ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..
By Ram Reddy
On
సహాయనిధి చెక్కు అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు లోకేశ్వర్...
మంచిర్యాల లోకల్ గైడ్.
బెల్లంపల్లి పట్టణం15వ వార్డుకు చెందిన పులాల ప్రతాప్ కు 25వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులు చింతల లోకేశ్వర్ శనివారం అందజేశారు.బాదితుడికి అనారోగ్య కారణంగా శస్త్రచికిత్స జరుగగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడని,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ ఆయన దరఖాస్తును పరిశీలించి సహాయనిధి మంజూరయ్యేలా కృషి చేశారని తెలిపారు.ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదల పాలిట వరం లాంటిదని,ఈ పథకం ఎంతో మంది పేదలకు అత్యవసర సమయాల్లో వైద్య ఖర్చులకు ఉపయోగపడుతుందని అన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 May 2025 17:58:53
నిర్మల్, లోకల్ గైడ్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభమైన ఐదు...
Comment List