మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు

మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం  పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు

WhatsApp Image 2025-02-05 at 19.20.24_01cdfd3e

 లోకల్ గైడ్  :డ్హాజరైన  ఎంపీ బలరాం నాయక్, విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు మురళి నాయక్, రామ్ దాస్ నాయక్, vedma bojju, జాలే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లాం వెంకట్రావు, 

బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాథవ్ ,   ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ అన్ని విభాగాల ఉన్నతాధికారులు

గిరిజన, ఆదివాసీల సంక్షేమం పై సమీక్ష

మంత్రి సీతక్క

ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత వెనుకబడ్డ జాతులు గిరిజన ఆదివాసులే 

మన అభివృద్ధికి ఐకమత్యంతో కలిసి పని చేసుకుందాం

ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధికారులు నివేదిక సమర్పించండి 

నివేదిక ఆధారంగా బడ్జెట్లో ప్రత్యేక పథకాలు రూపొందించుకుందాం 

సమాజానికి దూరంగా ఉన్న మన జాతుల అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దాం

గిరిజన సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము

గిరిజన సంక్షేమం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది 

గత పది సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది

గత ప్రభుత్వం పోడు సమస్యలను పట్టించుకోలేదు, ఐటీడీఏ లను బలహీనపరిచింది 

 ఇందిరా జలప్రభ వంటి పథకాలకు నీళ్లు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది 

గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా స్పందించారు 

ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించిన అంశాలను సీఎంకు నివేదిస్తాం 

రేపు ముఖ్యమంత్రి గారితో ఎస్టి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవుతాం 

సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవల కోసం రూ. 2 కోట్లు కేటాయిస్తున్నాం 

ప్రతి గిరిజన పాఠశాలలో, తండాల్లో సేవాలాల్ జయంతి ఉత్సవలను februray 15 న ఘనంగా నిర్వహించుకుందాం 

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలే సమయమే మిగిలి ఉంది

ఎస్టి సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి 

అధికారులు పనులను స్పీడ్ అప్ చేయండి 

ఎస్టి సంక్షేమ శాఖ నిధులు ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళించ వద్దు

గిరిజన ప్రాంతాల్లో, ఐటిడిఏ ఏరియాల్లో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం 

గిరిజన పాఠశాలల్లో, వసతి గృహాల్లో తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, భవనాల నిర్మాణం కోసం రూ. 250 కోట్లు కేటాయిస్తున్నాం 

తక్షణం పనులు ప్రారంభించండి 

గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు, హాస్టల్లో సిబ్బంది ఖాళీల జాబితాను సమర్పించండి 

సీఎం గారితో చర్చించి పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెడతాం

గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు

మూడు ఎస్టి కార్పొరేషన్లను బలోపేతం చేయాలి 

ఐటీడీఏ పరిధిలో ఉన్న 29 ప్రభుత్వ శాఖలను పటిష్ట పరచాలి

హైదరాబాదులో రెండు పోస్ట్ మెట్రిక్ గిరిజన హాస్టల్ల నిర్మాణం చేపట్టాలి 

ఎస్టి విద్యార్థుల కోసం అదనంగా 250 ఓవర్సీస్ స్కాలర్షిప్ లు మంజూరు చేయాలి 

సేవాలాల్ జయంతి ఉత్సవాల కోసం జిల్లాలకు ప్రత్యేక అధికారులను కేటాయించాలి 

S t అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గలో గిరిజన సంక్షేమ భవన నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు 

ప్రతి ఐటీడీఏ పరిధిలో అదనంగా  10 నుంచి 15 వేల ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

గిరిజన ప్రాంతాల్లో యూత్ ట్రైనింగ్ సెంటర్ ల బలోపేతం కోసం చర్యలు 

మైదాన ప్రాంతాల కోసం కొత్తగా ఐ టి డి ఏ ను ఏర్పాటు చేయాలి

ఎస్టి వసతిగృహాల్లో గీజర్లు, వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి

అవసరం ఉన్న మండలాల్లో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి, 

ఆశ్రమ పాఠశాలలను అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ విద్యను బోధించాలీ 

ఇందిరమ్మ గిరి వికాసం ను పునరుద్ధరించాలి

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి

ఏజెన్సీ ఏరియాలో మాతృభాషలో విద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టాలి

ఏజెన్సీ ప్రాంతాల్లో కళాశాలలో రెగ్యులర్ టీచర్లను పని చేయాలి

గిరిజనులకు ఆర్దిక చేయూత ఇచ్చేందుకు వంద కోట్ల ట్రైకార్ సబ్సిడీ నిధులను తక్షణం విడుదల చేయా

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

హనుమాన్ జయంతి 2025: భక్తిశ్రద్ధల మధ్య వేకువజామున పూజలు, హనుమద్జయంతి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా శోభ హనుమాన్ జయంతి 2025: భక్తిశ్రద్ధల మధ్య వేకువజామున పూజలు, హనుమద్జయంతి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా శోభ
భారతదేశవ్యాప్తంగా 2025 ఏప్రిల్ 15 (మంగళవారం) నాడు హనుమాన్ జయంతి అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. అనేక రాష్ట్రాల్లో వేకువజామునే మేలుకుని భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం,...
శ్రీధర్ బాబు రాజకీయ జీవితం: చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిలువెత్తు రూపం
వీరోచిత త్యాగానికి ప్రతీక – అజయ్ అహుజా జీవితం దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం
మహబూబా ముఫ్తీ జీవితం: జమ్మూ కశ్మీర్ తొలి మహిళా సీఎం, రాజకీయ పోరాటానికి మరో పేరు
రాజా రామ్మోహన్ రాయ్ జయంతి: సమాజ సంస్కర్త జీవితాన్ని స్మరిస్తూ దేశవ్యాప్తంగా నివాళులు
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025: ప్రకృతిని పరిరక్షిద్దాం, భవిష్యత్‌ను బలోపేతం చేసుకుందాం
తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన