జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........

జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేగాక, వాయుగుండం ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది.జూన్ రెండో వారం నాటికి రుతుపవనాల ప్రభావం మరింతగా పెరిగి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ప్రస్తుతం రుతుపవనాలు విస్తరిస్తుండటంతో, రెండు రాష్ట్రాల్లో మరో వారం రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........