ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

కామారెడ్డి ,లోకల్ గైడ్ :

 నిరుద్యోగ యువతలకు ఎస్.బి.ఐ , స్వరాజ సంస్థ సంయుక్తంగా నెల రోజుల పాటు ఉచితంగా నైపుణ్య శిక్షణ  కల్పించారు . సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి నిర్వహకులు ధ్రువ పత్రాలు అందచేశారు . ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కు 12000  రూపాయలు , 6200 రూపాయలు నగదు అందించారు . 35 మంది నిరుద్యోగ యువతలకు గ్రామ స్వరాజ్య సంస్థ వారు మంగళవారం నైపుణ్య ధృవపత్రాలు అందజేశారు . ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ కోఆర్డినేటర్ ఆర్ .భానుప్రియ, కుప్రియాల్  ఐకెపి  ఆంజనేయులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు భిక్కనూర్ లింగవ్వ , గ్రామ ప్రధాన కార్యదర్శి ఎస్. సంతోష్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ జె.నాగరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కూడలి సాయిలు, మిల్క్ సెంటర్ చైర్మన్ పి. ప్రతాపరెడ్డి, గ్రామ కరోబార్  భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ