రేపు లాసెట్‌ ఎగ్జామ్‌

రేపు లాసెట్‌ ఎగ్జామ్‌

లా కోర్సుల ప్రవేశార్థం నిర్వహించే లాసెట్‌, పీజీ లాసెట్‌ పరీక్షలు శుక్రవారానికి షెడ్యూల్‌ అయ్యాయి.ఈ పరీక్షల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. పరీక్షలు మూడు సెషన్లలో జరగనున్నాయని స్పష్టం చేశారు. ఉదయం 9:30 నుండి 11:00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12:30 నుండి 2:00 గంటల వరకు రెండవ సెషన్, సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు మూడవ సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News