చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన

-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల

చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ): పఠాన్ చేరు నియోజకవర్గంలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శివాలయాన్ని శనివారం పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలలో దైవభక్తిని పెంపొందించేందుకు శివాలయం నిర్మించడం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గోపాల్, చంద్రశేఖర్, కొల్లూరి మల్లేష్, మల్లేష్, రాములు, జగదీష్,  సీనియర్ నాయకులు, ఆలయ నిర్వాహకులు రామకృష్ణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన