బండి రమేష్ ను సన్మానించి దేవాలయ కమిటీ సభ్యులు

బండి రమేష్ ను సన్మానించి దేవాలయ కమిటీ సభ్యులు

కూకట్ పల్లి, (లోకల్ గైడ్): కూకట్ పల్లి నియోజకవర్గం, కూకట్ పల్లి గ్రామంలో విచ్చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కమిటీని ఏర్పాటు చేసిన కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని, గొట్టిముక్కల వెంకటేశ్వర రావును వారి నూతన కార్యాలయంలో (కైతలాపూర్ రోడ్) కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి కృతఙ్ఞతలు తెలిపినారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ది కమిటీ, సభ్యులు. తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో మాధవరం శ్రీనివాస్ రావు (టాకిల్) మేకల సుదర్శన్, చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్, గొండ్లల రవీందర్ గౌడ్, తీగల కృష్ణారావు, ముసలి బాలరాజ్, గుత్తికొండ వెంకట్రావు, అంకెనపల్లి రమేష్, అరిగే శ్రీనివాస్, చేరుకుల రాజు యాదవ్, తూర్పటి కృష్ణవేణి, ఉప్పల విద్యాకల్పన, భాషిపాక,  నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News