District News
Ranga Reddy
ఏప్రిల్ 5 వ తేదీన జరిగే హిందూ సమ్మేళనంను జయప్రదం చేయండి.
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):
ఏప్రిల్ 5వ తేదీన జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బుద్వేల్ రైల్వే స్టేషన్ బస్తీ హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు ఎద్దుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు....