నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంపు....
By Ram Reddy
On
నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంపు....
హైదరాబాద్: నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెరగనున్నాయి. కనీస ఛార్జీరూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి 75 కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది.
పెరిగిన ఛార్జీల వివరాలు
• మొదటి రెండు స్టాప్లకు రూ.12
• రెండు నుంచి 4 స్టాప్ల వరకు రూ.18
• 4 నుంచి 6 స్టాప్ల వరకు రూ.30
• 6 నుంచి 9 స్టాప్ల వరకు రూ.40
• 9నుంచి 12స్టాప్ల వరకు రూ.50
•12 నుంచి 15 స్టాప్ల వరకు రూ.55
•15 నుంచి 18 స్టాప్ల వరకు రూ.60
•18నుంచి 21 స్టాప్ల వరకు రూ.66
• 21నుంచి 24 స్టాప్ల వరకు రూ.70
• 24 నుంచి ఆ పైన రూ.75
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 May 2025 17:58:53
నిర్మల్, లోకల్ గైడ్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభమైన ఐదు...
Comment List