'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...

'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుకు అసలైన నేపథ్యం ఇదే...

పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైనవారికి న్యాయం చేసేందుకు భారత త్రివిధ దళాలు పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ చర్యకు "ఆపరేషన్‌ సింధూర్‌" అనే పేరు పెట్టడంపై జాతి ఆసక్తిగా చూచింది. అసలు ఈ పేరుకి ప్రేరణ ఇచ్చింది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడే. బైసరన్ లోయలో 28 మంది పౌరులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 ఏళ్ల నేవీ అధికారి వినయ్ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లైన ఐదు రోజుల్లోనే భర్తను కోల్పోయిన హిమాన్షి, అతని మృతదేహం వద్ద విలపిస్తున్న దృశ్యం దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో అనేకమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఆ బాధకు, ఆ న్యాయానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ చర్యకు ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అనే పేరు పెట్టారు. భారత్‌ నిర్ణయం పట్ల పహల్గామ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా? ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా?
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠంగా కొనసాగుతుండగా, ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. మే 10 వరకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలను...
మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సవారమ్మ, మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 
Yerra Yerrani Rumalu Gatti Singer Mallamma Emotional Interview | Anchor & Singer Manjula Yadav
‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు
ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్‌కు కఠిన ప్రశ్నలు
ఆఖరి బంతికి గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌