ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

రఘునాథపల్లి,   

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని కోడూరు యూపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవిఏల్ఎన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోడూరు, గబ్బేట, రామన్నగూడెం గ్రామాలలో అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు బడిబాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని అన్నారు. ఈకార్యక్రమంలో కోడూరు అంగన్వాడీ మొదటి సెంటర్ టీచర్ దుబ్బాక్ శోభారాణి, రెండవ సేంటర్ టీచర్ కట్కూరి రేణుక, ఆయా ఏలమ్మ, ఉపాధ్యాయులు సంజయ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు " పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన