జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........

జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేగాక, వాయుగుండం ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది.జూన్ రెండో వారం నాటికి రుతుపవనాల ప్రభావం మరింతగా పెరిగి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ప్రస్తుతం రుతుపవనాలు విస్తరిస్తుండటంతో, రెండు రాష్ట్రాల్లో మరో వారం రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం.. తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..
తొర్రూర్ (లోకల్ గైడ్)తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు  యశస్విని...
పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి 
రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరం - 300 మందికి కంటి పరీక్షలు 
పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
4న టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం