నాణ్యమైన విత్తనాలను అందించాలని 

నాణ్యమైన విత్తనాలను అందించాలని 

మండల ఏవో కు వినతి పత్రం 

డోర్నకల్(లోకల్ గైడ్): నరసింహుల పేట 
బి ఆర్ ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో కల్తీ విత్తనాలు అరికట్టాలని మండల ఏవోవినయ్ కుమార్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ.. కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను అమ్మాలని ఆయన కోరారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైదాం దేవేందర్, పార్టీ నాయకులు ఎండి మదర్, పెండెం యాదగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎలిమినేటర్ తుది పరీక్ష: MI, GT మధ్య ప్లేఆఫ్ సమరం ఎలిమినేటర్ తుది పరీక్ష: MI, GT మధ్య ప్లేఆఫ్ సమరం
ముల్లాన్‌పూర్, మే 30: ఐపీఎల్ 2025లో ఎలిమినేటర్ మ్యాచ్ ప్రేక్షకులకు హోరాహోరీ పోరును అందించనుంది. ముంబై ఇండియన్స్ (MI) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగే...
RCB ఘన విజయం
అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతల ప్రకటన
చిత్ర పరిచయం: సమాజ దృక్పథాన్ని మార్చే ప్రయత్నం
ఉత్తమ ఫీచర్ సినిమాలు: 2025లో ప్రేక్షకులను కట్టిపడేసిన మూడు చిత్రాలు
హైదరాబాద్‌కు చెందిన హార్వెస్టెడ్ రోబోటిక్స్‌ కంపెనీలో ఉద్యోగుల ఆనందానికి స్పెషల్ ఆఫీసర్!