వికాస తరంగిణి సభ్యులకు యోగా పై అవగాహన.....

వికాస తరంగిణి సభ్యులకు యోగా పై అవగాహన.....

తొర్రూరు  (లోకల్ గైడ్) తొర్రూర్ మండలం లోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల తొర్రూర్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్ కుమార్  సారధ్యంలో యోగా శిక్షకులు మురళీకృష్ణ లు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం నిర్దేశించిన కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా బుధవారం ఉదయం వికాస తరంగిని సభ్యులకు అవగాహన కల్పిస్తూ  నేర్పించి వారితో చేయించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో డాక్టర్ పి కిరణ్ కుమార్ తో బాటు యోగా శిక్షకులు మురళీకృష్ణ  35 రకాల ఆసనాలను నేర్పారు విశిష్టతను తెలుపుతూ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో రోగాలు ఒక భాగంగా చేసుకొని అలవారించుకోవాలని ప్రాణాయామం వజ్రాసనం లాంటి ఆసనాలు మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి యోగ ఆసనాలు దోహాదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి తోరూర్ కోఆర్డినేటర్ గీతారెడ్డి, డాక్టర్ కె యాదగిరి రెడ్డి సత్యనారాయణ నాళ్ల కృష్ణమూర్తి,ఇమ్మడి రాంబాబు,డాక్టర్ రామారావు ఉపేందర్ రావు, ప్రసూన ,రేణుక ,శ్రీదేవి, అనురాధ ,శశికళ , జమున, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం
లోకల్ గైడ్ న్యూస్.. మద్దూర్ మండలంలోని దమగాన్ పూర్ గ్రమంలో ఈమధ్య కాలంలో గుండెపోటుతో మరణించిన కుర్వ మహిపాల్ కుటుంబానికి గ్రామస్థుల తరుపున మహిపాల్ కుటుంబానికి 22000...
మృతుని కుటుంబానికి అండగా గ్రామస్థులు
పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్....
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ...  
యువకుడిని హత్య చేసింది రిటైర్డ్ ఎస్సై కుమారుడే...
క్షణికావేశంలో నాలుగేళ్ల కన్న కొడుకుని హతమార్చిన తండ్రి.
నిజామాబాద్  ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి ఆవరణలో  అర్ధరాత్రి యువకుడి ఆత్మహత్య..