ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కన్సల్టేటివ్ కమిటీకి చైర్పర్సన్గా ఎంపీ డీకే అరుణ
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలోని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కన్సల్టేటివ్ కమిటీకి చైర్పర్సన్గా ఆమెను నియమిస్తూ పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కమిటీ రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఈ సందర్భంగా కేంద్రం తనపై ఉంచిన నమ్మకానికి డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
23 May 2025 17:19:49
పహల్గాం దాడి అనంతరం పాక్పై వ్యతిరేకత నేపథ్యంలో, జైపూర్లోని 'త్యోహార్ స్వీట్స్' యజమాని అంజలీ జైన్ దేశభక్తి ప్రేరణతో ‘మైసూర్ పాక్’ లాంటి స్వీట్లలోని 'పాక్' పదాన్ని...
Comment List