వచ్చే వన్డే వరల్డ్ కప్లో ఆడతారా? రోహిత్ శర్మ ఏమన్నారంటే...
By Ram Reddy
On
లోకల్ గైడ్:
అనూహ్యంగా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వన్డే వరల్డ్ కప్పై కీలక వ్యాఖ్యలు చేశారు. "నాకు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని ఉంది. అది నిజమైతే గొప్ప విషయమే అవుతుంది" అని వెల్లడించారు.గతంలో కూడా రోహిత్ వన్డే వరల్డ్ కప్ గెలవడం తన కల అని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో టీమిండియా ఫైనల్ వరకూ వెళ్లినా, ట్రోఫీకి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. Test నుంచి కూడా వీడ్కోలు చెప్పిన ఆయన, ఇప్పుడు తన దృష్టి వన్డే వరల్డ్ కప్పై ఉందని వ్యాఖ్యానించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 May 2025 17:42:04
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
Comment List