జగన్నాథ దేవాలయంలో విశ్వశాంతి యజ్ఞంలో

-పాల్గొన్న ఎమ్మెల్యే..గూడెం మహిపాల్ రెడ్డి

జగన్నాథ దేవాలయంలో విశ్వశాంతి యజ్ఞంలో

పఠాన్ చేరు, లోకల్ గైడ్: పఠాన్ చేరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో గల శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మినీ ఇండియాగా పేరొందిన పఠాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి *జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం