జూన్ 18న వీరాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవానికి

ఎమ్మెల్సీ అంజిరెడ్డి దంపతులను ఆహ్వానించిన..కోలా రాజు బృందం

జూన్ 18న వీరాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవానికి

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజవర్గంలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ గల హరివిల్లు టౌన్ షిప్ కాలనీలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం 2025 జూన్ 18న నిర్వహించు ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ చిన్నమాయిల్ అంజిరెడ్డి కి, సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి లకు అందజేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ బిజెపి మండల అధ్యక్షులు రాజు ముదిరాజ్,  హరివిల్లు టౌన్ షిప్ కాలనీ అధ్యక్షులు కోల రాజు,  వీరాంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు నారాయణ, భారతీయ జనతా పార్టీ యువమోర్చా మండల అధ్యక్షులు ముత్యాల వెంకటేష్, రావి మురళీకృష్ణ, మల్లికార్జున్, శ్రీనివాస్ ముదిరాజ్, రాజిరెడ్డి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన