం ముసుగులో  బ్లాక్ మెయిల్ సాగనివ్వం!</title>
                                    <description><![CDATA[ఐక్యత దెబ్బతీస్తే కఠిన చర్యలు – ప్రెస్ క్లబ్ హెచ్చరిక.
- తోటి జర్నలిస్టుపై అసత్య ప్రచారాలు: మెంబర్‌షిప్ రద్దుకు త్వరలో  నిర్ణయం.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/lets-not-allow-blackmail-under-the-guise-of-journalism/article-7367"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260415-wa0123.jpg" alt=""></a><br /><div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)</strong></span></div>
<div>"సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన జర్నలిజం వృత్తిని, కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వేదికగా మార్చుకోవడం అత్యంత దురదృష్టకరం. సీనియర్ ఎడిటర్ చంద్రశేఖర్ గౌడ్ గారిపై మన ఉదయం పత్రికలో  దుష్ప్రచారం కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఇది మొత్తం జర్నలిస్ట్ లోకంపై జరిగిన దాడి అని ప్రెస్ క్లబ్ భావిస్తోంది.</div>
<div> </div>
<div> బుధవారం మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జర్నలిస్టులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో సదురు పత్రికలో వచ్చిన వార్తలను ముక్తకంఠంతో ఖండించారు...</div>
<div> </div>
<div>*జర్నలిస్టుల విలువలకు తిలోదకాలు:*</div>
<div>జర్నలిజం అంటే ప్రజా సమస్యలపై గళం విప్పడం, వాస్తవాలను సమాజానికి చేరవేయడం. కానీ, తోటి జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకుని, అసత్య ఆరోపణలతో వారి ప్రతిష్టను దిగజార్చడం వృత్తి ధర్మానికి విరుద్ధం. ఇలాంటి నీచమైన పద్ధతులు పాటించే వారు జర్నలిస్టులనే పిలిపించుకోవడానికి అనర్హులు. </div>
<div> అదేవిధంగా ప్రెస్ క్లబ్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చేస్తున్న ఆసత్య ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని సభ్యులు స్పష్టం చేశారు... ప్రతి రూపాయి లెక్క చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు...ప్రెస్ క్లబ్ అనేది ఒక గౌరవప్రదమైన వ్యవస్థ. ఇందులో సభ్యులుగా ఉంటూ, వ్యవస్థలోని తోటి సభ్యులపైనే విషం చిమ్మే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు.</div>
<div> </div>
<div>*కఠిన చర్యలకు నిర్ణయం:*</div>
<div> </div>
<div>సదరు వ్యక్తి అనుసరిస్తున్న తీరుపై సమావేశంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చించారు..</div>
<div>జర్నలిస్టుల విలువలను మంటగలుపుతూ, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న సదరు వ్యక్తిపై కేవలం మెంబర్‌షిప్ రద్దు మాత్రమే కాకుండా, చట్టపరమైన చర్యలకు కూడా వెనకాడబోమని స్పష్టం చేస్తున్నాము. త్వరలోనే జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ (DPRO) అధికారులను కలిసి, సదరు వ్యక్తి యొక్క అక్రిడిటేషన్ మరియు ఇతర గుర్తింపులను రద్దు చేయాలని అధికారికంగా కోరడం జరుగుతుంది.</div>
<div> </div>
<div>*జర్నలిస్టుల ఐక్యత ముఖ్యం:*</div>
<div> </div>
<div>వ్యవస్థను భ్రష్టు పట్టించే ఏ ఒక్కరికి మహబూబ్ నగర్  ప్రెస్ క్లబ్ అండగా నిలవదు. విలువల కోసం పనిచేసే ప్రతి జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ రక్షణగా ఉంటుంది, కానీ జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసే వారికి ఇక్కడ స్థానం లేదు. ఇకనైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులందరినీ ఏకం చేసి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా హెచ్చరిస్తోంది.</div>
<div> అదే సమయంలో వాట్సాప్ గ్రూప్ లలో వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని సభ్యులకు స్పష్టం చేయడం జరిగింది... అలాంటి విమర్శలు చేస్తే గ్రూప్ నుంచి తొలగించాలని నిర్ణయించింది..</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/lets-not-allow-blackmail-under-the-guise-of-journalism/article-7367</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/lets-not-allow-blackmail-under-the-guise-of-journalism/article-7367</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 18:50:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260415-wa0123.jpg"                         length="676857"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి</title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>  </div>
<div><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div>  </div>
<div>అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి మిడ్జిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు బరిగెల దేవయ్య తెలిపారు.</div>
<div>ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు సమర్పించబడతాయి. అనంతరం సభ నిర్వహించబడుతుంది. సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది.</div>
<div>ఈ వేడుకలకు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార వర్గ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు, అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మరియు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.</div>
<div>ఈ సందర్భంగా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><div> </div>
<div> </div>
<div><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div> </div>
<div>అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి మిడ్జిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు బరిగెల దేవయ్య తెలిపారు.</div>
<div>ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు సమర్పించబడతాయి. అనంతరం సభ నిర్వహించబడుతుంది. సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది.</div>
<div>ఈ వేడుకలకు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార వర్గ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు, అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మరియు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.</div>
<div>ఈ సందర్భంగా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/make-the-ambedkar-jayanti-program-a-success/article-7346</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/make-the-ambedkar-jayanti-program-a-success/article-7346</guid>
                <pubDate>Mon, 13 Apr 2026 19:36:02 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మసిగుండ్లపల్లిలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం</title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>  </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div>  </div>
<div>మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున సుమారు ఉదయం 6 గంటల సమయంలో, పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రామంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.</div>
<div>తనిఖీల సందర్భంగా సుల్తాన్ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించగా, అది ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యం అని అధికారులు నిర్ధారించారు. వెంటనే సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు మరియు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.</div>
<div>ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మొత్తం 127 భస్తాలు (52 క్వింటాళ్లు 17 కిలోలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడే నిలిపి ఉంచిన అసిఫ్ బోలెరో వాహనాన్ని సీజ్ చేసి మిడ్జిల్ పోలీసులకు అప్పగించారు.</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/massive-ration-rice-seized-in-masigundlapalli/article-7342"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260413-wa0181.jpg" alt=""></a><br /><div> </div>
<div> </div>
<div><span style="color:rgb(224,62,45);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):</strong></span></div>
<div> </div>
<div>మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున సుమారు ఉదయం 6 గంటల సమయంలో, పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రామంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.</div>
<div>తనిఖీల సందర్భంగా సుల్తాన్ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించగా, అది ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యం అని అధికారులు నిర్ధారించారు. వెంటనే సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు మరియు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.</div>
<div>ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మొత్తం 127 భస్తాలు (52 క్వింటాళ్లు 17 కిలోలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడే నిలిపి ఉంచిన అసిఫ్ బోలెరో వాహనాన్ని సీజ్ చేసి మిడ్జిల్ పోలీసులకు అప్పగించారు.</div>
<div>స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ప్రైవేట్ వాహనాల ద్వారా జడ్చర్లలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై అవసరమైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.</div>
<div>రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు</div>
<div>ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ చర్యలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/massive-ration-rice-seized-in-masigundlapalli/article-7342</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/massive-ration-rice-seized-in-masigundlapalli/article-7342</guid>
                <pubDate>Mon, 13 Apr 2026 19:26:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260413-wa0181.jpg"                         length="210501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు  - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు </title>
                                    <description><![CDATA[మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వెల్లడించిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జశ్వంత్ చెల్లా]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/hyderabad-hi-tech-city-yashoda-hospital-doctors-record-346-kidney/article-7305"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260409-wa0174.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>మహబూబ్ నగర్ ఏప్రిల్ 9 (లోకల్ గైడ్ ప్రతినిధి)</strong></span><br />హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి మరియు వారి బృందం ఇప్పటి వరకు 346 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను అత్యంత విజయవంతంగా నిర్వహించి, ఎంతో మంది బాధితులకు పునర్జన్మ ప్రసాదించారు.ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య నిపుణులు కిడ్నీ మార్పిడిలో తాము సాధించిన విప్లవాత్మక పురోగతిని వివరించారు. సాధారణంగా కిడ్నీ మార్పిడికి రక్త గ్రూపులు కలవడం ప్రధానం. అయితే, యశోద హాస్పిటల్స్ బృందం బ్లడ్ గ్రూప్ వేరుగా ఉన్న రోగులకు (ABO-Incompatible Transplant) కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించి, వారు ప్రస్తుతం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా చేయడంలో విజయం సాధించింది.వయోభారంతో సంబంధం లేకుండా చికిత్స: శస్త్రచికిత్సల విషయంలో వయస్సు ఒక అడ్డంకి కాదని యశోద వైద్యులు నిరూపించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులలో కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి, వారి ఆయుష్షును పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్. జశ్వంత్ చల్లా మాట్లాడుతూ.. "కిడ్నీ వైఫల్యంతో బాధపడే రోగులకు డయాలసిస్ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కానీ, కిడ్నీ మార్పిడి వల్ల రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి.మా బృందం సాధించిన ఈ 346 ట్రాన్స్ ప్లాంటు కేవలం సంఖ్య మాత్రమే కాదు, 346 కుటుంబాల్లో నిండిన వెలుగులు. రక్త గ్రూపులు వేరైనా కడ్నీ మార్పిడి సాధ్యమే అన్న అవగాహన ప్రజల్లో పెరగాలి," అని పేర్కొన్నారు.యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిడ్నీ సంబంధిత వ్యాధులకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తూ, దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ గా ఎదుగుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/hyderabad-hi-tech-city-yashoda-hospital-doctors-record-346-kidney/article-7305</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/hyderabad-hi-tech-city-yashoda-hospital-doctors-record-346-kidney/article-7305</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 18:36:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260409-wa0174.jpg"                         length="169574"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం</title>
                                    <description><![CDATA[<p><br /><br /><span style="color:rgb(185,106,217);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 7(లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కే.మహేష్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తన సేవా వివరాలు, గత అనుభవాలను జిల్లా ఎస్పీ గారికి వివరించారు.<br />ఇంతకుముందు జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన నాగార్జున గౌడ్ గారిని పరిపాలనా కారణాలతో మహబూబ్‌నగర్ సీసీఎస్ (Crime and Criminal Tracking System) విభాగానికి బదిలీ చేయడం జరిగినది. ఆయన సేవలను అధికారులు ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో కూడా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.<br />కే.మహేష్ గారు 2012 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సబ్ ఇన్స్పెక్టర్గా సేవలు అందించి ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. 2023 సంవత్సరంలో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/kemahesh-takes-charge-as-rural-ci-of-judges/article-7265"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260407-wa0185.jpg" alt=""></a><br /><p><br /><br /><span style="color:rgb(185,106,217);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 7(లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కే.మహేష్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తన సేవా వివరాలు, గత అనుభవాలను జిల్లా ఎస్పీ గారికి వివరించారు.<br />ఇంతకుముందు జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన నాగార్జున గౌడ్ గారిని పరిపాలనా కారణాలతో మహబూబ్‌నగర్ సీసీఎస్ (Crime and Criminal Tracking System) విభాగానికి బదిలీ చేయడం జరిగినది. ఆయన సేవలను అధికారులు ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో కూడా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.<br />కే.మహేష్ గారు 2012 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సబ్ ఇన్స్పెక్టర్గా సేవలు అందించి ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. 2023 సంవత్సరంలో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన అనంతరం సూర్యాపేట ఎస్‌బీఐ మరియు కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి విశేష అనుభవాన్ని సంపాదించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం వంటి అంశాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది.<br />ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు కే.మహేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జడ్చర్ల రూరల్ పరిధిలో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచే విధంగా సేవలు అందించాలని సూచనలు చేశారు.<br />కే.మహేష్ గారు మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జడ్చర్ల రూరల్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, నేరాలను అరికట్టడం, యువతను చట్ట విరుద్ధ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/kemahesh-takes-charge-as-rural-ci-of-judges/article-7265</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/kemahesh-takes-charge-as-rural-ci-of-judges/article-7265</guid>
                <pubDate>Tue, 07 Apr 2026 19:39:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260407-wa0185.jpg"                         length="191399"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామాభివృద్ధికి గ్రామసభలే బలమైన వేదిక: స్పెషల్ ఆఫీసర్ అంబిక</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 2(లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహణ<br />మిడ్జిల్  మండల పరిధిలోని పెద్దగుండ్ల తండా గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అంబిక ముఖ్య అతిథిగా హాజరై గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామసభలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు, అవసరాలు నేరుగా వెల్లడించే వేదికలుగా గ్రామసభలు నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే గ్రామసభలలో చర్చలు, పారదర్శకత అవసరమని స్పష్టం చేశారు.<br />గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు పై గ్రామస్తులతో చర్చించి వారి సూచనలు స్వీకరించారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్, పథకాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/special-officer-ambika-said-that-gram-sabhas-are-the-strongest/article-7174"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260402-wa0163.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 2(లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహణ<br />మిడ్జిల్  మండల పరిధిలోని పెద్దగుండ్ల తండా గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అంబిక ముఖ్య అతిథిగా హాజరై గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.<br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామసభలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు, అవసరాలు నేరుగా వెల్లడించే వేదికలుగా గ్రామసభలు నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే గ్రామసభలలో చర్చలు, పారదర్శకత అవసరమని స్పష్టం చేశారు.<br />గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు పై గ్రామస్తులతో చర్చించి వారి సూచనలు స్వీకరించారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్, పథకాల ఎంపిక, స్వచ్ఛత, తాగునీటి సమస్యలు, రహదారుల పరిస్థితిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.<br />ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శైలజ మాట్లాడుతూ గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అంగన్వాడి టీచర్ మాధవి, ఆశ వర్కర్ సుగుణ గ్రామంలోని ఆరోగ్య, పోషణ సేవలపై వివరాలు అందించారు.<br />సర్పంచ్ రాజు నాయక్ మరి మరియు ఉప సర్పంచ్ శ్రీను నాయక్  గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వార్డ్ మెంబర్లు భాస్కర్ నాయక్, ఉన్ని, రంగమ్మలు తమ తమ వార్డుల సమస్యలను గ్రామసభలో ప్రస్తావించారు.<br />గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను తెలియజేసి అధికారుల నుండి హామీలు పొందారు. గ్రామసభల ద్వారా గ్రామాభివృద్ధి వేగవంతమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. <br />ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, నాయకులు మధు నాయక్ లక్ష్మణ్ నాయక్ వెంకటేష్ నాయక్ శంకర్ నాయక్ కృష్ణా నాయక్ గణేష్ నాయక్ రేఖ నాయక్ గణేష్ నాయక్ గోరియానాయక్ రాజు నాయక్ గ్రామస్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/special-officer-ambika-said-that-gram-sabhas-are-the-strongest/article-7174</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/special-officer-ambika-said-that-gram-sabhas-are-the-strongest/article-7174</guid>
                <pubDate>Thu, 02 Apr 2026 18:38:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260402-wa0163.jpg"                         length="153221"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><span style="background-color:rgb(236,240,241);color:rgb(53,152,219);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>మండల కేంద్రానికి చెందిన పరుశవేది–మాధవి దంపతుల కుమార్తె వివాహం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ శుభవివాహానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వేర్వేరు సమయాల్లో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా, పరస్పర సహకారంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేసి, సమాజంలో ఇలాంటి శుభకార్యాలు సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా నూతన దంపతులకు ఆశీస్సులు అందజేస్తూ, వారి భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.<br />వివాహ వేడుకకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి నెలకొల్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి  బాద్మీ దృవ, వెంకటయ్య, గౌస్, ఆదాం, ఉస్మాన్, జహీర్, శివ, నరసింహ గుప్తా, వెంకట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/a-grand-wedding-ceremony-with-the-blessings-of-public-representatives/article-7167"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260401-wa0174.jpg" alt=""></a><br /><p> </p>
<p><span style="background-color:rgb(236,240,241);color:rgb(53,152,219);"><strong>మిడ్జిల్ ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>మండల కేంద్రానికి చెందిన పరుశవేది–మాధవి దంపతుల కుమార్తె వివాహం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ శుభవివాహానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వేర్వేరు సమయాల్లో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా, పరస్పర సహకారంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేసి, సమాజంలో ఇలాంటి శుభకార్యాలు సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా నూతన దంపతులకు ఆశీస్సులు అందజేస్తూ, వారి భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.<br />వివాహ వేడుకకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి నెలకొల్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి  బాద్మీ దృవ, వెంకటయ్య, గౌస్, ఆదాం, ఉస్మాన్, జహీర్, శివ, నరసింహ గుప్తా, వెంకట్ రెడ్డి, రమేష్, విజయ్ గుప్తా, భాస్కరాచారి, సర్ధార్, ఖాధర్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.<br />సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన వివాహ కార్యక్రమాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. గ్రామంలో సామాజిక ఐక్యతను ప్రతిబింబించేలా అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.<br />మొత్తం మీద ఈ వివాహ వేడుక ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించగా, ప్రజాప్రతినిధుల హాజరు వేడుకకు మరింత విశిష్టతను తీసుకువచ్చింది.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/a-grand-wedding-ceremony-with-the-blessings-of-public-representatives/article-7167</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/a-grand-wedding-ceremony-with-the-blessings-of-public-representatives/article-7167</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 18:45:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260401-wa0174.jpg"                         length="385254"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జడ్చర్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(53,152,219);"><strong>మిడ్జిల్ , ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>జడ్చర్ల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనంపల్లి అనిరుద్ రెడ్డి  చేతుల మీదుగా పెద్దగుడ్ల గ్రామపంచాయతీకి చెందిన మూడవత్ సక్రి కి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు.<br />ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేగవత్ రాజు, ఉప సర్పంచ్ అంగోతు శ్రీను నాయక్ పాల్గొని చెక్కును లబ్ధిదారునికి అందించారు. కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, శ్రీను నాయక్,స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/distribution-of-cm-relief-fund-checks-among-judges/article-7162"><img src="https://www.localguidenews.com/media/400/2026-04/img-20260401-wa0160.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(53,152,219);"><strong>మిడ్జిల్ , ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):</strong></span></p>
<p>జడ్చర్ల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనంపల్లి అనిరుద్ రెడ్డి  చేతుల మీదుగా పెద్దగుడ్ల గ్రామపంచాయతీకి చెందిన మూడవత్ సక్రి కి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు.<br />ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేగవత్ రాజు, ఉప సర్పంచ్ అంగోతు శ్రీను నాయక్ పాల్గొని చెక్కును లబ్ధిదారునికి అందించారు. కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, శ్రీను నాయక్,స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/distribution-of-cm-relief-fund-checks-among-judges/article-7162</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/distribution-of-cm-relief-fund-checks-among-judges/article-7162</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 17:34:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-04/img-20260401-wa0160.jpg"                         length="137236"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథంలో మహబూబ్ నగర్</title>
                                    <description><![CDATA[2026–27 తొలి కార్పొరేషన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.localguidenews.com/district-news/mahabubnagar/mahbub-nagar-on-the-path-of-development-beyond-parties/article-7121"><img src="https://www.localguidenews.com/media/400/2026-03/img-20260328-wa0188.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>మహబూబ్ నగర్ మార్చ్ 28 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)</strong></span></p>
<p>మహబూబ్ నగర్ నగర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌ను నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మహబూబ్ నగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్‌గా మారిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో దీన్ని సమర్థవంతంగా అమలు చేసి నగరానికి అద్భుతంగా అభివృద్ధి చేద్దాం అన్నారు. గతంలో బడ్జెట్‌లో ఉన్న లోటును దశలవారీగా భర్తీ చేయడానికి కృషి చేయాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నగర అభివృద్ధి ఒక్కరి వల్ల సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే సాధ్యం అని ఆయన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆదాయ వనరులను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, పన్నుల వసూళ్లను పెంపొందించాలని సూచించారు. ముఖ్యంగా ఆస్తి పన్నుల వసూళ్లు 100 శాతం జరిగితేనే ప్రతి డివిజన్‌లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.</p>
<p>                ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయి ఖర్చు పారదర్శకంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని, నిధులను సమర్థవంతంగా వినియోగిస్తేనే మహబూబ్ నగర్‌ను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసే అవకాశం మీకు లభించిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఆయన సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. సభలో అభినందనలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>District News</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.localguidenews.com/district-news/mahabubnagar/mahbub-nagar-on-the-path-of-development-beyond-parties/article-7121</link>
                <guid>https://www.localguidenews.com/district-news/mahabubnagar/mahbub-nagar-on-the-path-of-development-beyond-parties/article-7121</guid>
                <pubDate>Sat, 28 Mar 2026 19:25:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.localguidenews.com/media/2026-03/img-20260328-wa0188.jpg"                         length="158451"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Ram Reddy]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        