సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్:
మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో మంగళవారం బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డీ చలివేంద్రంన్ని ఏర్పాటు చేశారు .ఎండలు విపరీతంగా విస్తున్న సందర్బంగా రహదారుల కోసం వాడాగాల్పులు తగిలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారాణి తెలిపారు.వీలైనంత వరకు నీరు త్రాగుతూనే ఉండాలని సూచించారూ.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు నాయకులు అంరేష్ అంజయ్య.వెంకటేష్. వేణుగోపాల్ రెడ్డీ రాజు. భద్రప్ప లు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Apr 2025 12:16:51
లోకల్ గైడ్:
Lavanya Tripathi | యువతి చేసిన పనికి లావణ్య త్రిపాఠికి కోపమొచ్చింది.. మెగా కోడలు గట్టిగానే ఇచ్చి పడేసిందిగా..! Lavanya Tripathi | పహల్గాంలో...
Comment List