మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను కలిసిన
-బిఆర్ఎస్ నాయకులు..రవి యాదవ్
By Ram Reddy
On
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజును శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ యూత్ మాజీ ఉపాధ్యక్షులు మారబోయిన రవి యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. పార్టీ కి తమకు అండగా నిలవాలని కోరారు. భవిష్యత్ లో బిఆర్ఎస్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంకి శ్రీ రామ రక్ష అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ యాదవ్, సాయినందన్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Jun 2025 15:58:42
-ఈద్-ఉల్- అజ్హా ప్రత్యేక నమాజును గావించిన ముస్లింలు
-ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ కే.రాజేష్ రెడ్డి
Comment List