మండల కేంద్రంలో సీడ్స్ షాపుల తనిఖీ

మండల కేంద్రంలో సీడ్స్ షాపుల తనిఖీ

 నెక్కొండ (లోకల్ గైడ్): వ్యవసాయ శాఖ జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం ఏడిఏ దామోదర్ రెడ్డి,  నర్సంపేట ఏసిపి  రవీందర్ రెడ్డి, నెక్కొండ సి ఐ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో నెక్కొండ మండలం కేంద్రం లో విత్తన షాపులను తనిఖీ చేయడం జరిగింది. విత్తన బిల్ బుక్స్, రైతు వారి విత్తన రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, విత్తన నిల్వల ను పరిశీలించి, రైతులకు అమ్మకాలు చేయు విత్తనాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ను సమగ్రం గా నిర్వహించాలని విత్తన డీలర్లు కు తెలిపారు. రైతులు విత్తన బిల్లులు ను పంట పూర్తి అయ్యే వరకు భద్రపరచుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు. గోపాల్ రెడ్డి మరియు మండల వ్యవసాయ అధికారి నాగరాజు పాల్గోన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........