రేపు లాసెట్ ఎగ్జామ్
By Ram Reddy
On
లా కోర్సుల ప్రవేశార్థం నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు శుక్రవారానికి షెడ్యూల్ అయ్యాయి.ఈ పరీక్షల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. పరీక్షలు మూడు సెషన్లలో జరగనున్నాయని స్పష్టం చేశారు. ఉదయం 9:30 నుండి 11:00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12:30 నుండి 2:00 గంటల వరకు రెండవ సెషన్, సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు మూడవ సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jun 2025 17:40:11
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే
Comment List