బడిబాటలో భాగంగా జెడ్పిహెస్ ఓబులకేశ్వపూర్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ దర్శనం భొజన్న

బడిబాటలో భాగంగా జెడ్పిహెస్ ఓబులకేశ్వపూర్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ దర్శనం భొజన్న

జనగామ (లోకల్ గైడ్):-

  జెడ్పిహెస్ ఓబులకేశ్వపూర్ పాఠశాలను జిల్లా విద్యాశాకాధికారి శ్రీ దర్శనం భొజన్న  సందర్శించి, బడిబాట కార్యక్రమం ఎలా సాగుతుందో చూశారు. దివి 12-06-2025 నుండి 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, కాబట్టి విద్యార్థులకు స్వాగతం పలుకాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదుకు బాగా పెంచాలని, రేపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పొస్తకాలు, ఏకరూప దుస్తులను ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలలో ప్రతి తరగతిని పరిశీలించారు.  పాట్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. కిచెన్ షెడ్, టాయిలెట్స్ శుబ్రాంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు శ్రీ శ్రీధర్, విష్ణుమూర్తి, శాంతి కుమారి మొదలైన వారు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*మహబూబాబాద్ నియోజక వర్గానికి 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు. ; మురళీ నాయక్  *మహబూబాబాద్ నియోజక వర్గానికి 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు. ; మురళీ నాయక్ 
మహబూబాబాద్ (లోకల్ గైడ్) మహబూబాబాద్ నియోజక వర్గం లో మహబూబాబాద్ మున్సిపాలిటీలకు మరియు కొత్తగా ఏర్పడిన కెసముద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని హైదరాబాద్ లో...
వ‌ర్షాకాలంలో బొప్పాయి పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
సృష్టిలో మనిషి ఒంటరి కాదు  
తెలంగాణ‌కు ఐదు రోజుల పాటు వ‌ర్షాలు
యుద్ధ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. పఠాన్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ....
మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి అండగా గ్రామస్థులు