మే పుష్పం తళుక్కున మెరిసిన వేళ....
By Ram Reddy
On
లోకల్ గైడ్, దమ్మపేట :
సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే పూసే పుష్పం అది కూడా మే నెలలోనే పూస్తుంది. దీనినే " మే"పుష్పం అంటారు. దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ తాటి మల్లప్ప గుంపు,సోయం. వేంకటేశ్వరరావు పెరట్లో సోమవారం మే పుష్పం పూసింది. ఇంట్లో వారు చూసి అందంగా మెరిసిపోతున్న మే పుష్పాన్ని చూసి ఆశ్చర్యపడుతూ, సంతోషంతో మీడియా కి తెలియచేయడం జరిగింది.. గ్రామములో ఉన్న ప్రజలు అందరూ మే పుష్పం ను చూడటానికి బారులు తీరుతూ, ఫోటోలో తీసుకొని ఆనందపడుతున్నారని సోయం వేంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతులు మీడియా కి తెలియచేశారు...
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 May 2025 15:02:48
ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుపై గవర్నర్కు వివరించిన మంత్రి
Comment List