జూన్ 18న వీరాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవానికి

ఎమ్మెల్సీ అంజిరెడ్డి దంపతులను ఆహ్వానించిన..కోలా రాజు బృందం

జూన్ 18న వీరాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవానికి

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజవర్గంలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ గల హరివిల్లు టౌన్ షిప్ కాలనీలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం 2025 జూన్ 18న నిర్వహించు ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ చిన్నమాయిల్ అంజిరెడ్డి కి, సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి లకు అందజేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ బిజెపి మండల అధ్యక్షులు రాజు ముదిరాజ్,  హరివిల్లు టౌన్ షిప్ కాలనీ అధ్యక్షులు కోల రాజు,  వీరాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు నారాయణ, భారతీయ జనతా పార్టీ యువమోర్చా మండల అధ్యక్షులు ముత్యాల వెంకటేష్, రావి మురళీకృష్ణ, మల్లికార్జున్, శ్రీనివాస్ ముదిరాజ్, రాజిరెడ్డి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా కలెక్టర్ ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్... జిల్లా కలెక్టర్ ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్...
నిజామాబాద్ : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్...
రవికుమార్ యాదవ్ ను కలిసిన బీజేపీ శ్రేణులు 
రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....