శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

రంగా రెడ్డి జిల్లా  శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో  ఈరోజు శని జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ శనికి తైలాభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శనీశ్వర దేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి, ఐశ్వర్యం లభిస్తాయి అని తెలిపారు.అనoతరం ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ రాజు ముఖియా ,అర్చకులు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కృష్ణా రెడ్డి,జాంగ నర్సింహులు, కుమారస్వామి గౌడ్,బుచ్చయ్య,కొప్పునూరి ప్రవీణ్,తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్,కృష్ణ, సీతారాం, లింగా రెడ్డి గూడ అశోక్, సతీష్,కిట్టు, గంగమోని సత్తయ్య,మాణిక్యం,అనిల్ గౌడ్, ప్రభు,శ్రీశైలం,వెంకట్ చారి, శ్రీకాంత్ గౌడ్,మనీష్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన అల్లు అర్జున్ – పుష్ప: ది రూల్ లో అద్భుత ప్రదర్శన
2025 సంవత్సరానికి ఉత్తమ ప్రధాన నటుడిగా శ్రీ అల్లు అర్జున్ ఎంపికయ్యారు, ఆయన అందించిన అద్భుత నటనకు గుర్తింపుగా పుష్ప: ది రూల్ చిత్రం ఎంతో ముఖ్యమైన...
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతల ప్రకటన
చిత్ర పరిచయం: సమాజ దృక్పథాన్ని మార్చే ప్రయత్నం
ఉత్తమ ఫీచర్ సినిమాలు: 2025లో ప్రేక్షకులను కట్టిపడేసిన మూడు చిత్రాలు
హైదరాబాద్‌కు చెందిన హార్వెస్టెడ్ రోబోటిక్స్‌ కంపెనీలో ఉద్యోగుల ఆనందానికి స్పెషల్ ఆఫీసర్!
టీఎస్ దోస్త్‌ 2025 ఫేజ్-1 సీట్ల కేటాయింపు మే 29న విడుదల
ఇంటర్‌స్టేట్‌ బాలల అక్రమ రవాణా ముఠా బస్టింగ్ – సూర్యాపేటలో సంచలనం