పర్యావరణ దినోత్సవం- అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ

పర్యావరణ దినోత్సవం- అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ

 లోకల్ గైడ్,మేడ్చల్ మల్కాజిగిరి: 
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల  5వ తేదీన  జరగబోయే పర్యావరణంపై  అవగాహన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను మంగళవారం ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో డి. విజయేం దర్ రెడ్డి, ఎడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ), జేఎల్బి హరిప్రియ,(డీఆర్ ఓ)  జిల్లా రెవిన్యూ అధికారి, (ఏవో)  రామ్మోహన్, (ఏఇఎస్) సహాయక పర్యావరణ శాస్త్రవేత్త జి.లింగయ్య తదితరులు  పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News