National
National 

ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ

 ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ లోకల్ గైడ్: భార‌త్‌కు చెందిన క్వాడ్‌కాప్ట‌ర్‌ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వ‌ద్ద ఎయిర్‌స్పేస్ ఉల్లంఘించిన‌ట్లు పాక్ ఆరోపించింది. మ‌రో వైపు ఓ దౌత్య‌వేత్త‌తో పాటు ఏడుగురు సిబ్బంది వాఘా బోర్డ‌ర్ రూట్లో పాక్‌లోకి ప్ర‌వేశించారు.  ఇస్లామాబాద్‌: నియంత్రణ రేఖ వ‌ద్ద భార‌త్‌కు చెందిన క్వాడ్‌కాప్ట‌ర్‌ను పాకిస్థాన్ ఆర్మీ  కూల్చివేసింది. ఎల్వోసీ వ‌ద్ద ఎయిర్‌స్పేస్ ఉల్లంఘించిన‌ట్లు...
Read More...
National 

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళి

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళి లోకల్ గైడ్ : పహల్గాం ఉగ్రదాడి మృతులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నివాళులు JK Assembly | ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్‌ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించింది. JK...
Read More...
National 

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో  భారీ ఎన్‌కౌంటర్‌ లోకల్ గైడ్: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్. 28 మంది మావోయిస్టులు మృతి  తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌ ఏప్రిల్ 26 : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల...
Read More...
National 

పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భారత్ తన అన్వేషణను ముమ్మరం చేసింది.

పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భారత్ తన అన్వేషణను ముమ్మరం చేసింది. శుక్రవారం నాడు, సాయుధ పోలీసులు మరియు సైనికులు భారత కాశ్మీర్‌లోని ఇళ్ళు మరియు అడవులను ఉగ్రవాదుల కోసం వెతుకుతూ గాలింపు చేపట్టారు, ఈ వారం ప్రారంభంలో 26 మంది పౌరులు మరణించిన తరువాత భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి భారత సైన్యాధిపతి ఆ ప్రాంతాన్ని సందర్శించారు - దాదాపు 20 సంవత్సరాలలో పౌరులపై జరిగిన అత్యంత...
Read More...
National 

"పాకిస్థాన్ పౌరులను గుర్తించి, వారిని తిరిగి పంపించండి": రాష్ట్ర ముఖ్యమంత్రులకు అమిత్ షా ఆదేశం

లోకల్ గైడ్ :కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని ముఖ్యమంత్రులకు కఠినమైన ఆదేశాలు జారీ చేస్తూ, వారి రాష్ట్రాలలో నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను గుర్తించి, వారు దేశం విడిచి వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భద్రతాపరమైన ఆందోళనలుపెరిగిన నేపథ్యంలో ఇది జరిగింది.వార్తా సంస్థ...
Read More...
National  Business 

భయం పుట్టిస్తున్న బంగారం ధరలు!... సామాన్య ప్రజల్లో వణుకే

భయం పుట్టిస్తున్న బంగారం ధరలు!... సామాన్య ప్రజల్లో వణుకే లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశవ్యాప్తంగా బంగారం ధరలు  విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు బంగారం  కొనడానికే వెనకడుగు వేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఒకరోజు ధరలు తగ్గితే మరో రోజు దానికి రెండింతలు పెరిగిపోతుంది. తద్వారా ఫంక్షన్లు లేదా పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు  బంగారం ధరలను చూసి...
Read More...
Viral  National 

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని ఆ లేఖలో రాసి ఉంది. Indigo Flight : విమానాల్లో బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లు, ఈ మెయిల్‌లు, లేఖల ద్వారా బెదిరించడం అనేది ఇప్పుడు...
Read More...
National 

 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?

 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..? లోక‌ల్ గైడ్: Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం సుంకాలు విధిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం...
Read More...
National 

ధ‌ర‌ల్లో మార్పులు చేయ‌వ‌ద్దు, ఆయిల్ కంపెనీల‌కు కేంద్ర సూచ‌న 

 ధ‌ర‌ల్లో మార్పులు చేయ‌వ‌ద్దు, ఆయిల్ కంపెనీల‌కు కేంద్ర సూచ‌న  లోక‌ల్ గైడ్ :   డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్‌ ధరలు పెరుగుతాయని వాహనదారులు భావించారు. అయితే ఈ ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై ఉండబోదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.ఎక్సైజ్‌ సుంకం పెంపును ఆయిల్‌ కంపెనీలే భరిస్తాయని కేంద్ర ప్రభుత్వం వివరణ...
Read More...
National 

బంగ్లాదేశ్ నేత యూనుస్‌తో ప్ర‌ధాని మోదీ భేటీ

బంగ్లాదేశ్ నేత యూనుస్‌తో ప్ర‌ధాని మోదీ భేటీ లోక‌ల్ గైడ్ :థాయిల్యాండ్‌లోని బ్యాంగ్‌కాక్‌లో జ‌రుగుతున్న బిమ్స్‌టెక్ శిఖ‌రాగ్ర స‌మావేశాల్లో ప్ర‌ధాని మోదీ పాల్గొన్నారు. అక్క‌డ ఇవాళ ఆయ‌న బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజ‌ర్ మొహ‌మ్మ‌ద్ యూనుస్‌ను క‌లిశారు. ఆ ఇద్ద‌రూ క‌రాచ‌ల‌నం చేసుకున్నారు. ప‌లు అంశాల‌పై మాట్లాడారు. బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాను తొల‌గించిన త‌ర్వాత .. యూనుస్‌తో మోదీ భేటీ అయ్యారు. బంగ్లాలో...
Read More...
National 

ట్రంప్ టారిఫ్స్ ప్రకటనపై ఉత్కంఠ..

ట్రంప్ టారిఫ్స్ ప్రకటనపై ఉత్కంఠ.. లోకల్ గైడ్: US ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అర్ధరాత్రి 1.30గం.లకు (భారత కాలమానం ప్రకారం) దిగుమతులపై టారిఫ్స్ ప్రకటించనున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్స్ పెరిగితే అమెరికన్ కంపెనీలు ఆ భారాన్ని ఎగుమతిదారులపై వేస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైట్ హౌజ్ మీడియా సెక్రటరీ కరోలిన్...
Read More...
National 

రాజ‌కీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు......

రాజ‌కీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు...... లోక‌ల్ గైడ్ :రాజ‌కీయాలు త‌న‌కు ఫుల్ టైం జాబ్ కాదు అని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు. తానొక సాధువును మాత్ర‌మే అన్నారు. భ‌విష్య‌త్తులో యోగి దేశ ప్ర‌ధాని అవుతారని వినిపిస్తున్న ఊహాగానాల‌కు ఆయ‌న చెక్ పెట్టేశారు. పీటీఐ వార్తాసంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు వ్య‌క్తిగ‌త అంశాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు...
Read More...