రేపు సివిల్ స‌ర్వీసెస్ 2025 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌

రేపు సివిల్ స‌ర్వీసెస్ 2025 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఆదివారం సివిల్ సర్వీసెస్‌-2025 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 47,817 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, హైదరాబాద్‌లో 43,676 మంది అభ్యర్థుల కోసం 95 పరీక్షా కేంద్రాలు, వరంగల్‌లో 4,141 మంది కోసం 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం 49,883 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి దరఖాస్తుల సంఖ్య 2,066 తక్కువగా ఉంది. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెవెన్యూ సదస్సులలో పాల్గొన్న కలెక్టర్  రెవెన్యూ సదస్సులలో పాల్గొన్న కలెక్టర్ 
నిజామాబాద్, లోకల్ గైడ్ :      భూ భారతి రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మాదాపూర్, ముప్కాల్ మండలం నల్లూర్, కిసాన్ నగర్...
వర్షాకాలంలో రాగి జావ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు
ఈ విజయానికి వారు ఇద్దరూ అర్హులే… విరాట్ కోహ్లీ  
ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించేది ఎప్పుడు?
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు చేపట్టాలి. 
పర్యావరణ దినోత్సవం- అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ
మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి:  అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్