జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన శాంతి చర్చల కమిటీ నేతలు.
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి.కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ని కోరిన నేతలు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందజేసిన శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదు.గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డి కి ఉంది.ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం.మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం..
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 May 2025 17:43:05
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ వాంఖడే స్టేడియంలో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ తో ప్రారంభమైంది....
Comment List