పఠాన్ చేరు లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్): పఠాన్ చేరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల పరిధిలో 12 కోట్ల 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అనంతరం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారి నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు 42 లక్షల 50 వేల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించారు. హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 10:49:30
ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్టుల ద్వారా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్న మన...
Comment List