కొడుకు కల నెరవేర్చేందుకు భూమి విక్రయించిన తండ్రి..

కొడుకు కల నెరవేర్చేందుకు భూమి విక్రయించిన తండ్రి..

లోకల్ గైడ్:

14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో శతకం బాదిన వైభవ్ సూర్యవంశీ.14 ఏళ్ల వయసులోనే కేవలం 35 బంతుల్లో శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పది ఏళ్ల వయసులోనే రోజూ 600 బంతులు ఆడే పట్టుదల అతడికి ఉండేది. అలా కొడుకు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అతని తండ్రి తీవ్ర త్యాగం చేసి, తమ భూమిని కూడా అమ్ముకున్నాడు.

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ ఆటగాడు వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. బీహార్‌కు చెందిన ఈ చిన్ని విజేత ఇప్పటికే ఐపీఎల్ వేలంలోనే చరిత్ర సృష్టించాడు. ఈ యువ క్రికెటర్ను తమ జట్టులోకి తీసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ కోటి రూపాయలు వెచ్చించింది. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు అతని తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. పుడమి బుగ్గలతో ఆకట్టుకునే ఈ కుర్రాడికి ప్రస్తుతం వయసు 14 సంవత్సరాలు 32 రోజులు మాత్రమే. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 35 బంతుల్లోనే శతకం బాదేశాడు. అతని దాడికి గుజరాత్ బౌలర్లు తేలిపోవాల్సి వచ్చింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia