ఆ సినిమాలో ముగ్గురు భామ‌లు

ఆ సినిమాలో ముగ్గురు భామ‌లు

దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్‌ "బెంజ్" ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. లోకేశ్ కథకు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలు బక్కియరాజ్ కన్నన్ చేపట్టారు. మలయాళ నటుడు నివిన్ పౌలీ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.కథలో ముగ్గురు కథానాయికలకు అవకాశం ఉండటంతో, ముఖ్య పాత్రల కోసం సంయుక్తా మేనన్, ప్రియాంక అరుల్ మోహన్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక మరో కీలక పాత్ర కోసం మడోన్నా సెబాస్టియన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే ‘లియో’లో విజయ్ సోదరిగా నటించగా, అదే పాత్రను ఇప్పుడు ఈ చిత్రంలోనూ కొనసాగించనున్నారని సమాచారం.ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. "బెంజ్" వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి *జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం