నేటి నుంచి బీటింగ్ రీట్రీట్ పునః ప్రారంభం

 నేటి నుంచి బీటింగ్ రీట్రీట్ పునః ప్రారంభం

లోక‌ల్ గైడ్ :
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులతో నిర్వహించే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పంజాబ్‌లోని మూడు జాయింట్ చెక్‌పోస్టుల వద్ద ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం నేటి సాయంత్రం నుంచే తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అయితే, ఈ సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ముఖ్యంగా బీటింగ్ రీట్రీట్ సమయంలో పాకిస్తాన్ బార్డర్ గేట్లు తెరిచేలా అధికారులు సూచనలు జారీ చేశారు.తొలిరోజు ఈ కార్యక్రమాన్ని కేవలం మీడియా ప్రతినిధులకే అనుమతిస్తారు. ఇక రేపటి నుంచే సాధారణ ప్రజానీకానికి కూడా కార్యక్రమం వీక్షించేందుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీధర్ బాబు రాజకీయ జీవితం: చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిలువెత్తు రూపం శ్రీధర్ బాబు రాజకీయ జీవితం: చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిలువెత్తు రూపం
తెలంగాణలో ప్రజల మద్దతుతో మలమలలాడుతున్న రాజకీయ నాయకుల్లో ముఖ్యుడైన బండి శ్రీధర్ బాబు, రాజకీయాల పట్ల నిజమైన అంకితభావాన్ని కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఈయన ప్రస్తుత...
వీరోచిత త్యాగానికి ప్రతీక – అజయ్ అహుజా జీవితం దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం
మహబూబా ముఫ్తీ జీవితం: జమ్మూ కశ్మీర్ తొలి మహిళా సీఎం, రాజకీయ పోరాటానికి మరో పేరు
రాజా రామ్మోహన్ రాయ్ జయంతి: సమాజ సంస్కర్త జీవితాన్ని స్మరిస్తూ దేశవ్యాప్తంగా నివాళులు
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025: ప్రకృతిని పరిరక్షిద్దాం, భవిష్యత్‌ను బలోపేతం చేసుకుందాం
తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గిన 2021 ఆపరేషన్‌పై పెంటగాన్ సమగ్ర సమీక్ష