The World
The World 

రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ

రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కెనడా పర్యటనలో ఎలాంటి మార్పులేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కెనడాలో రేపటి నుండి మూడు రోజుల పాటు జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. జూన్ 15 నుండి 17 వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందులో పాల్గొనాలని ప్రధానిని కోరుతూ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఇటీవల ఫోన్...
Read More...
The World 

ఆపరేషన్ సిందూర్ తాలూకు ప్రభావం కొనసాగుతూనే ఉంది: భారత్‌పై ఒత్తిడి ఎదుర్కొంటున్న పాక్ – సహకారం కోసం తుర్కీ, అజర్‌బైజాన్‌కి షహబాజ్ షరీఫ్ పర్యటన

ఆపరేషన్ సిందూర్ తాలూకు ప్రభావం కొనసాగుతూనే ఉంది: భారత్‌పై ఒత్తిడి ఎదుర్కొంటున్న పాక్ – సహకారం కోసం తుర్కీ, అజర్‌బైజాన్‌కి షహబాజ్ షరీఫ్ పర్యటన భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత సైనికంగా తాత్కాలికంగా నిలిచిన ఘర్షణలు ఇప్పుడు రాజకీయ, దౌత్య స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని బహిర్గతం చేయడంలో భారత్ చురుగ్గా ఉన్న తరుణంలో, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తుర్కీ, అజర్‌బైజాన్, ఇరాన్, తజికిస్థాన్‌లకు మే 25–30 మధ్యలో పర్యటన చేయబోతున్నారు. ఈ దేశాల పర్యటన భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కి మద్దతుగా నిలిచిన దేశాలతో సంబంధాలను బలపరచాలన్న ఉద్దేశంతోనే జరుగుతున్నదిగా అంచనా వేయబడుతోంది.
Read More...
The World 

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గిన 2021 ఆపరేషన్‌పై పెంటగాన్ సమగ్ర సమీక్ష

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గిన 2021 ఆపరేషన్‌పై పెంటగాన్ సమగ్ర సమీక్ష వాషింగ్టన్, మే 21: 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిన సందర్భంగా చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులు, మరియు కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది అమెరికన్ సైనికులు, 170 మంది పౌరుల మృతి కేసును పునఃపరిశీలించేందుకు పెంటగాన్ (US Department of Defense) సమగ్ర సమీక్ష ప్రారంభించనుందని బుధవారం ప్రకటించింది. ఈ సమీక్ష ఉద్దేశ్యం పూర్తి పారదర్శకతతో బాధ్యతను నిర్ధారించుకోవడం, గతంలో జరిగిన పరిశోధనలపైనే కాదు, నిర్ణయాల నేపథ్యంలో తీసుకున్న చర్యలపై సమగ్రమైన అవగాహన కల్పించడమని పేర్కొంది.
Read More...
The World 

లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు ఆమీర్ హంఝా గాయాలు – లాహోర్‌లో ఆసుపత్రిలో చికిత్స

లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు ఆమీర్ హంఝా గాయాలు – లాహోర్‌లో ఆసుపత్రిలో చికిత్స లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన ఆమీర్ హంఝా, పాకిస్తాన్‌లోని లాహోర్లో తన నివాసంలో జరిగిన గృహ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ వార్త వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో అతనిపై గన్‌దాడి జరిగిందని, ఇది పగ చర్యగా చేపట్టిన హత్యాయత్నమని పుకార్లు చెలరేగాయి. అయితే పాకిస్తాన్ భద్రతా అధికారుల ప్రకారం, ఇప్పటి దర్యాప్తు ప్రకారం ఇది ఎటువంటి ఉగ్రవాద దాడి కాదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన గృహ సంఘటన అని తేలింది. 1990లలో హఫీజ్ సయీద్‌తో కలిసి లష్కరే తోయిబా స్థాపించిన ఆమీర్ హంఝా, ఈ ఉగ్ర సంస్థకు ప్రచారం, సభ్యుల నియామకం, నిధుల సేకరణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించాడు. అతని వ్యతిరేకత భారత్‌పై మాత్రమే కాక, మానవత్వంపై కూడా స్పష్టంగా ప్రతిఫలించిందని నిపుణులు పేర్కొంటున్నారు. 26/11 ముంబై దాడుల వంటి ఘోర ఘటనల వెనక అతని మతపరమైన భద్రతా బోధనలు, ప్రేరణల ప్రభావం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2018లో పాకిస్తాన్ ప్రభుత్వం లష్కర్‌ను నిఘా జాబితాలో పెట్టిన తర్వాత, హంఝా "జైష్-ఎ-మన్కఫా" అనే కొత్త ఉగ్ర సంస్థను స్థాపించాడు. భారత భద్రతా సంస్థల ప్రకారం, ఈ సంస్థ భారత దేశ వ్యతిరేక చర్యలు పాక్ భూభాగం నుంచే సాగిస్తున్నట్లు అంచనా. ఆయన మీద ప్రస్తుతం అమెరికా సహా అనేక దేశాలు నిషేధం విధించి ఉన్నాయి. ఇలాంటి శక్తివంతమైన ఉగ్రవాది గాయపడటం వలన, ఇది సాధారణ గృహ ప్రమాదమేనా లేక అంతర్గత ప్రతీకార చర్యల ఫలితమా అన్నదానిపై అంతర్జాతీయంగా కూడా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
Read More...
The World 

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ విజయంలా కనిపించినా... జాక్‌పాట్ కొట్టిన పాకిస్తాన్! - Local Guide

 ఆపరేషన్ సిందూర్‌లో భారత్ విజయంలా కనిపించినా... జాక్‌పాట్ కొట్టిన పాకిస్తాన్! - Local Guide ఆపరేషన్ సిందూర్'లో భారతదేశం విజయం సాధించినప్పటికీ, పాకిస్తాన్ కీలక రంగాలలో జాక్‌పాట్‌ను తాకినట్లు విశ్లేషణ ఎలా వెల్లడిస్తుందో తెలుసుకోండి. ఈ సంక్లిష్ట పరిస్థితి యొక్క చిక్కులను లోకల్ గైడ్‌తో అన్వేషించండి, ఇక్కడ మేము అంతర్జాతీయ డైనమిక్స్ మరియు పాకిస్తాన్ ఆర్థిక లాభాలను పరిశీలిస్తాము.
Read More...
The World 

అక్క‌డ వ‌ణికించిన భూకంపం.....

అక్క‌డ వ‌ణికించిన భూకంపం..... లోక‌ల్ గైడ్ : తాలిబన్ పాలనలో ఉన్న అప్ఘానిస్థాన్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకటించింది. భూకంప కేంద్రం భూమికి 140 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు వెల్లడించింది. అయితే, ఈ భూకంపంతో ప్రాణ లేదా ఆస్తి నష్టం గురించి...
Read More...
The World 

మ‌ళ్ళీ రాబోతున్న క‌రోనా మ‌హ‌మ్మారి....

 మ‌ళ్ళీ రాబోతున్న క‌రోనా మ‌హ‌మ్మారి.... లోక‌ల్ గైడ్ : ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. ఆసియాలోని కొన్ని దేశాల్లో కొత్త కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ఆరోగ్యశాఖలు అప్రమత్తమయ్యాయి.ప్రస్తుతానికి హాంకాంగ్‌, సింగపూర్‌ దేశాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్‌లో కరోనా కేసులు...
Read More...
The World 

స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు జంకుతున్నారు...ఎందుకో తెలుసా 

స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు జంకుతున్నారు...ఎందుకో తెలుసా  లోక‌ల్ గైడ్ :ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా, వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలంటే జంకుతున్నారు. "పాక్‌పై నమ్మకం లేదు, ఎప్పుడు కాల్పులు జరుగుతాయో తెలీదు" అని వారు ఆందోళన...
Read More...
The World 

పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ

పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ ప్రస్తుతం భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌లో చిక్కుకుపోయినట్టు వెల్లడించారు. గురువారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోతో పాటు పోస్ట్ చేస్తూ, “ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఉన్నాను. ఇండియాతో ఉన్న ఉద్రిక్తతల వల్ల అన్ని విమానాశ్రయాలు మూసివేశారు. మీ అందరి సందేశాలు, ఆలోచనలు చూసి ఎంతో ఆనందంగా...
Read More...
The World 

'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...

'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే... పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైనవారికి న్యాయం చేసేందుకు భారత త్రివిధ దళాలు పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ చర్యకు "ఆపరేషన్‌ సింధూర్‌" అనే పేరు పెట్టడంపై జాతి ఆసక్తిగా చూచింది. అసలు ఈ పేరుకి ప్రేరణ ఇచ్చింది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడే. బైసరన్ లోయలో 28 మంది పౌరులను...
Read More...
The World 

గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఎలుక!..

గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఎలుక!.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఒక ఎలుక మన ఇంట్లో ఎక్కడ కనపడినా దాన్ని చంపే వరకు మనం వదిలిపెట్టం. కానీ ఎలుక యొక్క తెలివి, తన మైండ్ తో ఒక దేశాన్ని కాపాడగలిగిందంటే మీరు నమ్ముతారా?.. అయితే తాజాగా బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు...
Read More...
The World 

మోదీ థాయ్ లాండ్ ప‌ర్య‌ట‌న‌

మోదీ థాయ్ లాండ్ ప‌ర్య‌ట‌న‌ లోక‌ల్ గైడ్:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ థాయ్‌ రాజధాని బ్యాంకాక్  చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రఆహ్వానం మేరకు ప్రధాని మోదీ థాయ్‌ పర్యటకు వెళ్లారు. ఇవాళ, రేపు ఆ దేశంలో పర్యటించనున్నారు....
Read More...