విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుక్స్ పంపిణీ

 -జిన్నారం మాజీ ఎంపీపీ..రవీందర్ గౌడ్

విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుక్స్ పంపిణీ

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): గడ్డపోతారం మున్సిపాల్ పరిధిలోని వావిలాలలో ఉన్న హైస్కూల్, ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థిని, విద్యార్థులకు జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యతమైన విద్యాబోధనలు ఉపాధ్యాయులు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకొని మంచి ఉద్యోగాలతో క్రీడాకారులుగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాజీ వార్డ్ నెంబర్లు, నాయకులు, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన