రేప‌టి నుంచి  హైదరాబాద్ మెట్రో ఛార్జీల త‌గ్గింపు...

రేప‌టి నుంచి  హైదరాబాద్ మెట్రో ఛార్జీల త‌గ్గింపు...

లోక‌ల్ గైడ్ 
హైదరాబాద్ మెట్రో ఛార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి రానుంది. తాజాగా సవరించిన ఛార్జీల ప్రకారం, కనీస టికెట్ ధరను రూ.12 నుంచి రూ.11కి తగ్గించారు. గరిష్ఠ ఛార్జీ రూ.75 నుంచి రూ.69కి తగ్గించబడింది.

మిగతా టికెట్ ధరల సవరింపు వివరాలు ఇలా ఉన్నాయి:

    0–2 కి.మీ వరకు: రూ.12 నుంచి రూ.11కి

    2–3 కి.మీ వరకు: రూ.18 నుంచి రూ.17కి

    4–6 కి.మీ వరకు: రూ.30 నుంచి రూ.28కి

    6–9 కి.మీ వరకు: రూ.40 నుంచి రూ.37కి

    9–12 కి.మీ వరకు: రూ.50 నుంచి రూ.47కి

    12–15 కి.మీ వరకు: రూ.55 నుంచి రూ.51కి

    15–18 కి.మీ వరకు: రూ.60 నుంచి రూ.56కి

    18–21 కి.మీ వరకు: రూ.66 నుంచి రూ.61కి

    21–24 కి.మీ వరకు: రూ.70 నుంచి రూ.65కి

    24 కి.మీ పైగా: రూ.75 నుంచి రూ.69కి

ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచిన తర్వాత ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఈ తగ్గింపును ప్రకటించారు. తాజా ధరలు శనివారం నుంచే అమలులోకి రానున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

భారత మౌలిక సదుపాయాల రంగంలో అవినీతి చెరగని ముద్ర: నిర్మాణ నాణ్యతపై తీవ్ర ప్రభావం భారత మౌలిక సదుపాయాల రంగంలో అవినీతి చెరగని ముద్ర: నిర్మాణ నాణ్యతపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్:దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల రంగం, అవినీతి, నిర్వాహక లోపాలు, మరియు నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలతో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. పెద్దఎత్తున ప్రజాధనంతో చేపట్టే ప్రాజెక్టులు,...
జగన్-నాయుడు మధ్య రాజకీయ ఉత్కంఠ: లిక్కర్ స్కామ్ వివాదం కొత్త మలుపు
ఆంధ్రప్రదేశ్‌లో మోన్సూన్‌కు పూర్తి సిద్ధం: వ్యవసాయం, నగర వాతావరణం, ఆరోగ్య రక్షణపై ప్రత్యేక చర్యలు
వంగూరి వాచకం -నవరత్నాలు
కవిత లేఖ కలకలం: కేటీఆర్ కీలక మీడియా సమావేశం
ఏకేకు టిఫిన్ కాడ ఎవరయ్య మేజు మల్లి | Ye keku Tipinu Kaada Yeavarayya Meju Malli |Telugu Latest Song
నితి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం: వికసిత్ భారత్ లక్ష్యానికి రాష్ట్రాల భాగస్వామ్యం