మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం
By Ram Reddy
On
లోకల్ గైడ్ న్యూస్.. మద్దూర్
మండలంలోని దమగాన్ పూర్ గ్రమంలో ఈమధ్య కాలంలో గుండెపోటుతో మరణించిన కుర్వ మహిపాల్ కుటుంబానికి గ్రామస్థుల తరుపున మహిపాల్ కుటుంబానికి 22000 వేల ఆర్థిక సహాయం అందించారు అదేవిదంగా గ్రమం లో ఈలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తామని పెద్దలు యువకులు నిర్ణయించుకునారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 18:33:55
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు..
Comment List