బడిబాటలో భాగంగా జెడ్పిహెస్ ఓబులకేశ్వపూర్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ దర్శనం భొజన్న
By Ram Reddy
On
జనగామ (లోకల్ గైడ్):-
జెడ్పిహెస్ ఓబులకేశ్వపూర్ పాఠశాలను జిల్లా విద్యాశాకాధికారి శ్రీ దర్శనం భొజన్న సందర్శించి, బడిబాట కార్యక్రమం ఎలా సాగుతుందో చూశారు. దివి 12-06-2025 నుండి 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, కాబట్టి విద్యార్థులకు స్వాగతం పలుకాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదుకు బాగా పెంచాలని, రేపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పొస్తకాలు, ఏకరూప దుస్తులను ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలలో ప్రతి తరగతిని పరిశీలించారు. పాట్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. కిచెన్ షెడ్, టాయిలెట్స్ శుబ్రాంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు శ్రీ శ్రీధర్, విష్ణుమూర్తి, శాంతి కుమారి మొదలైన వారు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 18:33:55
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు..
Comment List