నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం

నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం

హనుమకొండ జిల్లా ప్రతినిధి ( లోకల్ గైడ్ ):ఎన్. టి. ఎ. విడుదల చేసిన నీట్-2025 ఫలితాలో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెజో మెడికాన్ వరంగల్ బ్రాంచ్ విద్యార్థులు జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించారని తెలుపుతూ ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాల్లలో సీట్లు సాధించాబోతునరాని రెజో మెడికాన్ విద్య సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సంవత్సరం బి. పూజా(250410326379) 531 మార్కులు, ఆర్. పల్లవి(250410239580) 505 మార్కులు, ఆర్. ఇక్షవర్(250410972752) 492 మార్కులు మరియు అస్మాత్తున్నిసా(250411193677) 471 మార్కులు, సాధించారని వివరిస్తూ, రెజో మెడికాన్ సెంట్రల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను మానేజ్మెంట్, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ వరంగల్ లో బైపీసీ,  నీట్ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెజో మెడికాన్ బ్రాంచ్ నుండి నీట్ 2025 ఫలితాల్లో 80 మందికి పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించారని, అలాగే జిల్లాలోనే అత్యధిక మార్కులు తమ విద్యార్తులే సాధిస్తున్నారని తెలిపారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థుల తల్లితండ్రులను, అధ్యాపకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ... అలాగే ఎల్లపుడు సహకారం అందించాలని కోరారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన