మాజీ మంత్రి కేటీఆర్ కు మ‌రోసారి ఏసీబీ నోటీసులు 

   మాజీ మంత్రి కేటీఆర్ కు మ‌రోసారి ఏసీబీ నోటీసులు 

హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాలని సూచిస్తూ, ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మే 26న హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని, తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ అప్పుడు సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు తిరిగి విచారణకు హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు పంపింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన