పఠాన్ చేరు లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి

పఠాన్ చేరు లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

పఠాన్ చేరు, (లోకల్ గైడ్): పఠాన్ చేరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల పరిధిలో 12 కోట్ల 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అనంతరం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారి నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు 42 లక్షల 50 వేల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించారు. హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

స‌న్న‌హ‌నికి సై.. నేటి నుంచి ఇంట్రాస్కాడ్‌ పోరు స‌న్న‌హ‌నికి సై.. నేటి నుంచి ఇంట్రాస్కాడ్‌ పోరు
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం టీమ్‌ ఇండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్టుల ద్వారా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్న మన...
*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన