పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి

 జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ 

పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి

వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:

 జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రైతు ఆత్మహత్య కుటుంబాలు మరియు వితంతు పెన్షన్ ప్రతిపాదనలు తదితర అంశాలపై సెర్ఫ్ సీఈవో దివ్య రంగరాజన్ జిల్లా అదనపు కలెక్టర్ లు, డిఆర్డిఓ, రెవెన్యూ భాగాల సంబంధించిన అధికారులతో జూమ్ సమావేశం ద్వారా  సూచనలు సలహాలు ఇచ్చారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఆర్థిక సహాయం పొందే విధంగా దరఖాస్తుల స్వీకరించి ప్రతిపాదన రూపొందించాలన్నారు.   అర్హులైన వారికి ప్రభుత్వం నుండి పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జూమ్ సమావేశంలో కలెక్టరేట్ నుండి డి, హెచ్ సూపరింటెండెంట్ లు వెంకటేశ్వరి, నేమత్ అలీ,ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్  మహమూద్ అలీ, డిపిఎం నర్సింలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు! సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు!
లోక‌ల్ గైడ్: సంక్రాంతి పండుగకు టాలీవుడ్‌లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ వసూళ్లు రాబట్టే...
ఎన్డీఏ పాలన పేదల సంక్షేమానికే – ప్రధాని మోదీ
మొటిమలు వచ్చే వారు అశాంతి పడకండి – ఇంట్లోనే సహజ పరిష్కారాలు!
ఉదయం టీ, కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగండి – ఆరోగ్యానికి అదనపు బోనస్!
సమస్యల పరిష్కారం కొరకే భూభారతి చట్టం
ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – 21వ తేదీతో గడువు ముగింపు
మాటలు రావడం లేదు" – తొక్కిసలాట విషాదంపై విరాట్ కోహ్లీ స్పందన