జగన్నాథ దేవాలయంలో విశ్వశాంతి యజ్ఞంలో
-పాల్గొన్న ఎమ్మెల్యే..గూడెం మహిపాల్ రెడ్డి
By Ram Reddy
On
పఠాన్ చేరు, లోకల్ గైడ్: పఠాన్ చేరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో గల శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మినీ ఇండియాగా పేరొందిన పఠాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Jun 2025 17:39:25
మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
Comment List