కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు
By Ram Reddy
On
హైదరాబాద్( లోకల్ గైడ్) :
కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం కనిపించడం లేదని ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఫసి హుస్సేన్ రవాణా శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేశారు మెహదీపట్నం నుంచి కొల్లూరు వెళ్లడానికి గంటకు ఒక బస్సు చేయాలని ఆయన కోరారు ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సు వేయాలని ఆయన కోరారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 May 2025 11:28:59
హైదరాబాద్, మే 30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చివరికి తన ‘శాపం’ను బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ (PBKS)పై ఘన...
Comment List